BCY Party Connects

BCY Party Connects BCY Party Social Media

11/06/2026

టాప్ కంపెనీల్లో ఉద్యోగాలు
వెంటనే అప్లై చేయండి ఇలా!

















బీసీవై పార్టీ అధినేత శ్రీ బోడె రామచంద్ర యాదవ్ గారి జన్మదినోత్సవ వేడుకలకు ఆహ్వానం!పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ...
11/06/2026

బీసీవై పార్టీ అధినేత శ్రీ బోడె రామచంద్ర యాదవ్ గారి జన్మదినోత్సవ వేడుకలకు ఆహ్వానం!

పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరికీ నమస్కారం..

భారత చైతన్య యువజన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ బోడె రామచంద్ర యాదవ్ గారి పుట్టినరోజును పురస్కరించుకుని జూన్ 18, 2026 గురువారం నాడు మంగళగిరిలోని BCY పార్టీ కేంద్ర కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరం, ఉచిత ఆరోగ్య పరీక్షల శిబిరం, కేక్ కటింగ్ కార్యక్రమం, ఇతర సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది.

సమాజ సేవే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము.

వేదిక: BCY పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి
తేదీ: 18 జూన్ 2026, గురువారం
సమయం: ఉదయం 10:00 గంటల నుండి

రక్త దానం చేయదలచుకునే వారు 8886312345 నంబర్ ను సంప్రదించగలరు.

















10/06/2026

బీసీవై పార్టీ నిర్వహించిన జాబ్ మేళా ద్వారా దాదాపు 33 వేల మందికి ఉద్యోగాలు కల్పించాం..

















నిరుద్యోగ యువతకు అండగా బీసీవై మెగా జాబ్ మేళా..!!స్థలం: ఆర్సీవై ఎస్టేట్, రాంపల్లి బైపాస్ రోడ్ జంక్షన్, పుంగనూరు తేదీ & సమ...
10/06/2026

నిరుద్యోగ యువతకు అండగా బీసీవై మెగా జాబ్ మేళా..!!
స్థలం: ఆర్సీవై ఎస్టేట్, రాంపల్లి బైపాస్ రోడ్ జంక్షన్, పుంగనూరు
తేదీ & సమయం: 18-06-2026
రిజిస్ట్రేషన్ లింక్: www.bcyparty.org/bcyjobs




















10/06/2026

బీసీవై పార్టీ ఆవిర్భావం తర్వాత మేము చేప్పట్టిన మొట్టమొదటి కార్యక్రమం నిరుద్యోగుల కోసం జాబ్ మేళా నిర్వహించడం..

















09/06/2026

నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో
బీసీవై పార్టీ ఎప్పుడూ ముందు ఉంటుంది..
















09/06/2026

బీసీవై పార్టీ అధ్యక్షులు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారి ఆదేశాల మేరకు విశాఖ స్టీల్ ప్లాంట్‌లో నిన్న జరిగిన ఘోర ప్రమాద ఘటన నేపథ్యంలో భారత చైతన్య యువజన పార్టీ నాయకులు ప్రమాద స్థలాన్ని సందర్శించి పరిస్థితులను పరిశీలించారు.

ఈ సందర్భంగా పార్టీ ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ, ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారికి అత్యుత్తమ వైద్యసేవలు అందించాలని, మృతుల కుటుంబాలకు రూ కోటి చొప్పున నష్టపరిహారం మరియు కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు.

అలాగే ఈ ప్రమాదానికి గల కారణాలపై ఉన్నత స్థాయి విచారణ జరిపి, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భద్రతా ప్రమాణాలను మరింత కట్టుదిట్టం చేయాలని ప్రభుత్వాన్ని మరియు యాజమాన్యాన్ని కోరారు.

కార్మికుల ప్రాణ భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్నీ సహించరాదని, కార్మికుల సంక్షేమమే దేశాభివృద్ధికి పునాది అని భారత చైతన్య యువజన పార్టీ స్పష్టం చేసింది.

బీసీవై పార్టీ రాష్ట్ర పీఏసీ సభ్యులు డాక్టర్ శ్రీ నమ్మి అప్పలరాజు, శ్రీ రంజన్ కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ అల్లు రమణారావు యాదవ్, రాష్ట్ర మహిళా కో కన్వీనర్ శ్రీమతి జే అనుపమ యాదవ్, అనకాపల్లి జిల్లా కో కన్వీనర్ శ్రీ బంధం పైడిరాజు, గాజువాక నాయకులు శ్రీ పాలిసెట్టి మహాలక్ష్మి నాయుడు, శ్రీ ఎస్ రాజశేఖర్, శ్రీ వియ్యపు రమేష్, శ్రీ వేదుల ప్రసాదు తదితరులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

















09/06/2026

ఈ దోపిడీ దొంగల పాలనలో
విద్యార్థులు మోసపోతూనే ఉన్నారు..


















Address

Chittoor

Website

Alerts

Be the first to know and let us send you an email when BCY Party Connects posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share