04/06/2026
తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ తో ప్రారంభమైన అఖిలపక్ష సమావేశం..*
సమావేశంలో పాల్గొన్న సభ్యులు మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఎమ్మెల్సీ కోదండరాం, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మోతె శోభన్ రెడ్డి
అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ ,బీజేపీ, బిఆర్ఎస్ , సీపీఐ, టీడీపీ, తెలంగాణ జన సమితి , AAP, BJP, CPI ml న్యూ డెమోక్రసీ ,cpi ml మాస్ లైన్..
సమావేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన అప్పటి యూపీఏ చైర్మన్ సోనియా గాంధీ గారికి,అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి ,స్పీకర్ మీరా కుమార్ గారికి ,పలువురు ముఖ్యులకు ధన్యవాదాలు తెలిపిన కమిటీ
సమావేశంలో ఉద్యమకారుల గుర్తింపు కు సలహాలు సూచనలు తెలుపుతున్న అఖిలపక్ష పార్టీలు