Praja Varadhi News

Praja Varadhi News Praja Varadhi Telugu news channel dedicated to report news across Telangana Andhrapradesh and other

బ్రేకింగ్…. స్కూళ్లకు సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం * జూన్ 15న పాఠశాలలు పునః ప్రారంభం* ⁠జూన్ 13 రెండో శనివారం, 14...
07/06/2026

బ్రేకింగ్…. స్కూళ్లకు సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

* జూన్ 15న పాఠశాలలు పునః ప్రారంభం
* ⁠జూన్ 13 రెండో శనివారం, 14 న ఆదివారం కావడంతో షెడ్యూల్ మార్పు
* ⁠జూన్ 13 రెండో శనివారం సెలవుకు బదులు జులై 11 న తరగతుల నిర్వహణ



*మావోయిస్టు పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి దేవ్ జీ కి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పరామర్శ**అనారోగ్యం తో చికిత్స పొందుతున్న ...
07/06/2026

*మావోయిస్టు పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి దేవ్ జీ కి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పరామర్శ*

*అనారోగ్యం తో చికిత్స పొందుతున్న తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ యోగక్షేమాలు తెలుసుకున్న మేడిపల్లి సత్యం*

*కొంపల్లి లోని ఓ ప్రయివేట్ అస్పత్రిలో చికిత్స పొందుతున్న దేవ్ జీ*

*అరగంట కు పైగా విప్లవ ఉద్యమం అనుభవాలను మేడిపల్లి సత్యం తో పంచుకున్న దేవ్ జీ*

*సత్యం ను చూసి ఆత్మీయంగా పలకరించిన దేవ్ జీ*

*ఇటీవల లాసెట్ లో ఉత్తమ ర్యాంక్ సాధించిన దేవ్ జీ ని అభినందనలు తెలిపిన మేడిపల్లి సత్యం*

సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం ను ప్రారంభించిన గవర్నర్, పాల్గొన్న మంత్రులు శ్రీధర్ బాబు, వాకిటి శ్రీహరి ప్రజా వారధి న్యూస్...
07/06/2026

సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం ను ప్రారంభించిన గవర్నర్, పాల్గొన్న మంత్రులు శ్రీధర్ బాబు, వాకిటి శ్రీహరి

ప్రజా వారధి న్యూస్: వరల్డ్ బైసైకిల్ డే సందర్బంగా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం ఫిట్ ఇండియాలో భాగంగా సాట్జ్ ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం
గచ్చిబౌలి లో రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్ల ముఖ్య అతిథి గా హాజరై జెండా ఊపి సైకిల్ ర్యాలీ ని ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రులు వాకిటి శ్రీహరి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు జితేందర్ రెడ్డి, సాట్స్ చైర్మన్ శివ సేనా రెడ్డి లు సైకిల్ ర్యాలీ లో పాల్గొని సైక్లిస్ట్ లను ఉత్సాహ పరిచారు.





నీట్ పేపర్ లీకేజీ, ఎల్పీజీ , పెట్రోల్ ,డీజిల్ ధరల పెంపు , CBSE వైఫల్యం ,రూపాయి పతనం లో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా బ...
06/06/2026

నీట్ పేపర్ లీకేజీ, ఎల్పీజీ , పెట్రోల్ ,డీజిల్ ధరల పెంపు , CBSE వైఫల్యం ,రూపాయి పతనం లో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా బషీర్ బాగ్ చౌరస్తా నుండి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు కాంగ్రెస్ పార్టీ భారీ నిరసన ర్యాలీ*

*ర్యాలీలో పాల్గొన్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్,రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఎఐసిసి కార్యదర్శి సచిన్ సావంత్ ,ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు మోత రోహిత్ ,ఇతర ముఖ్య నేతలు*

*విద్యార్థుల చెలగటమడుతూ అమాయక విద్యార్థుల ఆత్మహత్యలకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్*

*పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలని నిరసన..*





మలేషియాలో కేటిఆర్ కు ఘన స్వాగతం…*ప్రజా వారధి న్యూస్: మలేషియా తెలంగాణ అసోసియేషన్, బీఆర్ఎస్ మలేషియా సంయుక్త ఆధ్వర్యంలో జూన...
05/06/2026

మలేషియాలో కేటిఆర్ కు ఘన స్వాగతం…

*ప్రజా వారధి న్యూస్: మలేషియా తెలంగాణ అసోసియేషన్, బీఆర్ఎస్ మలేషియా సంయుక్త ఆధ్వర్యంలో జూన్ 6న కౌలాలంపూర్ లో జరిగే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొనేందుకు కుటుంబ సభ్యులతో కలిసి మలేషియా కౌలాలంపూర్ కి చేరుకున్న KTR గారికి స్వాగతం పలికిన తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్ గారు, MYTA అధ్యక్షుడు ఎస్.తిరుపతి గారు, మహిళా అధ్యక్షులు కిరణ్మయి గారు, BRS మలేషియా అధ్యక్షులు మారుతి గారు, MYTA మరియు BRS సభ్యులు మన్సూర్, సంతోష్, సందీప్, జ్యోతి, మౌనిక, సుప్రియ, శశి, శివ తదితరులు పాల్గొన్నారు




కర్ణాటక పీసీసీ చీఫ్ ను కలిసిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రజా వారధి న్యూస్: కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్...
04/06/2026

కర్ణాటక పీసీసీ చీఫ్ ను కలిసిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

ప్రజా వారధి న్యూస్: కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు నియామకమైన మీకే హరిప్రసాద్ ను తెలంగాణ పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. కర్ణాటక రాజ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సతీష్ జారికేవలి నివాసంలో కలిసి భవిష్యత్తులో కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి కలిసి పని చేస్తామని అందుకు పరస్పరం సహకరించుకుంటూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గుల్బర్గా ఎమ్మెల్సీ జగదేవ్ గుత్తేదార్ , తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి మధు సత్యం గౌడ్, వట్టికూటి రామారావు గౌడ్, కొండ రవి గౌడ్ పాల్గొన్నారు.





మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్న మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ...
04/06/2026

మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్న మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణ రావు, ఎమ్మెల్లేలు అధికారులు …


04/06/2026

మక్తల్-నారాయణపేట-కొడంగల్ లో సీఎం రేవంత్ రెడ్డి ఎంట్రీ..

ఎత్తిపోతల పథకం పనులను సిఎం రేవంత్ రెడ్డి పరిశీలిస్తున్న విజువల్స్…



04/06/2026

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ తో ప్రారంభమైన అఖిలపక్ష సమావేశం..*

సమావేశంలో పాల్గొన్న సభ్యులు మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఎమ్మెల్సీ కోదండరాం, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మోతె శోభన్ రెడ్డి

అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ ,బీజేపీ, బిఆర్ఎస్ , సీపీఐ, టీడీపీ, తెలంగాణ జన సమితి , AAP, BJP, CPI ml న్యూ డెమోక్రసీ ,cpi ml మాస్ లైన్..

సమావేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన అప్పటి యూపీఏ చైర్మన్ సోనియా గాంధీ గారికి,అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి ,స్పీకర్ మీరా కుమార్ గారికి ,పలువురు ముఖ్యులకు ధన్యవాదాలు తెలిపిన కమిటీ

సమావేశంలో ఉద్యమకారుల గుర్తింపు కు సలహాలు సూచనలు తెలుపుతున్న అఖిలపక్ష పార్టీలు





02/06/2026

వి హెచ్, జగ్గారెడ్డి గారిలా చాలా మందిల కూర్చొని మాట్లాడి ప్రేమగా విడిపోవచ్చు అని ప్రేమగా చెప్పా..





Address

Hyderabad

Alerts

Be the first to know and let us send you an email when Praja Varadhi News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Praja Varadhi News:

Share