Aadya Tv Media

  • Home
  • Aadya Tv Media

Aadya Tv Media Aadya TV Media is an official YouTube Channel which will constantly keep you updated with the latest

01/07/2025

సంగారెడ్డి: శిథిలాల కింద మరో 20 మంది. మృతుల సంఖ్య 55కి పెరిగే అవకాశం. ఇప్పటికే 37 మంది చనిపోయినట్లు ప్రకటించిన అధికారులు. నిన్న పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో ప్రమాదం. అడ్మినిస్ట్రేషన్‌ బిల్డింగ్‌ శిథిలాలు తొలగిస్తున్న అధికారులు.

01/07/2025

HYD: నేడు బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి మంత్రులు సురేఖ, పొన్నం. అమ్మవారి కళ్యాణం సందర్భంగా పట్టువస్త్రాలు సమర్పించనున్న మంత్రులు.

01/07/2025

నాకు చాలా పెద్ద బాధ్యత ఇచ్చారు..సంతోషంగా ఉంది
-మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు
నా ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి
స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి
బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పాలనతో ప్రజలు విసిగిపోయారు
బీజేపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు
అందరితో కలిసి అధికారంలోకి తెచ్చేలా పనిచేస్తా
-మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు

01/07/2025

సంగారెడ్డి : నేడు సిగాచి పరిశ్రమకి సీఎం రేవంత్ రెడ్డి. పటాన్ చెరు ధ్రువ ఆస్పత్రిలో పరిశ్రమలో గాయపడి చికిత్స పొందుతున్న కార్మికులను పరామర్శించనున్న ముఖ్యమంత్రి. అనంతరం ప్రమాద స్థలిని పరిశీలించనున్న సీఎం రేవంత్.

01/07/2025

సిగాచి పరిశ్రమ ఘటనలో 33కు చేరిన మృతుల సంఖ్య. ఇవాళ మరో ఏడు మృతదేహాలు వెలికితీత. సిగాచి ఫార్మా కంపెనీలో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్‌. భవనం శిథిలాలను తొలగిస్తున్న SDRF, NDRF బృందాలు. ఇవాళ పాశమైలారానికి సీఎం రేవంత్‌ రెడ్డి

30/06/2025

పాశమైలారం మృతులకు డీఎన్ఏ పరీక్షలు.. రియాక్టర్ పేలిపోవడంతో 15 మంది దుర్మరణం.. రియాక్టర్ పేలుడు ధాటికి చిత్రమైపోయిన 12 మృతదేహాలు.. ముగ్గురి మృతదేహాలను మాత్రమే గుర్తించిన అధికారులు

30/06/2025

హైదరాబాద్‌: నగరంలో వర్షాల నేపథ్యంలో అలర్ట్ అయిన జీహెచ్ఎంసీ.. జోనల్ కమిషనర్లతో మేయర్‌ విజయలక్ష్మి టెలీకాన్ఫరెన్స్.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరిన మేయర్.. ఎలాంటి సమస్య ఉన్న కంట్రోల్ రూం నంబర్ 040-21111111కి కాల్ చేయాలని సూచన .

BJP కి రాజీనామా చేసిన MLA రాజాసింగ్
30/06/2025

BJP కి రాజీనామా చేసిన MLA రాజాసింగ్

30/06/2025

పటాన్‌చెరులోని పాశమైలరం పేలుడు ఘటనలో 10 మంది మృతి. కెమికల్‌ ఫ్యాక్టరీలో మంటల వల్ల ఘాటైన వాసనలు. ఘాటైన వాసనలతో ఉక్కిరిబిక్కిరవుతున్న స్థానికులు. ఘటనాస్థలికి ఎవరూ రావొద్దంటున్న అధికారులు. ఉదయం 9 గంటల సమయంలో ప్రమాదం. శిథిలాల కింద 15 మంది ఉన్నట్లు సమాచారం.

30/06/2025

అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. టెంపోట్రావెలర్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి. మరో నలుగురికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు. కురబలకోట మండలం దొమ్మనబావి దగ్గర ఘటన.

29/06/2025
కేంద్ర ప్రభుత్వ కొత్త రూల్:బైక్ కొంటే రెండుహెల్మెట్లు కొనాల్సిందే!
29/06/2025

కేంద్ర ప్రభుత్వ కొత్త రూల్:బైక్ కొంటే రెండుహెల్మెట్లు కొనాల్సిందే!

Address


Telephone

+919397113355

Website

Alerts

Be the first to know and let us send you an email when Aadya Tv Media posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Aadya Tv Media:

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Contact The Business
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share