Ritam తెలుగు

Ritam తెలుగు RitamTelugu offers many topics such as breaking, top news, Legacies, Legends, devotional, and more. Ritam - Multilingual news aggregator App.
(1)

Download us @ http://bit.ly/2Tj8zps
Ritam - ऋतम्, An App designed to bring to you All that you need to Know, Read and Share.

02/08/2025

సిగ్గు సిగ్గు.. వీళ్లు ఇక మారరు..!!

దేశ భద్రతా దళాల శౌర్యపరాక్రమాలను అపహాస్యం చేస్తారు..

ఉగ్రవాద దాడుల్లో మరణించిన వారి త్యాగాన్ని లెక్కచేయరు..

పహల్గామ్ ఉగ్రదాడిలో టెర్రరిస్టులు మతం అడగలేదని మాట్లాడుతున్న ప్రతిపక్ష ఎంపీలు

మరి ఆనాడు తమ కళ్లముందే భర్తలను కోల్పోయిన మహిళలు కన్నీళ్లతో చెప్పినవి కట్టుకథలా..?

ఇలాంటి వారినా.. ఈ దేశం మోస్తోంది..?

భారత్ కు ఫుట్ బాల్ ప్లేయర్ మెస్సీ.. డిసెంబర్ 15 న ప్రధాని మోడీతో సమావేశం
02/08/2025

భారత్ కు ఫుట్ బాల్ ప్లేయర్ మెస్సీ..

డిసెంబర్ 15 న ప్రధాని మోడీతో సమావేశం

02/08/2025

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం

కుప్పం - పలమనేరు జాతీయ రహదారి రోడ్డు వ‌ద్ద ప్రమాదం..

ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు

పింగళి మహాశయా.. జాతీయ వందనం---తెలుగుజాతి గర్వించదగ్గ మహానుభావులలో పింగళి వెంకయ్య ఒకరు. స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తిని అలనాడు...
02/08/2025

పింగళి మహాశయా.. జాతీయ వందనం
---
తెలుగుజాతి గర్వించదగ్గ మహానుభావులలో పింగళి వెంకయ్య ఒకరు. స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తిని అలనాడు ప్రజల్లో రగిలించేందుకు జాతీయ జెండాను విరివిగా వాడేవారు. అటువంటి జాతీయ జెండాను రూపొందించిన మహనీయుడే పింగళి వెంకయ్య. ఆయన తెలుగు వాడు కావడం మనందరికీ గర్వకారణం.

జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య .. మహాత్మాగాంధీ సమకాలికుల్లో ఒకరు.

సరిగ్గా ఇదే రోజున అంటే ఆగస్టు 2న కృష్ణా జిల్లా భట్ల పెనుమర్రులో 1876 లో ఆయన జన్మించారు. ఇంజనీరింగ్ చదువుకున్న ఇంజనీరింగ్ చదువుకున్న పింగళి వెంకయ్య అనేక ప్రయోగాలు చేశారు ఇరిగేషన్ వ్యవసాయం గ్రామీణ ప్రగతి వంటి రంగాలలో పనిచేశారు.‌

19 ఏళ్ల వయసులోనే బ్రిటిష్ ఆర్మీలో చేరి ఆఫ్రికాలో ఆంగ్లో-బోయర్ యుద్ధంలో పాల్గొన్నారు. ఆ సమయంలోనే మహాత్ముడితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత 50 ఏళ్ల పాటు అది కొనసాగింది. వెంకయ్య సన్నిహితులు ఆయన్ను జపన్ వెంకయ్య, పత్తి వెంకయ్య, జనద వెంకయ్య అని పలు రకాలుగా పిలుచుకునేవారు.

స్వయానా ఇంజనీరింగ్ నిపుణులు కావటంతో వెంకయ్య..
స్వాతంత్య్ర పోరాట సమయంలో జాతీయ పతాకం మీద దృష్టి పెట్ఝారు. అప్పటికే కొన్ని జెండాలు ఉన్నాయి కానీ, పింగళి వెంకయ్య రూపొందించిన పతాకాన్ని జాతీయ పతాకంగా గుర్తిస్తూ 1921 మార్చి 31 ఏప్రిల్ 1 వరకు విజయవాడలో మహాత్మాగాంధీ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ కమిటీ సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఆ తర్వాత ఈ పతకానికి కొద్దిగా మార్పులు చేశారు. గాంధీ సూచన మేరకు దానిపై 'రాట్నం' గుర్తు చేర్చారు. స్వాతంత్య్రానంతరం నెహ్రూ సూచన మేరకు రాట్నం స్థానంలో అశోకచక్రం వచ్చి చేరింది.

ఏప్రిల్‌ 13, 1936 నాటి ‘యంగ్‌ ఇండియా’ పత్రికలో గాంధీజీ పింగళి వెంకయ్యను ప్రత్యేకంగా ప్రశంసించారు. మహాత్ముడు సూచనలతో ఒక జెండాను వెంకయ్య రూపొదించగా.. సత్యం, అహింసలకు ప్రత్యక్ష నిదర్శనమైన తెలుపు రంగు కూడా ఉండాలని గాంధీజీ అభిప్రాయపడ్డారు. దీంతో వెంకయ్య ఆ జెండాలో అదనంగా తెలుపు రంగును చేర్చి నేటి త్రివర్ణ పతాకాన్ని దేశానికి ప్రసాదించారు.

మరో విషయం కూడా గమనించాలి. గాంధీజీ ప్రోద్బలంతో త్రివర్ణపతాకం పుట్టింది బెజవాడలోనే. కాషాయం హిందువులకు చిహ్నమని, ఆకుపచ్చ ముస్లింలకని పేర్కొనడంతో, ఇతర మతాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలనే అభిప్రాయం వెలువడడంతో గాంధీజీ సూచనపై ఆకుపచ్చ, కాషాయ రంగులుతో పాటు తెలుపు కూడా చేర్చి త్రివర్ణ పతాకాన్ని వెంకయ్య రూపొందించారు. మధ్యనున్న రాట్నం గ్రామ జీవనాన్ని, రైతు కార్మికత్వాన్ని స్ఫురింపజేస్తుందన్నారు. కార్మిక, కర్షకులపై ఆధారపడిన భారతదేశం, సత్య హింసలను ఆచరించడంతో సుభిక్షంగా ఉంటుందని మన ఆశయం.

ఆగస్టు రెండు పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకొందాం.

02/08/2025

భారతీయులకు ప్రధాని మోడీ భారీ పిలుపు

వచ్చే రోజుల్లో దీపావళి వంటి పండగలున్నాయి.. వివాహాల సీజన్ కూడా వస్తోంది..

ఈ సందర్భంగా స్వదేశీ ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేస్తామని ప్రతిజ్ఞ చేద్దామని పిలుపునిచ్చిన మోడీ

స్వదేశీ వస్తులను కొనుగోలు చేయడం అంటే.. దేశానికి నిజమైన సేవ చేయడమే అన్న మోడీ

02/08/2025

ఆరేళ్ల బాలికను కిడ్నాప్ చేసిన రేప్ చేయబోయిన ముబాషీర్

ఉత్తరప్రదేశ్ మీరట్ లో ఘోరం

తన ఇంటి దగ్గర ఆడుకుంటున్న 6 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసిన 40 యేళ్ల ముబాషీర్

బాలికను ఎవరూ లేని ఫ్లాట్ కు తీసుకెళ్లి అత్యాచారం చేయబోయిన ముబాషీర్

రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న స్థానికులు.. ముబాషీర్ ను చితక్కొట్టిన బాలిక కుటుంబ సభ్యులు

02/08/2025

ప్రధాని మోదీ, యోగి ఆదిత్యనాథ్, మోహన్ జీ భాగవత్ లను కేసులో ఇరికించాలని చూశారు..

వారి పేర్లు చెప్పాలంటూ హింసించారు

- సాధ్వీ ప్రజ్ఞా ఠాకూర్

రాధే రాధే అని చెప్పినందుకు మదర్ థెరిస్సా స్కూల్ ప్రిన్సిపల్ చిన్నారి నోటికి ప్లాస్టర్ వేసిన ఘటనపై ఛత్తీస్ ఘడ్ బీజేపీ షేర...
02/08/2025

రాధే రాధే అని చెప్పినందుకు మదర్ థెరిస్సా స్కూల్ ప్రిన్సిపల్ చిన్నారి నోటికి ప్లాస్టర్ వేసిన ఘటనపై ఛత్తీస్ ఘడ్ బీజేపీ షేర్ చేసిన కార్టూన్ ఇదీ..

02/08/2025

అబద్దం చెప్పడం కూడా రాకపాయే..!

రాహుల్ గాంధీ : నేను 3 వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించిన సమయంలో.. అధికార బీజేపీ నన్ను బెదిరించడానికి అరుణ్ జైట్లీని పంపింది..

మీరు వ్యవసాయ చట్టాలతో పోరాడుతూనే ఉంటే, మేము మీపై చర్య తీసుకోవలసి ఉంటుందని ఆయన నాకు చెప్పారు"..

వాస్తవానికి.. కేంద్రం వ్యవసాయ చట్టాలు సెప్టెంబర్ 2020లో ఆమోదించింది. కానీ దురదృష్టవశాత్తు.. అరుణ్ జైట్లీ ఆగస్టు 2019లో మరణించారు.

02/08/2025

బ్రేయిన్ వాష్ ఎలా చేయబడిందో చూడండి..

భారతీయ ముస్లీం మహిళ ఆయేషా అభిప్రాయం ఇదీ..

దేశంలో జరుగుతున్న పేలుళ్లు, ఉగ్రదాడులకు కారణం.. మోడీ, యోగీ

ఈ విషయం ఎవరు చెప్పారన్న జర్నలిస్ట్..

మాకు అన్నీ తెలుసు.. మేం ఇంటలీజెంట్, మాకు అన్నీ తెలుసు అని చెప్పిన ఆయేషా

2005, 2006, 2008 26/11 పేలుళ్లకు కారణం ఎవరు..? వాటికి కారణం కాంగ్రెస్ ఆ..? అన్న జర్నలిస్ట్

ఆ పేలుళ్లకు కూడా మోడీ, యోగీ కారణం అన్న ఆయేషా

సబ్ కా సాత్, సబ కా విశ్వాస్.. ఫలితం ఇలా..!!

02/08/2025

చెప్పు తెగుద్ది : వార్నింగ్ ఇచ్చిన యాంకర్ అనసూయ

మార్కాపురంలో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి హాజరైన అనసూయ

అసభ్యకర కామెంట్స్ చేశారని.. కొందరు యువకులకు వార్నింగ్ ఇచ్చిన అనసూయ

02/08/2025

సనాతన ధర్మాన్ని స్వీకరించిన ముస్లిం అమ్మాయి షిఫా..

శాన్వీగా మారిన మధ్యప్రదేశ్ ఖండ్వాకు చెందిన షిఫా..

తన హిందూ ప్రియుడు రాహుల్‌ను వివాహం చేసుకున్న శాన్వీ..

Address

Hyderabad

Alerts

Be the first to know and let us send you an email when Ritam తెలుగు posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Ritam తెలుగు:

Share