BRS Sainikulam

  • Home
  • BRS Sainikulam

BRS Sainikulam ఊపిరి ఉన్నంతవరకు కట్టె కాలే వరకు టిఆర్ఎస్ జండా మోసే సైనికుని కేటీఆర్ గారి సేవకుడిని

13/07/2025

కల్వకుంట్ల కవిత గారు మాస్ వార్నింగ్ టు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు

13/07/2025

Action and Reaction

13/07/2025

ఇలాంటి మాటలు వద్దు అన్న గారు

13/07/2025

ఓసీ లు... బీసీ లకు.. ఇవ్వాల్సిన వాటా అడగడం తప్ప..

బీసీలకు రిజర్వేషన్ ఇవ్వండని.. ఓసీలు అడగొద్దని రాజ్యాంగంలో ఏమైనా రాసి ఉందా..

Q news లో కాల్పులు జరపాల్సిన అవసరం ఉందా...

ఒక మహిళను పట్టుకొని కంచం మంచం అనే పరుష పదజాలం.. ఎంతవరకు సమంజసం..

బీసీలతో నీకు మంచం పొత్తు ఉందా అంటూ ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

13/07/2025

సీఎం రేవంత్ రెడ్డి బూతు పురాణం మీద మాజీ ఎన్నారై కాంగ్రెస్ నాయకుడు స్రవంత్ పోరెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణకు శని పట్టుకున్నది అందుకే ఇలాంటి వాడు ముఖ్యమంత్రి అయ్యాడు

ఇందిరా గాంధీని ఏమన్నా అంటే బట్టలిప్పి కొడుతా అంటున్నాడు.. ఎక్కడికి పోయినా సరే బట్టలు ఇప్పి కొడుతా అనే పదం వస్తుంది.. ఇదేనా మీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం

ఇంకా మూడేళ్లే సమయం ఉంది.. మళ్లీ తెలంగాణలో కాంగ్రెస్ గెలవదు

రేవంత్ రెడ్డి బూతులు నచ్చకే నా ఇజ్జత్ పోతుంది అని కాంగ్రెస్ పార్టీ నుండి నేను బైటకి వచ్చేశాను - మాజీ ఎన్నారై కాంగ్రెస్ నాయకుడు స్రవంత్ పోరెడ్డి

సాగునీటి రంగంలో అద్భుతం సృష్టించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం.. తెలంగాణ ఆయకట్టును కొత్త శిఖరాలకు చేర్చిన ఘనత కేసీఆర్ గారిదే!న...
13/07/2025

సాగునీటి రంగంలో అద్భుతం సృష్టించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం.. తెలంగాణ ఆయకట్టును కొత్త శిఖరాలకు చేర్చిన ఘనత కేసీఆర్ గారిదే!

నాడు సమైక్య రాష్ట్రంలో పదేళ్ల (2004-2014) కాంగ్రెస్ పాలనలో పెరిగింది కేవలం 6.64 లక్షల ఎకరాలే..

కానీ, స్వరాష్ట్రంలో తొమ్మిదిన్నర ఏళ్ల కేసీఆర్ గారి పాలనలో ఆయకట్టు ఏకంగా 47.80 లక్షల ఎకరాలకు పెరిగింది!

మా తెలంగాణ ధైర్యం – మా కేసీఆర్ గారు వాడిన వానల వాసనలో తడి కలిపిన నేత,వాడిపోతున్న పల్లెల్లో ఆశను నాటిన నేత.అతడు ఒక నాయకుడ...
13/07/2025

మా తెలంగాణ ధైర్యం – మా కేసీఆర్ గారు
వాడిన వానల వాసనలో తడి కలిపిన నేత,
వాడిపోతున్న పల్లెల్లో ఆశను నాటిన నేత.
అతడు ఒక నాయకుడు కాదు – ఆత్మగౌరవానికి నిలువెత్తు నిబంధన!

తెలంగాణ తల్లి కుమారుడు
ఊరు బాగుండాలి అంటే - బడి బాగుండాలి అని.
నమ్మిన నాయకుడు
మట్టి నాకిన గళం – బతుకమ్మ పూల రాసే స్వరం,
వాడిపోయిన నీటిని చెరువుగా మార్చిన మార్గదర్శి.
మలిదశ తెలంగాణను గెలిపించే గుండెగుబ్బ!

🚜 రైతన్నల ఆకలిని రాష్ట్రమే తన ఆకలిగా భావించినవాడు,
వేసవి రాగానే మిషన్ భగీరథ జలాలుగా మారినవాడు.
పల్లెల నుంచి పార్లమెంట్ వరకు పాదయాత్రే పునాది,
ప్రజల కష్టం చూసి పదవి పొందిన నాయకుడు!

📚 విద్యార్థుల కలలకు తోడు – ఆయన దృష్టి
గిరిజనుల గుండెల్లో ఆశ – ఆయన పాలన
ఇండ్లకో ఇల్లు, ప్రతి ఇంట్లో వెలుగు – ఆయన సంకల్పం
ఇది మాటలు కాదు – ఇది కేసీఆర్ మార్కు పునర్నిర్మాణం!

గతాన్ని గుర్తు చేసుకుని,
ప్రస్తుతం గర్వంగా చూస్తూ,
భవిష్యత్తుకి దిశానిర్దేశం చేసే నేత – మా కేసీఆర్ గారు. 🔥

మా తెలంగాణ గర్వం ఆయనే
మా ధైర్యం, మా ఆశ, మా శ్వాస – కేసీఆర్ గారే!

జై తెలంగాణ జయహో కేసీఆర్ గారు
మీ ప్రసాద్ కాసుల ✍️

కేసీఆర్ ముందుచూపుతో మరో అద్భుతం ఆవిష్కృతమైంది..తెలంగాణ విద్యుత్ సిగలో మణిదీపం యాదాద్రి థర్మల్ ప్లాంట్దామచర్ల థర్మల్  విద...
13/07/2025

కేసీఆర్ ముందుచూపుతో మరో అద్భుతం ఆవిష్కృతమైంది..

తెలంగాణ విద్యుత్ సిగలో మణిదీపం యాదాద్రి థర్మల్ ప్లాంట్

దామచర్ల థర్మల్ విద్యుత్ పవర్ ప్లాంట్ లో యూనిట్ వన్ 72 గంటల సీఓడి విజయవంతం.

సీఓడి 72 గంటల సమయంలో 57.60 ఎంయూ టార్గెట్ రిచ్.

72 గంటల టార్గెట్ కు గాను గంటన్నర ముందే టార్గెట్ రీచ్.

800 మెగావాట్లు ప్లాంటు 860 మెగావాట్ల సామర్థ్యం మేరకు ఉత్పత్తి

కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడం వెనుక ప్రధాన ఉద్దేశం ఏంటి ?1) బీసీలకు న్యాయం చేయడం2) రాజకీయ లబ్ధి కో...
11/07/2025

కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడం వెనుక ప్రధాన ఉద్దేశం ఏంటి ?

1) బీసీలకు న్యాయం చేయడం

2) రాజకీయ లబ్ధి కోసం

3) బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవడం

4) ఎన్నికల హామీలను నెరవేర్చడం

కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా శ్రీశైలం సొరంగం కుప్పకూలి 8 మంది కార్మికులు చనిపోయి ఆరుగురి శవాలు అందులోనే వదిలే...
11/07/2025

కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా శ్రీశైలం సొరంగం కుప్పకూలి 8 మంది కార్మికులు చనిపోయి ఆరుగురి శవాలు అందులోనే వదిలేసి చేతులెత్తేసినా

నో డిస్కషన్

సిగాచి పరిశ్రమ ప్రమాదంలో 52 మంది మరణించినా

నోడిస్కషన్

కల్తీకల్లు తాగి 8 మంది మరణించినా

నో డిస్కషన్

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులు ఏడాదిన్నరగా నిలిపేసినా, అప్పటికే పూర్తయిన టెండర్లను రద్దు చేసి ప్రాజెక్టు నిర్మాణం మీద అదనపు భారం మోపినా, వట్టెం పంప్ హౌస్ నీట మునిగినా

నో డిస్కషన్

సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయి నష్టం జరిగినా

నో డిస్కషన్

కాళేశ్వరం మరమ్మతులు చేయకుండా కేసీఆర్ మీద నిందలు మోపుతూ రైతుల పొలాలను ఎండబెడుతున్నా

నో డిస్కషన్

రూ.2 లక్షల రుణమాఫీ అని ఆశపెట్టి రూ.49 వేల కోట్ల రుణమాఫీని రూ.21 వేల కోట్లకు పరిమితం చేసి అయిపోయిందని అధికార మదంతో హూంకరించినా

నో డిస్కషన్

రూ.15 వేల రైతుభరోసా అని చెప్పి రూ.12 వేలకు కుదించి నాలుగు సార్లు ఎగ్గొట్టి ఒక్కసారి కూడా సంపూర్ణంగా రైతులకు ఇవ్వకున్నా

నో డిస్కషన్

కౌలు రైతులకు ఎకరాకు రూ.15 వేలు, రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు అని చెప్పి మోసం చేసినా

నో డిస్కషన్

అడబిడ్డలకు కళ్యాణలక్ష్మితో పాటు తులం బంగారం, మహాలక్ష్మి పథకం కింద నెలకు రూ.2500 అని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక దాని ఊసెత్తకున్నా

నో డిస్కషన్

ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల భృతి, జాబ్ క్యాలెండర్, విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు అని చెప్పి నిండా ముంచినా

నో డిస్కషన్

లగచర్ల, దిలావర్ పూర్ , పెద్ద ధన్వాడ, ఫార్మా రైతులపై సర్కారు నిర్బంధం మీద

నో డిస్కషన్

హెచ్సీయూ భూముల విధ్వంసం మీద

నో డిస్కషన్

ఇచ్చిన హామీలు అమలు చేయాలని నిలదీస్తున్న బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలపై కేసులు పెడుతున్నా

నో డిస్కషన్

మరి ఈ తెలంగాణ వ్యతిరేక మీడియా ఏం చేస్తుంది అంటే

కాళేశ్వరం మీద కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ మీద చేస్తున్న అక్రమ ఆరోపణల మీద మీడియా సంస్థలుగా నిజానిజాలు వెలికి తీయకుండా ఆరోపణల మీద కట్టుకథలు అల్లే డిస్కషన్ చేస్తుంది

కేటీఆర్ మీద కక్ష కట్టి కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన కేసుల మీద వాస్తవాలను గాలికి వదిలేసి నిందారోపణల మీద తప్పుడు చర్చలు చేస్తుంది

తెలంగాణ హక్కులు అన్యాక్రాంతం అవుతుంటే వాస్తవాలను వదిలేసి అబద్దాల మీద చర్చ చేస్తుంది

మొత్తానికి మొత్తంగా కాంగ్రెస్, బీజేపీ పార్టీలు, నేతలు, తెలంగాణ వ్యతిరేకులు, కేసీఆర్ వ్యతిరేకులు దున్నపోతు ఈనిందని చెబితే .. ఈ మీడియా దూడను కట్టేస్తున్నాం అని హంగామా చేస్తున్నాయి

తెలంగాణ సమాజం మరోసారి జాగృతమై తెలంగాణను కాపాడు కోవాల్సిన అవసరం ఉంది

జై తెలంగాణ

11/07/2025

ఏజెంట్ మోసం.. సౌదీలో దాడి.. తెలంగాణ యువకుడి మృతి
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం నూకలమర్రి గ్రామానికి చెందిన రాజు (21)
పది రోజుల క్రితం డ్రైవింగ్ ఉద్యోగం కోసం సౌదీ అరేబియా వెళ్లిన రాజు
సౌదీకి తీసుకెళ్లి డ్రైవింగ్ ఉద్యోగానికి బదులు గొర్రెల కాపరిగా పెట్టి మోసం చేసిన ఏజెంట్
ఈ పనులు తాను చేయలేనని యజమానికి చెప్పడంతో రాజుపై దాడి
తీవ్ర జ్వరం, కడుపు నొప్పితో 3 రోజుల క్రితం స్వదేశానికి వచ్చిన రాజు
చికిత్స పొందుతూ మృతి చెందిన రాజు
మోసం చేసిన ఏజెంట్, దాడి చేసిన యజమానిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరిన బాధితులు |

మహా న్యూస్, ఏబీఎన్ మీడియా సంస్థలపై బీఆర్ఎస్ దాడులు దుర్మార్గంఆంధ్ర మీడియా సంస్థలకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాం...
08/07/2025

మహా న్యూస్, ఏబీఎన్ మీడియా సంస్థలపై బీఆర్ఎస్ దాడులు దుర్మార్గం

ఆంధ్ర మీడియా సంస్థలకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన తెలంగాణ బీజేపీ రాంచందర్ రావు

తక్షణమే బీజేవైఎం కార్యకర్తలు ఏబీఎన్, ఆంధ్రజ్యోతి సంస్థలకు రక్షణ కల్పించాలని ఆదేశం

మీడియా సంస్థలపై చేయి వేశారో టీ న్యూస్ ఛానల్ అంతు చూస్తామని అల్టిమేటం - తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు

Address


Alerts

Be the first to know and let us send you an email when BRS Sainikulam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to BRS Sainikulam:

Shortcuts

  • Address
  • Alerts
  • Contact The Business
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share