22/12/2025
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామరవంచ సర్పంచ్ ప్రమాణస్వీకారంలో విచిత్ర పరిస్థితి
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
పోటీ చేసిన వారిలో ఇద్దరు గెలిచినట్లుగా ధ్రువీకరణ పత్రాలు ఇచ్చిన అధికారులు
ప్రమాణ స్వీకారానికి ఇద్దరి ఏర్పాట్లు
మొదటగా బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి స్వాతి 3 ఓట్ల తేడాతో గెలిచినట్లు ప్రకటించి ధ్రువీకరణ పత్రం అందజేత.. అరగంట తర్వాత కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి సుజాతను ఒక్క ఓటు తేడాతో విజయం సాధించినట్లు మరోసారి ప్రకటించి ధ్రువీకరణ పత్రం అందజేసిన ఆర్వో
ప్రమాణ స్వీకారానికి బంధువులను ఆహ్వానించిన ఇద్దరు అభ్యర్థులు.. అధికారులకు తలనొప్పిగా మారిన ఘటన