Janavaninews

Janavaninews Like | Share | subsrcibe Janavaninews YouTube Channel

https://www.youtube.com/channel/UCVPAeXnFyF85eQ5o3rucozA

30/05/2026
వస్తావా? రేటెంత? అంటూ ఐపీఎస్ అధికారిణి సుమతికి వేధింపులుదిల్‌సుఖ్‌నగర్‌లో మంగళవారం అర్ధరాత్రి మల్కాజ్‌గిరి సీపీ సుమతి స్...
06/05/2026

వస్తావా? రేటెంత? అంటూ ఐపీఎస్ అధికారిణి సుమతికి వేధింపులు

దిల్‌సుఖ్‌నగర్‌లో మంగళవారం అర్ధరాత్రి మల్కాజ్‌గిరి సీపీ సుమతి స్పెషల్ ఆపరేషన్

కామన్ లేడీలా అర్ధరాత్రి రోడ్డుపై నిల్చున్న ఐపీఎస్ అధికారి సుమతిని చుట్టుముట్టిన పోకిరీలు

అర్ధరాత్రి 12 గంటల నుంచి 3.30 వరకు సాగిన స్పెషల్ ఆపరేషన్

40 మంది పోకిరీలను అదుపులోకి తీసుకున్న పోలీసులు

పట్టుబడ్డ వారంతా విద్యార్థులు, ఉద్యోగులే

ఇందులో పలువురు గంజాయి మత్తులో ఉన్నట్లు సమాచారం

40 మంది పోకిరీలకు కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు

ఐపీఎస్ అధికారిణినే ఇంత వేధించారు అంటే అత్యవరస పరిస్థితుల్లో అర్ధరాత్రి బయటకు వెళ్ళే సాధారణ మహిళల పరిస్థితి ఏంటి!

**ఆర్టీసీని కాపాడుకుందాం - కార్మిక పోరాటంలో భాగస్వాములవుదాం!** ✊🚍తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నేడు ఆర్టీసీ కార్మికులు చేపట్...
22/04/2026

**ఆర్టీసీని కాపాడుకుందాం - కార్మిక పోరాటంలో భాగస్వాములవుదాం!** ✊🚍

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నేడు ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తన సంపూర్ణ మద్దతును ప్రకటిస్తోంది. నలభై రోజుల క్రితమే సమ్మె నోటీసు ఇచ్చినప్పటికీ, ప్రభుత్వం స్పందించకపోవడంతో 32 న్యాయమైన డిమాండ్ల సాధన కోసం కార్మికులు నేడు సమ్మె బాట పట్టారు. ఈ పోరాటం కేవలం వారి జీతభత్యాల కోసం మాత్రమే కాదు, రాష్ట్ర ప్రజా రవాణా వ్యవస్థను కార్పొరేట్ శక్తుల పాలు కాకుండా కాపాడుకోవడానికి చేస్తున్న యుద్ధం. ఆర్టీసీ అనేది లాభాలు గడించే వ్యాపార సంస్థ కాదు, అది సామాన్య ప్రజలకు, విద్యార్థులకు, గ్రామీణ పేదలకు ప్రభుత్వం అందించాల్సిన ప్రాథమిక సామాజిక బాధ్యత. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, 2021 మరియు 2025 వేతన సవరణలు (PRC) అమలు చేయడం వంటి హామీలు నేటికీ కాగితాలకే పరిమితం కావడం అత్యంత దుర్మార్గం. ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో రూట్లను ప్రైవేటీకరించడం మరియు సంస్థ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడం ద్వారా సామాన్యుడిపై ఆర్థిక భారాన్ని మోపుతున్నారు. ఒకసారి ప్రైవేటీకరణ జరిగితే చార్జీల నియంత్రణ ఉండదు, రాయితీలు ఉండవు మరియు గ్రామీణ ప్రాంతాలకు బస్సులు నడవవు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కాలంలో ప్రాణాలకు తెగించి పోరాడిన ఆర్టీసీ కార్మికులను నేడు ప్రభుత్వం శత్రువులుగా చూడటం దారుణం. ప్రభుత్వం తక్షణమే తన మొండివైఖరి వీడి, ఐఏఎస్ అధికారుల కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా నేరుగా కార్మిక సంఘాలతో చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నాం. ఆర్టీసీ గెలిస్తేనే తెలంగాణ సామాన్యుడి ప్రయాణం సురక్షితంగా ఉంటుంది. ఈ పోరాటంలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య కార్మికుల పక్షాన నిరంతరం తన గళాన్ని వినిపిస్తూనే ఉంటుంది. 🎶🚩

**జై తెలంగాణ - జై జై తెలంగాణ !**

**- పోతుల రమేష్,**
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,
అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య, తెలంగాణ రాష్ట్రం.

13/04/2026

*కుల నిర్మూలన వారోత్సవాల్లో భాగంగా 2026 ఏప్రిల్ 13 నాడు సాయంత్రం 5-30 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం* లో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య విమలక్క బృందం ఆధ్వర్యంలో *'"కులవాడలు కాదు వెలుగు జాడలు కావాలి"* *అనే నృత్య రూపకం ప్రదర్శన* *ఉంటుంది.*

అందరూ హాజరు కావాలని కోరుతున్నాం. ✊

*ఏపూరి మాల్సూర్, రమేష్ పోతుల*
*అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య (ACF)*తెలంగాణ రాష్ట్రం





08/04/2026

Address

Chikkadpally
Hyderabad
500020

Telephone

+919010907730

Website

Alerts

Be the first to know and let us send you an email when Janavaninews posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share