దీపావళి టపాసుల కోసం రద్దీగా మారిన కాలేజీ గ్రౌండ్
మానవత్వం చాటిన ట్రాన్స్ జెండర్ #jammikunta
*బిజిగిర్ షరీఫ్ దర్గాను దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర శాసనమండలి సభ్యులు బల్మూరు వెంకట్
బిజిగిర్ షరీఫ్ గ్రామంలోని హజ్రత్ సయ్యద్ ఇంకేషాప్అలీ దర్గాకు ఆదివారం రోజున తెలంగాణ రాష్ట్ర శాసనమండలి సభ్యులు బల్మూరు వెంకట్ దర్గాకు దర్శించుకొని దర్గాలోని సమాధులకు చాదర్లు సమర్పించినారు ۔ మత గురువు మౌలానా యాసీన్ ప్రత్యేక ప్రార్థనలు చేసినారు .ఈ సందర్భంగా దర్గా కమిటీ ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్, మాజీ జెడ్పిటిసి అరుకాల విరేశలింగం, బీజీగీర్ షరీఫ్ గ్రామ మాజీ సర్పంచ్ రాచపల్లి సదయ్య కి శాలువాలతో సన్మానం చేసినారు. ఈ కార్యక్రమంలో దర్గా ముతవల్లి మొహమ్మద్ అక్బర్ అలీ, దర్గా కమిటీ అధ్యక్షుడు మొహమ్మద్ ఇక్బాల్, దర్గా కమిటీ ఉపాధ్యక్షుడు మొహమ్మద్ అబ్దుల్ కరీం, దర్గా కమిటీ కార్యనిర్వాహణ అధ్యక్షుడు మొహమ్మద్ తౌపిక్ హుస్సేన్, దర్గా కమిటీ కార్యదర్శి మొహమ్మద్ జమాల
ఆటోలో అసెంబ్లీకి - ఆటో వారికి అండగా ఉంటాం - బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి #padikaushikreddy
కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో దారులకు గురించి ఆలోచించకుండా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించడంతో కొన్ని లక్షల మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయని, వారికి బిఆర్ఎస్ ప్రభుత్వం తప్పక అండగా ఉంటుందని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గురువారం ఆటో దారులకు మద్దతుగా కౌశిక్ రెడ్డి అసెంబ్లీకి ఆటోలో వచ్చిన సందర్భంగా ఆయన అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కరీంనగర్లో బుర్ర కరుణాకర్ అనే ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకోవడం హృదయాన్ని కలిచివేసింది అన్నారు. తాను ఆటోలో వస్తున్నప్పుడు ఉచిత ప్రయాణం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్వయంగా డ్రైవర్లే తనతో చెప్పారని అన్నారు. కుటుంబ
శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం జమ్మికుంట 25 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా (సిల్వర్ జూబ్లీ) కుంబాభిషేక మహోత్సవం మార్చి 23 . 24. 25 తేదీల్లో జరుగును.
దళిత బంధు రెండవ విడత వెంటనే విడుదల చేయాలి #padikaushikreddy
హౌసింగ్ బోర్డ్ భూకబ్జాపై అధికారుల దర్యాప్తు
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అమరవీరులైన డాక్టర్లకు నివాళి
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్స్ ఆధ్వర్యంలో అమరవీరులైన డాక్టర్లకు నివాళి