Dove OTT

Dove OTT We provide you with the latest news,entertainment.

19/06/2024

ఈ యువకులు చిరుద్యోగులే. కానీ మూగజీవాల దాహం తీర్చడానికి ముందుకొచ్చారు. అలా మొదలైన వారి ప్రయాణం ఆరేళ్లుగా కొనసాగ...

వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు ఏపిలోకి అడుగుపెట్టాలంటే ఎంతగా భయపడుతున్నారో అర్ధమైపోతోంది. అధికారంలోకి వచ్చిన వె...
18/12/2021

వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు ఏపిలోకి అడుగుపెట్టాలంటే ఎంతగా భయపడుతున్నారో అర్ధమైపోతోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డితో చెడిన కారణంగా రఘురామ పార్టీకి దూరమైపోయిన విషయం అందరికీ తెలిసిందే. అప్పటినుండి ప్రభుత్వంపైనే కాకుండా వ్యక్తిగతంగా జగన్ను కూడా పదే పదే టార్గెట్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఒకసారి హైదరాబాద్ కు వచ్చిన రాజుగారిని సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన తర్వాత ఎంత రచ్చ జరిగిందో అందరికీ తెలిసిందే. అప్పటినుండి ఎంపీ అసలు తెలుగురాష్ట్రాల్లోకి అడుగే పెట్టడంలేదు. అలాంటిది తిరుపతిలో జరిగిన అమరావతి బహిరంగసభకు హాజరవ్వాలని ఉందన్నారు....

వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు ఏపిలోకి అడుగుపెట్టాలంటే ఎంతగా భయపడుతున్నారో అర్ధమైపోతోంది. అధికారం.....

మెగా ఫ్యామిలీ రెండుగా చీలి పోనుందా.. మెగా ఫ్యామిలీతో, అల్లు అర్జున్ కు విభేదాలొచ్చాయా.. పరిస్థితులను చూస్తే ఎవరికైనా ఇవే...
18/12/2021

మెగా ఫ్యామిలీ రెండుగా చీలి పోనుందా.. మెగా ఫ్యామిలీతో, అల్లు అర్జున్ కు విభేదాలొచ్చాయా.. పరిస్థితులను చూస్తే ఎవరికైనా ఇవే అనుమానాలు కలుగక మానవు. ఎందుకంటే పుష్ప మూవీ విడుదల సందర్భంగా జరిగిన ఘటనలు చూస్తే అందరికీ అర్థమయిపోతుంది. ప్రపంచ వ్యాప్తంగా అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీ విడుదల అయింది. అయితే సినిమా రిలీజ్ కు ముందు నుంచే మెగా ఫ్యామిలీ అభిమానులు ఈ మూవీని టార్గెట్ చేశారు. సినిమా బాగోలేదంటూ ప్రచారం మొదలు పెట్టేశారు. సినిమా మొదటి షో పడకముందే అసలు టాక్ బయటకు ఎలా వస్తుందన్న విషయం కూడా మర్చిపోయి.....

మెగా ఫ్యామిలీ రెండుగా చీలి పోనుందా.. మెగా ఫ్యామిలీతో, అల్లు అర్జున్ కు విభేదాలొచ్చాయా.. పరిస్థితులను చూస్తే ఎవరి...

ఓటు వేయటంపై కీలక నిర్ణయం ఆధార్ తో లింకు చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఓటరు కార్డును ఆధార్ కార్డుతో లింకు చేయాలనేది చాలా సంవత్...
16/12/2021

ఓటు వేయటంపై కీలక నిర్ణయం ఆధార్ తో లింకు చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఓటరు కార్డును ఆధార్ కార్డుతో లింకు చేయాలనేది చాలా సంవత్సరాలుగా వినిపిస్తున్న డిమాండ్. దొంగఓట్లను కంట్రోల్ చేయాలంటే ఓటును ఆధార్ కార్డుతో లింకుచేయటం ఒకటే మార్గమని చాలా కాలంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే కేంద్రప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం పెద్దగా సానుకూలంగా స్పందించింది లేదు. ఇదే విషయమై కొన్ని వేదికలపై ఎన్నికల సంఘం స్పందించినా కేంద్రం మాత్రం పట్టించుకోలేదు. అలాంటిది హఠాత్తుగా ఏమైందో ఏమో కేంద్రం సంస్కరణలకు పచ్చజెండా ఊపేసింది. నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఓటరుకార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేసే విషయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది....

ఓటు వేయటంపై కీలక నిర్ణయం ఆధార్ తో లింకు చేయటానికి గ్రీన్ సిగ్నల్

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని రద్దు చేయించటమే టార్గెట్ గా పెట్టుకున్నట్లుంది తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు. అధికారపా...
16/12/2021

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని రద్దు చేయించటమే టార్గెట్ గా పెట్టుకున్నట్లుంది తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు. అధికారపార్టీయే అయినా జగన్ తో చెడిన కారణంగా పార్టీపై తిరుగుబాటు చేశారు. అప్పటి నుండి జగన్ వ్యతిరేకులతో చేతులు కలిపారు. దాంతో జగన్ వ్యతిరేక మీడియాకు కూడా బాగా దగ్గరయ్యారు. ఇంకేముంది చంద్రబాబు అండ్ కోతో పాటు జగన్ వ్యతిరేక మీడియాకు పండగే పండగ. జగన్ ప్రభుత్వంపై బురదచల్లటం మానేసి, ఆరోపణలు, విమర్శలు కాకుండా ఏకంగా ప్రభుత్వాన్ని రద్దు చేయించటమే టార్గెట్ గా పెట్టుకున్నారు. అందుకనే రాష్ట్రపతి, ప్రధానమంత్రి, హోంశాఖ మంత్రిని వరుసబెట్టి మరీ కలుస్తున్నారు....

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని రద్దు చేయించటమే టార్గెట్ గా పెట్టుకున్నట్లుంది తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణం.....

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ మంచి మనసు గురించి అందరికీ తెలిసిందే. ఇటీవలే ఏపీలో వరద బాధితుల కోసం ఏకంగా కోటి రూపాయలు విరా...
16/12/2021

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ మంచి మనసు గురించి అందరికీ తెలిసిందే. ఇటీవలే ఏపీలో వరద బాధితుల కోసం ఏకంగా కోటి రూపాయలు విరాళంగా కూడా ఇచ్చారు. డౌన్ టూ ఎర్త్ ఉండే ప్రభాస్ అంటే ఇండస్ట్రీలో కూడా అందరికీ ఇష్టమే.. షూటింగ్ సమయంలోనూ ప్రభాస్ అందరితో సరదాగా ఉంటారు. డార్లింగ్ అంటూ పిలుస్తూ ప్రేమగా మాట్లాడటం ప్రభాస్ కు అలావాటు. అలాగే షూటింగ్ జరిగే సమయంలోనూ తన ఇంటి నుంచి వచ్చే భోజనాన్ని అందరితో కలిసి పంచుకోవడం కూడా ప్రభాస్ కు మొదటి నుంచీ ఉన్న అలవాటే.....

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ మంచి మనసు గురించి అందరికీ తెలిసిందే. ఇటీవలే ఏపీలో వరద బాధితుల కోసం ఏకంగా కోటి రూప....

పుష్ప మూవీ హిట్టు కొట్టిందా..? అల్లు అర్జున్ ఈ మూవీలో నటనకు నేషనల్ అవార్డు సాధించారా..? అదేంటి ఇంకా సినిమా కూడా రిలీజ్ క...
16/12/2021

పుష్ప మూవీ హిట్టు కొట్టిందా..? అల్లు అర్జున్ ఈ మూవీలో నటనకు నేషనల్ అవార్డు సాధించారా..? అదేంటి ఇంకా సినిమా కూడా రిలీజ్ కాకుండా సినిమా హిట్ అయిందని చెప్పడం ఏమిటని అనుకోకండి. ఈ మాట చెబుతున్నది ఎవరో కాదు యూఏఈ ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమైర్ సందు. అందరికంటే ముందుగా ఉమైర్ సందుకు పుష్ప సినిమా చూసే అవకాశం వచ్చింది. దీంతో ఆయన సినిమా చూశాక తన అభిప్రాయాన్ని ట్విట్టర్ లో షేర్ చేసుకున్నారు. పుష్ప మూవీలో అల్లు అర్జున్ తన కెరీర్ లోనే బెస్ట్ గా నటించారని చెప్పారు....

పుష్ప మూవీ హిట్టు కొట్టిందా..? అల్లు అర్జున్ ఈ మూవీలో నటనకు నేషనల్ అవార్డు సాధించారా..? అదేంటి ఇంకా సినిమా కూడా రి.....

జస్టిస్ చంద్రు వ్యాఖ్యలు రాష్ట్రంలో దుమారం రేపుతున్నాయి. మొన్న మానవహక్కుల దినోత్సవం రోజున విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంల...
15/12/2021

జస్టిస్ చంద్రు వ్యాఖ్యలు రాష్ట్రంలో దుమారం రేపుతున్నాయి. మొన్న మానవహక్కుల దినోత్సవం రోజున విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో చంద్రు పాల్గొన్నారు. ఆ సందర్భంగా మాట్లాడుతు ఏపీ హైకోర్టు తన పరిధి దాటి వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వం శతృవులు, ప్రత్యర్ధులతో కాకుండా న్యాయవ్యవస్ధతో యుద్ధం చేస్తోందని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అమరావతి భూ స్కాంలో ఎఫ్ఐఆర్ రిజస్టర్ చేస్తే స్టే ఇచ్చిందని, ఇద్దరు న్యాయమూర్తలను భూకుంభకోణం విచారణ నుండి తప్పుకోమంటే న్యాయమూర్తులిద్దరు తప్పుకునేందుకు నిరాకరించటాన్ని చంద్రబాబు తప్పుపట్టారు. చంద్రు వ్యాఖ్యలపై హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాతో పాటు జస్టిస్ బట్టు దేవానంద్ తీవ్రంగానే స్పందించారు....

జస్టిస్ చంద్రు వ్యాఖ్యలు రాష్ట్రంలో దుమారం రేపుతున్నాయి. మొన్న మానవహక్కుల దినోత్సవం రోజున విజయవాడలో జరిగిన ఓ ....

వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ ఎంపీ సీట్లు గెలవాలని నరేంద్రమోడీ గట్టిగా చెప్పేశారు. ఆ గెలిచే ఎంపీ సీట్లు కూడా దక్షిణాది ...
15/12/2021

వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ ఎంపీ సీట్లు గెలవాలని నరేంద్రమోడీ గట్టిగా చెప్పేశారు. ఆ గెలిచే ఎంపీ సీట్లు కూడా దక్షిణాది నుండే రావాలట. ఇందుకోసం తనింట్లో దక్షిణాది రాష్ట్రాల ఎంపీలు, ముఖ్యనేతలతో మోడీ భేటీ అయ్యారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ మళ్ళీ గెలవాల్సిన అవసరాన్ని మోడీ అందరికీ గట్టిగా గుర్తుచేశారు. చూస్తుంటే ఉత్తరాధిలో పార్టీకి దెబ్బపడేట్లుందని మోడీకి అనుమానంగా ఉందేమో. ఇంతకీ మోడీ యాక్షన్ ప్లాన్ ఏమిటయ్యా అంటే ఇతర పార్టీల్లో నుండి నేతలను బీజేపీలోకి తీసుకురావాలట. అంటే వలస నేతలను మోడీనే స్వయంగా ప్రోత్సహిస్తున్నట్లు అర్ధమవుతోంది....

వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ ఎంపీ సీట్లు గెలవాలని నరేంద్రమోడీ గట్టిగా చెప్పేశారు. ఆ గెలిచే ఎంపీ సీట్లు కూడా .....

తెలంగాణాలో రెండు ఒమిక్రాన్ కేసులు నిర్ధారణయ్యాయి. విదేశాల నుండి వచ్చిన ప్రయాణీకుల్లో ఇద్దరికి ఒమిక్రాన్ వేరియంట్ వైరస్ ఉ...
15/12/2021

తెలంగాణాలో రెండు ఒమిక్రాన్ కేసులు నిర్ధారణయ్యాయి. విదేశాల నుండి వచ్చిన ప్రయాణీకుల్లో ఇద్దరికి ఒమిక్రాన్ వేరియంట్ వైరస్ ఉన్నట్లు నిర్ధారణైంది. వీరిద్దరు సోమాలియా, కెన్యా నుండి శంషాబాద్ విమానాశ్రయంలో దిగినట్లు అధికారులు గుర్తించారు. వీరిద్దరినీ టిమ్స్ ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు ప్రకటించారు. అలాగే శంషాబాద్ విమానాశ్రయం నుండి కోల్ కత్తా కు వెళ్ళిన మరో అబ్బాయికి కూడా ఒమిక్రాన్ వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యిందని చెబుతున్నారు. కాకపోతే ఆ అబ్బాయి తెలంగాణా అబ్బాయా లేకపోతే కలకత్తా అబ్బాయా అన్నదే తేలలేదు....

తెలంగాణాలో రెండు ఒమిక్రాన్ కేసులు నిర్ధారణయ్యాయి. విదేశాల నుండి వచ్చిన ప్రయాణీకుల్లో ఇద్దరికి ఒమిక్రాన్ వేరి...

విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు నందమూరి బాలకృష్ణ. అఖండ మూవీ అఖండ విజయం సాధించడంతో ఆయన దుర్గమ్మను దర్శించుకున్నారు. అ...
15/12/2021

విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు నందమూరి బాలకృష్ణ. అఖండ మూవీ అఖండ విజయం సాధించడంతో ఆయన దుర్గమ్మను దర్శించుకున్నారు. అఖండ నిర్మాతలు, దర్శకులతో కలిసి ఆయన ఆలయానికి వచ్చారు. ఆలయ అర్చకులు సంప్రదాయం ప్రకారం ఆహ్వానం పలికి, అమ్మవారి దర్శనం చేయించి.. బాలయ్యకు తీర్ధ ప్రసాదాలను అందజేశారు. బాలయ్య ఆలయానికి వచ్చారన్న సమాచారంతో.. కలిసి మాట్లాడేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. దీంతో ఇంద్రకీలాద్రి బాలయ్య అభిమానులతో కిక్కిరిసింది. అనంతరం బాలయ్య మీడియాతో మాట్లాడారు. ప్రేక్షకుల అభిమానంతో అఖండ ఘన విజయం సాధించిందని చెప్పారు. ఆన్లైన్ టికెట్ల గొడవపై ప్రశ్నించగా.....

అనంతరం బాలయ్య మీడియాతో మాట్లాడారు. ప్రేక్షకుల అభిమానంతో అఖండ ఘన విజయం సాధించిందని చెప్పారు. ఆన్లైన్ టికెట్ల గొ...

తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తో తెలంగాణా సీఎం కేసీయార్ దాదాపు గంటకుపైగా సమావేశమయ్యారు. తెలంగాణా విషయంలో కేంద్రప్రభుత్వం చ...
15/12/2021

తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తో తెలంగాణా సీఎం కేసీయార్ దాదాపు గంటకుపైగా సమావేశమయ్యారు. తెలంగాణా విషయంలో కేంద్రప్రభుత్వం చూపిస్తున్న వివక్షకు వ్యతిరేకంగా స్టాలిన్ మద్దతు కోరినట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణాలో పండిన వరిని కొనేది లేదని కేంద్రం తేల్చిచెప్పిన విషయాన్ని స్టాలిన్ కు కేసీయార్ వివరించారట. ఒక్క తెలంగాణా విషయంలో మాత్రమే కాదని యావత్ దక్షిణాది రాష్ట్రాల విషయంలోనే నరేంద్రమోడి సర్కార్ వివక్ష చూపిస్తున్నట్లు ఫిర్యాదుచేశారట. కాబట్టి మోడి వైఖరిని మొత్తం దక్షిణాది రాష్ట్రాల సీఎంలందరం సమైక్యంగా ఎదుర్కోవాలని కేసీయార్ కోరినట్లు తెలుస్తోంది. దేశంలోని తాజా రాజకీయ పరిస్ధితులు, కేంద్రంపై జనాల్లో పెరిగిపోతున్న వ్యతిరేకతపై చర్చించారట....

తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తో తెలంగాణా సీఎం కేసీయార్ దాదాపు గంటకుపైగా సమావేశమయ్యారు. తెలంగాణా విషయంలో కేంద్ర....

Address

Nellore
524002

Alerts

Be the first to know and let us send you an email when Dove OTT posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Dove OTT:

Share