15/08/2026
స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో కళ్ళు తిరిగి పడిపోయిన మంత్రి ఆనం..
తిరుపతిలో జరుగుతున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ప్రసంగిస్తున్న సమయంలో అస్వస్థకు గురై పక్కకు వాలిపోయారు. కిందపడిపోతుండగా అప్రమత్తమైన భద్రత సిబ్బంది, అధికారులు ఆయన్ని పట్టుకున్నారు..