10/06/2026
🔥 విశాఖ ఉక్కులో కార్మికుల మరణం - ఇది ప్రమాదమా? ప్రభుత్వ హత్యలా? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఎనిమిది మంది కార్మికుల మరణం రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది. కాలం చెల్లిన యంత్రాలు, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగిందంటూ ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
కార్మికుల ప్రాణాలంటే ఈ ప్రభుత్వానికి అంత చిన్నచూపా? పరామర్శకు వెళ్ళిన నాయకుల తీరుపై రాచమల్లు చేసిన సంచలన వ్యాఖ్యలు ఇక్కడ చూడండి.
📢 డిమాండ్: మరణించిన కార్మికుల కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్గ్రేషియా వెంటనే అందించాలి.
👇 పూర్తి వివరాల కోసం వీడియో చూడండి: