
17/07/2025
వేమూరి రాధాకృష్ణ నాది తెలంగాణ నాకు ఆంధ్రతో సంబంధమే లేదని ఎన్నోసార్లు అన్నాడు...
సాంబా ఆబ్బెబ్బే నేను నికార్సయిన తెలంగాణ వాడిని అని ప్రకటించుకున్నాడు...
మూర్తి,వంశీ,వెంకట కృష్ణా ఇలా అందరూ ఆయా సందర్భాలలో మేమే తెలంగానియన్స్ అని గర్వంగా ప్రకటించుకున్నారు...
ఈ అయిదుగురులో ఒక్కడికి కూడా ఆంధ్రప్రదేశ్ లో ఆధార్ కార్డు గానీ ఓటు గానీ లేదు,ఇల్లు వాకిలి లేదు...
వీళ్ళ ఆస్తులు అన్నీ హైదరాబాద్ తెలంగాణాలోనే ఉన్నాయి...
ఆంధ్రప్రదేశ్ గురించి ఇలాంటి వారందరు కలిసి పొద్దున్న లేస్తే చేసేది విషప్రచారం,వీళ్లకు నచ్చకపోతే ఆంధ్ర శ్రీలంక అయిపోతుంది వీళ్లకు నచ్చితే ఆంధ్ర సింగపూర్ అయిపోతుంది...
వీళ్లకు నచ్చిన నాయకుడు,ప్యాకేజ్ లు,పదవులు ఇచ్చే నాయకులు అభివృద్ధి ప్రధాతలు అవుతారు,నచ్చని వ్యక్తులు ప్యాకేజ్ లు ఇవ్వని వ్యక్తులు ఆంధ్ర రాష్ట్ర ద్రోహులు అవుతారు...
అసలు ఆంధ్రప్రదేశ్ తో ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తులు నడిపే మీడియా ఆంధ్రలో ఒక రాంగ్ నేరేషన్ సెట్ చేస్తూ ఆంధ్ర అభివృద్ధికి,ప్రజల ఎదుగుదలకు పెద్ద ఆటకంగా గా మారింది...
పక్క రాష్ట్ర వ్యక్తులు నడిపే మీడియా ఆంధ్రప్రదేశ్ తప్పుదోవ పడుతుంది,ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే సైతాన్ లలా పట్టి పీడిస్తున్న ఈమీడియా మాఫియాను అంతం చేయాలి...
బాధ్యత గల ఆంధ్రప్రదేశ్ పౌరుల ప్రధమ కర్తవ్యం ఇది...