15/05/2024
Preplanned Violence
దగ్గుబాటి పురంధేశ్వరి ఇచ్చిన లిస్ట్ ప్రకారమే ఎలక్షన్ కమీషన్ ఎస్పీలను మార్చారు.మార్చిన చోటే అదుపుతప్పిన శాంతి భద్రతలు.సుప్రీం కోర్టు లో కేసు నమోదు చెయ్యాలి, ఎలక్షన్ కమిషన్, బిజెపి, తెలుగు దేశం,జనసేన మీద కేసు నమోదు చెయ్యాలి.