Phontv News Andhra Pradesh Trusted News Media Brand

  • Home
  • Phontv News Andhra Pradesh Trusted News Media Brand

Phontv News Andhra Pradesh Trusted News Media Brand India's trusted news platform

29/11/2024

Get a sneak peek into an exclusive interview with Chittibabu, former District Child Rights Member, as he opens up about the alarming rise in child violence in Vizianagaram. Interviewed by senior journalist Elisetty Suresh, Chittibabu discusses the critical issues surrounding child rights, the challenges faced by local communities, and the urgent actions needed to protect vulnerable children. Don’t miss the full interview airing on November 29th, 2024, at 8:00 AM. Stay informed and join the conversation on how we can safeguard the future of our children.

01/06/2024

You're My Sunshine Song | Pop Song 2024 | POP Hit | mind relaxation song | Love proposing song

పవర్ స్టార్ పవన్ కల్యాణ్- సాయి ధరమ్ తేజ్ కాంబోలో తెరకెక్కిన బ్రో సినిమా ఎట్టకేలకు ఓటీటీలోకి రాబోతుంది. రిలీజ్ తర్వాత పొల...
20/08/2023

పవర్ స్టార్ పవన్ కల్యాణ్- సాయి ధరమ్ తేజ్ కాంబోలో తెరకెక్కిన బ్రో సినిమా ఎట్టకేలకు ఓటీటీలోకి రాబోతుంది. రిలీజ్ తర్వాత పొలిటికల్ మంటలు రేపిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్- సాయి ధరమ్ తేజ్ కాంబోలో తెరకెక్కిన బ్రో సినిమా ఎట్టకేలకు ఓటీటీలోకి రాబోతుంది. రిలీజ్ త....

, ఆ భూముల్లో పరిశ్రమలే పెట్టాలి... గత టీడీపీ ప్రభుత్వంలో మాదిరిగా అప్పపనంగా ప్రభుత్వ భూములను ధారదత్తం చేయడం ఇప్పుడు కుదర...
20/08/2023

, ఆ భూముల్లో పరిశ్రమలే పెట్టాలి... గత టీడీపీ ప్రభుత్వంలో మాదిరిగా అప్పపనంగా ప్రభుత్వ భూములను ధారదత్తం చేయడం ఇప్పుడు కుదరదు. ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నూతన పారిశ్రామిక విధానం ప్రకారమే భూకేటాయింపులు జరుగుతున్నాయి. గతంలో మాదిరి పరిశ్రమలు స్థాపనకు కేటాయించిన భూములు అమ్ముకునేందుకు హక్కు ఉండదు. నిర్దేశిత సమయంలోగా పరిశ్రమలు పెట్టకపోతే ఆ స్థలాలను ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుంది. సాక్షి ప్రతినిధి, విజయనగరం: గత టీడీపీ ప్రభుత్వ హయాంలో భూములు కేటాయిస్తే అభివృద్ధి, ఇప్పుడు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇస్తే అవినీతి అంటూ వక్రీకరించడం టీడీపీ నాయకులకు, దుష్ట చతుష్టయానికి గత నాలుగున్నరేళ్లుగా అలవాటైందని జెడ్పీ చైర్మన్‌, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు విమర్శించారు....

,ఆ భూముల్లో పరిశ్రమలే పెట్టాలి… గత టీడీపీ ప్రభుత్వంలో మాదిరిగా అప్పపనంగా ప్రభుత్వ భూములను ధారదత్తం చేయడం ఇప్ప....

సారవకోట: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీహెచ్‌ఓగా విధులు నిర్వర్తిస్తున్న పద్మావతిపై ఆస్పత్రి సిబ్బంది ఇచ్చ...
20/08/2023

సారవకోట: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీహెచ్‌ఓగా విధులు నిర్వర్తిస్తున్న పద్మావతిపై ఆస్పత్రి సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదుపై అడిషనల్‌ డీఎంహెచ్‌ఓ ఎన్‌.అనురాధ శనివారం విచారణ చేపట్టారు. సీహెచ్‌ఓ ఆస్పత్రిలో పనిచేస్తున్న సిబ్బందిపై దురుసుగా ప్రవర్తిస్తుంటారని, ఇష్టానుసారంగా అరుస్తుంటారని ఇటీవల సిబ్బంది మూకుమ్మడిగా డీఎంహెచ్‌ఓకు ఫిర్యాదు చేశారు. దీనిపై అడిషనల్‌ డీఎంహెచ్‌ఓ విచారణ చేపట్టగా.. సిబ్బంది తమ అభిప్రాయాలను లిఖిత పూర్వకంగా రాసిచ్చారు. కొన్ని నెలల కిందట ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో కూడా సిబ్బంది అంతా సీహె చ్‌ఓ ప్రవర్తనపై ఎంపీపీ చిన్నాల కూర్మినాయుడు దృష్టికి తీసుకొచ్చారు....

సారవకోట: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీహెచ్‌ఓగా విధులు నిర్వర్తిస్తున్న పద్మావతిపై ఆస్పత్రి స...

,● అర్హులందరికీ లబ్ధి చేకూర్చడమే , సీఎం జగన్‌ లక్ష్యం ,● జిల్లా ఇన్‌చార్జి మంత్రి వేణు ,సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): నవరత్...
20/08/2023

,● అర్హులందరికీ లబ్ధి చేకూర్చడమే , సీఎం జగన్‌ లక్ష్యం ,● జిల్లా ఇన్‌చార్జి మంత్రి వేణు ,సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): నవరత్నాల్లో భాగంగా ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి పనులు పారదర్శకం జరుగుతున్నాయని జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ అన్నారు. కలెక్టరేట్‌లోని స్పందన సమావేశ మందిరంలో శనివారం రాజానగరం నియోజకవర్గం, అలాగే జగ్గంపేట నియోజకవర్గంలోని గోకవరం మండలం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాధవీలత, ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, జాయింట్‌ కలెక్టర్‌ ఎన్‌.తేజ్‌ భరత్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు....

,● అర్హులందరికీ లబ్ధి చేకూర్చడమే , సీఎం జగన్‌ లక్ష్యం ,● జిల్లా ఇన్‌చార్జి మంత్రి వేణు ,సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం):...

మహారాణిపేట: ఉత్తరాంధ్ర జిల్లాల్లోని ఏకై క ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి అయిన ఘోషాస్పత్రి(విక్టోరియా)లో సోలార్‌ విద్యుత్‌ ప్ర...
19/08/2023

మహారాణిపేట: ఉత్తరాంధ్ర జిల్లాల్లోని ఏకై క ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి అయిన ఘోషాస్పత్రి(విక్టోరియా)లో సోలార్‌ విద్యుత్‌ ప్రాజెక్ట్‌ ఏర్పాటుకు ఆర్సెలర్‌ మిట్టల్‌ నిప్పాన్‌ స్టీల్‌ ఇండియా లిమిటెడ్‌(ఏఎంఎన్‌ఎస్‌ఎల్‌) ముందుకొచ్చింది. ఆస్పత్రిలో మొత్తం సోలార్‌ వెలుగులకు అవసరమైన రూ.కోటి భరించేందుకు సమ్మతిని తెలియజేసింది. ఈ మేరకు శుక్రవారం కలెక్టర్‌ మల్లికార్జునను ఏఎంఎస్‌ఎస్‌ఎల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎం.రవీంద్రనాథ్‌, కంపెనీ హెచ్‌ఆర్‌ హెడ్‌ డి.ఎస్‌.వర్మ కలిసి సమ్మతి పత్రాన్ని అందజేశారు. సీఎస్సార్‌లో భాగంగా తొలి విడతగా రూ.30 లక్షల చెక్కును కలెక్టర్‌కు అందజేశారు. ఈ కంపెనీ ఇప్పటికే కేజీహెచ్‌లో సోలార్‌ పవర్‌ ప్రాజెక్టు ఏర్పాటు చేయడానికి రూ.50 లక్షలు అందజేసింది. సీఎస్సార్‌ బ్లాక్‌ రూఫ్‌టాప్‌పై ప్రస్తుతం సోలార్‌ పలకలను అమర్చుతున్నారు. వచ్చే నెల 30వ తేదీ నాటికి ఈ ప్రాజెక్ట్‌ పనులు పూర్తవుతాయి.

మహారాణిపేట: ఉత్తరాంధ్ర జిల్లాల్లోని ఏకై క ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి అయిన ఘోషాస్పత్రి(విక్టోరియా)లో సోలార్‌ వి....

శ్రీకాకుళం కల్చరల్‌: అదో బుల్లి పెట్టె. అనుభూతులు ఎన్ని ఉన్నా.. మనిషి నవ్వును మాత్రమే అనుమతించే అరుదైన పెట్టె. క్లిచ్‌ అ...
19/08/2023

శ్రీకాకుళం కల్చరల్‌: అదో బుల్లి పెట్టె. అనుభూతులు ఎన్ని ఉన్నా.. మనిషి నవ్వును మాత్రమే అనుమతించే అరుదైన పెట్టె. క్లిచ్‌ అనే శబ్దాన్ని, స్మైల్‌ ప్లీజ్‌ అనే పదాన్ని ఓ తీపి గురుతుగా గుండెల్లో బంధించేసిన సాధనం. దాని పేరే కెమెరా. ఇప్పుడంటే చేతిలోని మొబైల్‌తో ఫొటో అందరికీ అందుబాటులోకి వచ్చేసింది గానీ. ఒకప్పుడు మెడలో కెమెరా తగిలిస్తే చాలు సెలబ్రిటీ స్టేటస్‌ వచ్చినట్టే. కెమెరా స్విచ్‌పై చేయి ఉన్నప్పుడు అతడే రాజు. నవ్వమంటే నవ్వాలి, తల వంచమంటే వంచాలి, దించమంటే దించాలి. అక్కడ మొదలైన ఫొటోగ్రఫీ ఇప్పుడు ఇంటింటికీ చేరువైంది....

శ్రీకాకుళం కల్చరల్‌: అదో బుల్లి పెట్టె. అనుభూతులు ఎన్ని ఉన్నా.. మనిషి నవ్వును మాత్రమే అనుమతించే అరుదైన పెట్టె. క.....

కొవ్వూరు: కులమతాలు, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాల ద్వారా అన్ని వర్గాలకు లబ్ధి చేకూరుస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మో...
19/08/2023

కొవ్వూరు: కులమతాలు, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాల ద్వారా అన్ని వర్గాలకు లబ్ధి చేకూరుస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆశీర్వదించాలని రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత కోరారు. కొవ్వూరు పట్టణంలోని రెండో వార్డులో రెండో రోజు శుక్రవారం రాత్రి ఆమె గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గత నాలుగేళ్ల పాలనలో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ద్వారా ఆయా కుటుంబాలకు అందించిన సంక్షేమ పథకాల లబ్ధి వారికి వివరించారు. సుపరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వచ్చే ఎన్నికల్లో అండగా నిలవాలని ప్రజలను కోరారు....

కొవ్వూరు: కులమతాలు, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాల ద్వారా అన్ని వర్గాలకు లబ్ధి చేకూరుస్తున్న ముఖ్యమంత్రి వైఎ....

నిఖిల్ సిద్ధార్థ (Nikhil Siddharatha) హీరోగా ‘స్వయంభూ’ (Swayambhu) అనే సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. నిఖిల్ పుట్ట...
19/08/2023

నిఖిల్ సిద్ధార్థ (Nikhil Siddharatha) హీరోగా ‘స్వయంభూ’ (Swayambhu) అనే సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా జూన్ 2వ తేదీన ఈ సినిమాను ప్రకటించారు. మోషన్ పోస్టర్ కూడా విడుదల చేశారు. ఈరోజు ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

[bsa_pro_ad_space id=1] నిఖిల్ సిద్ధార్థ (Nikhil Siddharatha) హీరోగా ‘స్వయంభూ’ (Swayambhu) అనే సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. నిఖిల్ పుట్టి....

ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ డ్రింక్స్‌లో టీ కూడా ఒకటి. కొందరికి టీ తాగకపోతే వారికి ఏం తోచదు. తలనొప్పిగా ఉంటుంది. అన్నం తినకపో...
19/08/2023

ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ డ్రింక్స్‌లో టీ కూడా ఒకటి. కొందరికి టీ తాగకపోతే వారికి ఏం తోచదు. తలనొప్పిగా ఉంటుంది. అన్నం తినకపోయినా పర్లేదు. టీ కావాలని అడుగుతారు. టీ తాగితే మంచిదని కొందరు అంటే.. మరికొంతమంది టీని లిమిటెడ్‌గా తీసుకోవాలని చెబుతున్నారు. కానీ, ఇది నిజానికి అంత మంచిది కాదు. దీనిని తాగడం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అవేంటో తెలుసుకోండి.

ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ డ్రింక్స్‌లో టీ కూడా ఒకటి. కొందరికి టీ తాగకపోతే వారికి ఏం తోచదు. తలనొప్పిగా ఉంటుంది. అన్....

, విజయనగరం: రాష్ట్ర స్థాయిలో జరిగిన జూనియర్స్‌ ఫెన్సింగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో విజయనగరం జిల్లా క్రీడాకారులు సత్తా చాట...
19/08/2023

, విజయనగరం: రాష్ట్ర స్థాయిలో జరిగిన జూనియర్స్‌ ఫెన్సింగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో విజయనగరం జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. ఈ నెల 12, 13 తేదీల్లో పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జరిగిన పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు ఎం.ధనుష్‌ సాయి, వై.అఖిల్‌ బ్రాంజ్‌ మెడల్స్‌ సాధించటంతో పాటు వచ్చే నెలలో గుజరాత్‌లో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించారు. టీమ్‌ ఈవెంట్‌లో ఆర్‌.లిఖితకుమార్‌, వై.అకిల్‌, కె.కిరణ్‌, జి.అభిషేక్‌, పి. గ్రీష్మ, ప్రవళ్లిక, కె.యశోద, ఎం.ధనుష్యసాయి బ్రాంజ్‌ మెడల్స్‌ దక్కించుకున్న వారిలో ఉన్నారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను సెట్విజ్‌ సీఈఓ బి.రామ్‌గోపాల్‌, జిల్లా ఫెన్సింగ్‌ అసోసియేషన్‌ ముఖ్య శిక్షకులు డివి.చారి ప్రసాద్‌ అభినందించారు.

,విజయనగరం: రాష్ట్ర స్థాయిలో జరిగిన జూనియర్స్‌ ఫెన్సింగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో విజయనగరం జిల్లా క్రీడాకారుల...

Address


Opening Hours

Monday 11:00 - 19:00
Tuesday 11:00 - 19:00
Wednesday 11:00 - 19:00
Thursday 11:00 - 19:00
Friday 11:00 - 19:00
Saturday 11:00 - 19:00
Sunday 15:00 - 17:00

Telephone

+919392749273

Alerts

Be the first to know and let us send you an email when Phontv News Andhra Pradesh Trusted News Media Brand posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Phontv News Andhra Pradesh Trusted News Media Brand:

Shortcuts

  • Address
  • Telephone
  • Opening Hours
  • Alerts
  • Contact The Business
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share