09/10/2025
🔰 రాష్ట్రంలో మరో భారీ పెట్టుబడి 💰
అమెరికాకు చెందిన ఎలి లిల్లీ (Lilly) సంస్థ రూ.9 వేల కోట్ల పెట్టుబడికి ముందుకొచ్చింది!
🏭 హైదరాబాద్లో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్, క్వాలిటీ సెంటర్ స్థాపనకు సంస్థ సుముఖత వ్యక్తం చేసింది.
🤝 ఈ మేరకు సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని కలిశారు.
🗣️ పరిశ్రమలు పెట్టే వారికి అన్ని విధాల అండగా ఉంటామని సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు.
బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి
సీఈవో, టి-సాట్