81News Telugu

  • Home
  • 81News Telugu

81News Telugu 81NewsTelugu Latest News Update On Telangana And Andhrapradesh please Follow On

06/09/2025

సెక్రటేరియట్ వద్ద ఖైరతాబాద్ మహాగణపతి డ్రోన్ విజువల్స్

Hyderabad

GaneshChaturthi2025Khairatabad ganesh: బడా గణేశుడికి భక్తజన నీరాజనం81NewsTelugu
06/09/2025

GaneshChaturthi2025
Khairatabad ganesh: బడా గణేశుడికి భక్తజన నీరాజనం

81NewsTelugu

04/09/2025

Celebrating my 6th year on Facebook. Thank you for your continuing support. I could never have made it without you. 🙏🤗🎉

30/08/2025

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం..మంత్రి పొన్నం ప్రభాకర్

30/08/2025

షాద్ నగర్ పోలీస్ శాఖ వారి సూచన -ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి..సీఐ విజయ్ కుమార్

30/08/2025

Follow on 81NewsTelugu

28/08/2025

మెదక్ జిల్లా ముంపు ప్రాంతాలను పర్యటించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు..

రాజాపేట గ్రామంలో వరదలో చిక్కుకొని చనిపోయిన సత్యం కుటుంబాన్ని పరామర్శించిన హరీష్ రావు బృందం. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ..

మెదక్, కామారెడ్డి వరద ప్రవాహంలో ఇబ్బంది పడుతుంటే ముఖ్యమంత్రి మూసి సుందరీ కరణ, ఆటల పోటీల అంశంపై రివ్యూ చేస్తున్నారు.

ఒక మంత్రి అయితే అత్యవసరమైతే తప్ప హెలికాప్టర్ వాడలేము అని అంటున్నారు.

మెదక్ జిల్లా రాజాపేట్ వరదల్లో చిక్కుకొని ఇద్దరు కరెంటు పోల్ ఎక్కి నాలుగైదు గంటలు గా సహాయం కోసం ఎదురుచూసారు.

హెలికాప్టర్ పంపించి ఉంటే వాళ్ళు ప్రాణాలతో దక్కేవారు.

చనిపోయిన రెండు కుటుంబాలకు 25 లక్షల ఆర్థిక సహాయం చేయాలి.

నష్టపోయిన పంట పొలాలకు ఎకరానికి 25000 చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి.

ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.

మెదక్ ముంపు ప్రాంతాలకు ప్రజలు సహాయక చర్యల కోసం ఎదురుచూస్తున్నారు.

తాగునీరు లేకపోవడంతో వర్షం నీరు తాగుతున్నారు.

ధూప్ సింగ్ తాండా ప్రజలు సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.

ప్రభుత్వం ఇప్పటికి అయిన సహాయక చర్యలు చేపట్టాలన్నారు. -మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు..

28/08/2025

నర్మాల వాగులో చిక్కుకున్న వారిని రక్షించడానికి చేరుకున్న ఆర్మీ హెలికాప్టర్స్

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల వాగులో చిక్కుకున్న ఐదుగురు రైతులు

Follow on 81NewsTelugu

07/08/2025

#ఖమ్మం జిల్లాలో కంటతడి పెట్టించే సంఘటన

తమ్ముడి మృతదేహానికి చివరిసారి రాఖీ కట్టి కన్నీటి వీడ్కోలు తెలిపిన అక్క

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కృష్ణాపురం గ్రామంలో డెంగ్యూతో పోరాడి మృతి చెందిన పందిరి అక్కిరెడ్డి

అంత్యక్రియల ముందు అక్కిరెడ్డికి చివరిసారి రాఖీ కట్టి వీడ్కోలు తెలిపిన తన అక్క

#@

04/08/2025

భారీ వర్షం.. నదులుగా మారిన రోడ్లు

03/08/2025

రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో డ్రగ్స్ కలకలం @

03/08/2025

వీళ్లకు హ్యాట్సాఫ్. 😥🙏🙏

కృష్ణా నదిలో కొట్టుకుపోతున్న యువకుడిని కాపాడిన మత్స్యకారులు

శ్రీశైలం - పాతాళ గంగకు విహారయాత్రకు వెళ్ళిన నలుగురు స్నేహితులు

కృష్ణా నదిలో స్నానం చేయడానికి దిగగా, ప్రవాహంలో కొట్టుకుపోయిన ఒక యువకుడు

గమనించి పడవలో వెళ్ళి కాపాడిన మత్స్యకారులు.

Address


Alerts

Be the first to know and let us send you an email when 81News Telugu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to 81News Telugu:

  • Want your business to be the top-listed Media Company?

Share