All India Radio News Hyderabad

  • Home
  • All India Radio News Hyderabad

All India Radio News Hyderabad Official Page of All India Radio News, Hyderabad Official account of Regional News Unit Hyderabad, All India Radio News

న్యూఢిల్లీలో జరిగిన EPFO ​​73వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఉద్దేశించి ప్రసంగించిన కేంద్ర మంత్రి  Mansukh Mandaviya  కేవలం ఒ...
01/11/2025

న్యూఢిల్లీలో జరిగిన EPFO ​​73వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఉద్దేశించి ప్రసంగించిన కేంద్ర మంత్రి Mansukh Mandaviya

కేవలం ఒక నిధి మాత్రమే కాదు, ఇది సామాజిక భద్రతలో భారతదేశ శ్రామిక శక్తి నమ్మకాన్ని సూచిస్తుందని ఆయన అన్నారు.

దేశ శ్రామిక శక్తి యొక్క సామాజిక, ఆర్థిక శ్రేయస్సును కాపాడటంలో EPFO చారిత్రాత్మక పాత్రను మంత్రి ప్రశంసించారు.

EPFO |

01/11/2025

🔶నేషనల్ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ క్యాంపెయిన్ 4.0 2025 నవంబర్ 1 నుండి 30 వరకు దేశంలోని 2000 నగరాల్లో 2500 కి పైగా శిబిరాల ద్వారా నిర్వహించబడుతోంది... కార్యదర్శి వి. శ్రీనివాస్

01/11/2025

🔶నవ రాయ్‌పూర్‌లో జరిగిన బహిరంగ సభలో పాల్గొని, ప్రసంగించిన ప్రధాని Narendra Modi

🔶ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఛత్తీస్‌గఢ్ రజత్ జయంతి మహోత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

|

01/11/2025

🔶నవ రాయ్‌పూర్ అటల్ నగర్‌లో రోడ్లు, పరిశ్రమలు, ఆరోగ్య సంరక్షణ & ఇంధనం వంటి కీలక రంగాలలో రూ.14,260 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, ప్రారంభించిన ప్రధాని Narendra Modi

|

  | రాగల 48 గంటల్లో తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వెల్లడించిన భారత వాతావరణ విభాగం. 🔶దీని ప్రభావంతో ఉభయ ...
01/11/2025

| రాగల 48 గంటల్లో తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వెల్లడించిన భారత వాతావరణ విభాగం.

🔶దీని ప్రభావంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

🔶హైదరాబాద్ లోని లింగంపల్లి రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల సౌకర్యార్థం, రద్దీ దృష్ట్యా  మరో ఐదు రైళ్లకు స్టాపింగ్ కల్పించార...
01/11/2025

🔶హైదరాబాద్ లోని లింగంపల్లి రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల సౌకర్యార్థం, రద్దీ దృష్ట్యా మరో ఐదు రైళ్లకు స్టాపింగ్ కల్పించారు.

🔶ఈ మేరకు ఈరోజు నుంచే రాజ్ కోట్, పోర్ బందర్, పద్మావతి, హుస్సేన్ సాగర్, శతాబ్ది ఎక్స్ ప్రెస్ రైళ్లు లింగంపల్లి స్టేషన్‌లో ఆగనున్నాయి.

గోవా లో ఈరోజు   చెస్ వరల్డ్ కప్ ప్రారంభమైంది. వివిధ దేశాల నుంచి మొత్తం 206 మంది చెస్ క్రీడాకారులు పాల్గొనే ఈ టోర్నమెంట్ ...
01/11/2025

గోవా లో ఈరోజు చెస్ వరల్డ్ కప్ ప్రారంభమైంది.

వివిధ దేశాల నుంచి మొత్తం 206 మంది చెస్ క్రీడాకారులు పాల్గొనే ఈ టోర్నమెంట్ ఈనెల 27 వరకు జరగనుంది.

2002లో మనదేశంలో జరిగిన ఈ టోర్నమెంట్ లో విశ్వనాథన్ ఆనంద్ ఛాంపియన్ గా నిలిచారు. ఆయన గౌరవార్థం ఈ చెస్ వరల్డ్ కప్ కు ఆనంద్ ట్రోఫీ అనే పేరును నిర్దేశించారు.

|

🔶మహిళల ఆరోగ్య సంరక్షణ రంగంలో స్వస్థ నారి సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం 3 గిన్నిస్ ప్రపంచ రికార్డులను కైవసం చేసుకున్న...
01/11/2025

🔶మహిళల ఆరోగ్య సంరక్షణ రంగంలో స్వస్థ నారి సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం 3 గిన్నిస్ ప్రపంచ రికార్డులను కైవసం చేసుకున్నట్లు ప్రకటించిన కేంద్ర మంత్రి జేపీ నడ్డా.

🔶దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 19.7 లక్షల పైగా ఆరోగ్య శిబిరాలు నిర్వహించగా 11 కోట్లకు పైగా ప్రజలు ఈ కార్యక్రమం ద్వారా సేవలు పొందారని నడ్డా వెల్లడించారు.

|

01/11/2025

హైదరాబాద్‌లో ఆక్రమణల కూల్చివేతలు కొనసాగుతున్నాయి.

శేరిలింగంపల్లి - అమీన్‌పూర్ సరిహద్దుల్లోని PJR రోడ్డు సమీపంలో ఐదు అంతస్థుల భవనాన్ని హైడ్రా అధికారులు కూల్చేశారు.

సర్వే నంబర్ 101లోని ప్రభుత్వ స్థలం, దాదాపు 800 గజాలను ఆక్రమించి ఈ నిర్మాణాన్ని చేపట్టినట్లు అధికారులు గుర్తించారు.

🔶2025 నవంబర్ 20-28 తేదీలలో గోవాలో జరగనున్న   కార్యక్రమానికి ముందు మలయాళ, తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నిర్మాతలతో జరిగిన...
01/11/2025

🔶2025 నవంబర్ 20-28 తేదీలలో గోవాలో జరగనున్న కార్యక్రమానికి ముందు మలయాళ, తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నిర్మాతలతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న కార్యదర్శి సంజయ్ జాజు


Indiajoy Press Information Bureau - PIB, Government of India

🔶ఐపీఎల్ భారత క్రికెట్‌ను మార్చినట్లుగా,   భారత చలనచిత్ర పరిశ్రమను మార్చబోతున్నది...   కార్యదర్శి సంజయ్ జాజు
01/11/2025

🔶ఐపీఎల్ భారత క్రికెట్‌ను మార్చినట్లుగా, భారత చలనచిత్ర పరిశ్రమను మార్చబోతున్నది... కార్యదర్శి సంజయ్ జాజు

తెలంగాణ పోలీసులకు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు...🔶యాంటీ టెర్రర్ ఆపరేషన్స్ లో కీలకంగా వ్యవహరిస్తున్న తెలంగాణ కౌంటర్ ఇంటెలిజె...
01/11/2025

తెలంగాణ పోలీసులకు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు...

🔶యాంటీ టెర్రర్ ఆపరేషన్స్ లో కీలకంగా వ్యవహరిస్తున్న తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ కు చెందిన హెడ్ కానిస్టేబుళ్లు ఆకెపోగు లక్ష్మణరావు, గిబిమోన్ జాకబ్ కేంద్రీయ గృహమంత్రి దక్షత పతకాలకు ఎంపికయ్యారు.

Telangana State Police | Telangana CMO

Address


Alerts

Be the first to know and let us send you an email when All India Radio News Hyderabad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your business to be the top-listed Media Company?

Share