12/08/2025
హైకోర్టు న్యాయవాది గట్టు వామన్ రావు దంపతుల హత్య కేసును సీబీఐకి అప్పగించాలని సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి Duddilla Sridhar Babu స్వాగతించారు. సీబీఐ విచారణలో అప్పటి ప్రభుత్వ పెద్దల పాత్ర బయటపడాలని మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు.