Gangula srinivas reddy

Gangula srinivas reddy 1997-2013) పి.ఏ.సి.స్ డైరెక్టర్ (2013-2018)పి.ఏ.సి.స్ వైస్ చైర్మన్.. కడిపికొండ,కజిపేట్(మండల), వరంగల్

జూలై 25 నుంచి రేషన్ కార్డుల పంపిణీరేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ👉 డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో కలెక్టర్లతో...
23/07/2025

జూలై 25 నుంచి రేషన్ కార్డుల పంపిణీ

రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ

👉 డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో కలెక్టర్లతో సీఎం వీడియో కాన్పరెన్స్
పాల్గొన్న మంత్రులు, ఉన్నతాధికారులు

👉 వర్షాలు, వాన కాలం పంటసాగు, సీజనల్ వ్యాధులు, రేషన్ కార్డుల పంపిణీపై సమీక్ష

👉 జూలై 25 నుంచి ఆగస్టు 10 వరకు పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు

👉 అన్ని మండల కేంద్రాల్లో రేషన్ కార్డుల పంపిణీ
మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొనాలి

👉 సన్నబియ్యం పంపిణీతో రేషన్ కార్డులకు పెరిగిన డిమాండ్

#గంగుల


మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.344 కోట్ల వడ్డీ లేని రుణాలు👉 మహిళా స్వయం సహాయక  వడ్డీ లేని రుణాలు విడుదల చేసిన ప్రభుత్వం👉 గ...
21/07/2025

మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.344 కోట్ల వడ్డీ లేని రుణాలు

👉 మహిళా స్వయం సహాయక వడ్డీ లేని రుణాలు విడుదల చేసిన ప్రభుత్వం

👉 గ్రామీణ మహిళా సంఘాలకు రూ.300 కోట్లు,

👉 పట్టణ మహిళా సంఘాలకు రూ.44 కోట్లు

👉 ఈ నెల 18 వరకు మహిళా సంఘాల ఖాతాల్లో ఈ డబ్బులు జమ

#గంగుల


ప్రజా పాలనలో పేదలకు కొత్త రేషన్ కార్డులుఈ నెల 14వ తేదీన ముహూర్తం>>> 10 ఏళ్ల తర్వాత కొత్త రేషన్ కార్డుల జారీ>>> సూర్యాపేట...
14/07/2025

ప్రజా పాలనలో పేదలకు కొత్త రేషన్ కార్డులు

ఈ నెల 14వ తేదీన ముహూర్తం

>>> 10 ఏళ్ల తర్వాత కొత్త రేషన్ కార్డుల జారీ

>>> సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభం

>>> అదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ

>>> 2.4 లక్షల కొత్త రేషన్ కార్డులు మంజూరు

>> 11.3 లక్షల మందికి చేకూరనున్న ప్రయోజనం

>>> మొత్తం రేషన్ కార్డుల సంఖ్య 94 లక్షలు

>>> 3.14 కోట్ల లబ్ధిదారులకు ప్రయోజనం

>>> ఇప్పటికే 13 వేల కోట్లతో 3.10 కోట్ల మందికి సన్న బియ్యం పంపిణీ

>>> నిరంతరం కొనసాగునున్న రేషన్ కార్డుల ప్రక్రియ

»» పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం.

#గంగుల


తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు👉 బీసీ రిజర్వేషన్ల అమలుకు రాష్ట్ర ...
11/07/2025

తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు

👉 బీసీ రిజర్వేషన్ల అమలుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం

👉 పంచాయతీరాజ్ చట్టం - 2018కి సవరణలు చేయాలని, త్వరలోనే ఆర్డినెన్స్ జారీ చేయాలని నిర్ణయం

👉 రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం



తెలంగాణ రాష్ట్ర ఆయిల్ సీడ్స్ కార్పోరేషన్ చైర్మన్ పదవీ బాధ్యతలు స్వీకరించి విజయవంతంగా సంవత్సరం పూర్తయిన సందర్భంగా...గౌ॥ శ...
10/07/2025

తెలంగాణ రాష్ట్ర ఆయిల్ సీడ్స్ కార్పోరేషన్ చైర్మన్ పదవీ బాధ్యతలు స్వీకరించి విజయవంతంగా సంవత్సరం పూర్తయిన సందర్భంగా...

గౌ॥ శ్రీ జంగా రాఘవరెడ్డి గారికి
హార్ధిక శుభాకాంక్షలు

Janga RaghavaReddy
Janga Raghava Reddy



సనాతన ధర్మ పునరుద్ధారకులైన వేదవ్యాసుడు, ఆదిశంకరాచార్య వంటి సద్గురువుల స్ఫూర్తితో గురువులందరిని భక్తితో పూజించే పవిత్ర పర...
10/07/2025

సనాతన ధర్మ పునరుద్ధారకులైన వేదవ్యాసుడు, ఆదిశంకరాచార్య వంటి సద్గురువుల స్ఫూర్తితో గురువులందరిని భక్తితో పూజించే పవిత్ర పర్వదినం గురుపూర్ణిమ సందర్భంగా.. ప్రజలందరికీ గురుపూర్ణిమ శుభాకాంక్షలు...



రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి దనసరి అనసూయ ( సీతక్క) గారికి ...
09/07/2025

రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు
శ్రీమతి దనసరి అనసూయ ( సీతక్క) గారికి
హార్దిక జన్మదిన శుభాకాంక్షలు...

#కాంగ్రెస్

మడమ తిప్పని మహా యోధుడుఓటమి ఎరగని నాయకుడుపేదింటి పెన్నిధి..డా. వైఎస్ఆర్ జయంతి సందర్భంగాఘన నివాళులు                       ...
08/07/2025

మడమ తిప్పని మహా యోధుడు
ఓటమి ఎరగని నాయకుడు
పేదింటి పెన్నిధి..
డా. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా
ఘన నివాళులు



ఈ ఆషాడ శుద్ధ ఏకాదశిని ప్రజలంతా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ....ప్రజలందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ...
06/07/2025

ఈ ఆషాడ శుద్ధ ఏకాదశిని ప్రజలంతా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ....

ప్రజలందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు



మహమ్మద్ ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ బలిదానానికి ప్రతీక మొహర్రం... ధర్మ పరిరక్షణ, మానవ సేవ, త్యాగం వంటి మహత్తర సం...
06/07/2025

మహమ్మద్ ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ బలిదానానికి ప్రతీక మొహర్రం... ధర్మ పరిరక్షణ, మానవ సేవ, త్యాగం వంటి మహత్తర సందేశాన్ని మొహర్రం గుర్తు చేస్తుంది..





05/07/2025

తేది: 05.07.2025
హన్మకొండ

#మొహర్రం పండుగను పురస్కరించుకొని కాజిపేట్ మండలం 44 & 45వ డివిజన్ (కడిపికొండ) లో ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన పీరీలతో ఈ రోజు ఊరేగింపుగా మాజీ పి.ఎ.సి.ఎస్ వైస్ చైర్మన్ శ్రీ గంగుల శ్రీనివాస్ రెడ్డి గారి నివాసానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ గంగుల శ్రీనివాస్ రెడ్డి గారు కుటుంబ సమేతంగా పీర్లను దర్శించుకొని ప్రార్థన చేశారు.

అనంతరం శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ అసత్యాలు, అరాచకాలకు చరమగీతం పాడి పోరాట యుద్ధంలో అమరులైన వారిని మరియు వారి త్యాగాలను స్మరించడం జరుగుతుందని, అల్లా మీపై ప్రేమ,ధైర్యం,
నిబబ్ధత,ఆరోగ్యం,సహనం,స్వచ్ఛతను కురిపించాలని అన్నారు..







రాష్ట్రంలో రికార్డు స్థాయిలో రైతు భరోసా నిధుల విడుదల👉 మొత్తం 67.01 లక్షల మంది రైతుల ఖాతాలలోకి 8284.66 కోట్ల రైతు భరోసా న...
25/06/2025

రాష్ట్రంలో రికార్డు స్థాయిలో రైతు భరోసా నిధుల విడుదల

👉 మొత్తం 67.01 లక్షల మంది రైతుల ఖాతాలలోకి 8284.66 కోట్ల రైతు భరోసా నిధులు జమ

👉 ఈ ఘనత సాధించడం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యం.

👉 రాబోయే రెండు, మూడు రోజుల్లో కూడా రైతుల ఖాతాల్లో నిధులు జమ.

👉 పంట పండే ప్రతి గుంట భూమికి రైతు భరోసా అందించడం ప్రభుత్వ బాధ్యత.

#గంగుల

Address

Warangal

Alerts

Be the first to know and let us send you an email when Gangula srinivas reddy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share