Telugu News Page

  • Home
  • Telugu News Page

Telugu News Page Telugu News Page

10/11/2025

పలమనేరు కుంకీ ఏనుగుల శిక్షణ శిబిరాన్ని సందర్శించి, ఏనుగులకు పండ్లు తినిపించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు

హైదరాబాద్‌: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (64) కన్నుమూతఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయిన అందెశ్రీహుటాహుటిన గాంధీ ఆస్పత్ర...
10/11/2025

హైదరాబాద్‌: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (64) కన్నుమూత
ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయిన అందెశ్రీ
హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించిన ఫ్యామిలీ
ఉదయం 7:25 నిమిషాలకు రచయిత #అందెశ్రీ కన్నుమూత

29/10/2025

పునరావాస కేంద్రాల్లో ఉండే వారికి పరిహారం, 25 కేజీల బియ్యం, నిత్యావసరాలు ఇస్తున్నాం. మత్య్సకార కుటుంబాలకు, చేనేతలకు 50 కేజీల బియ్యం, నిత్యావసరాలు ఇస్తున్నాం.




29/10/2025

DCM in Rain

20/10/2025

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మంత్రి కొండా సురేఖ దంపతులు

జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసంలో భేటీ

కొండా దంపతులను సీఎం నివాసానికి తీసుకెళ్ళిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్.. Anumula Revanth Reddy

సరూర్ నగర్‌లో భారీ బతుకమ్మ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న తెలంగాణ ప్రభుత్వం Anumula Revanth Reddy Telangana CMO Uttam Kum...
29/09/2025

సరూర్ నగర్‌లో భారీ బతుకమ్మ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న తెలంగాణ ప్రభుత్వం Anumula Revanth Reddy Telangana CMO Uttam Kumar Reddy Kalvakuntla Taraka Rama Rao - KTR

ఆర్టీసీ నూతన ఎండీగా వై. నాగిరెడ్డిTG: ఆర్టీసీ నూతన మేనేజింగ్ డైరెక్టర్ గా ఐపీఎస్ అధికారి వై నాగిరెడ్డి బాధ్య తలు స్వీకరి...
29/09/2025

ఆర్టీసీ నూతన ఎండీగా వై. నాగిరెడ్డి

TG: ఆర్టీసీ నూతన మేనేజింగ్ డైరెక్టర్ గా ఐపీఎస్ అధికారి వై నాగిరెడ్డి బాధ్య తలు స్వీకరించారు.

ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా సేవలందించిన సజ్జనారు హైదరాబాద్ సీపీగా బదిలీ అయ్యారు. దీంతో ఆయన స్థానంలో అగ్నిమాపక శాఖ డీజీగా ఉన్న నాగిరెడ్డిని ఆర్టీసీ ఎండీగా ప్రభుత్వం తాజాగా నియమించింది. దీంతో ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు నేడు చివరి రోజు కావటంతో ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. సాధారణ వ్యక్తిలా ప్రయాణించారు
Tgsrtc

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లిన సీఎం చంద్రబాబు నాయుడుఐదు రోజులుగా వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న పవన్ కళ్యాణ్‌...
28/09/2025

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లిన సీఎం చంద్రబాబు నాయుడు

ఐదు రోజులుగా వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన చంద్రబాబు నాDeputy CMO, Andhra PradeshtAP Secretariat CmopNara Chandrababu NaiduiPawan Kalyan 🔵dhela #ᴘᴀᴡᴀɴᴋᴀʟʏᴀɴ

ఢిల్లీలో జరిగిన ప‌బ్లిక్ ఎఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా (PAFI) 12వ వార్షిక సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్నాను. తెలంగాణ అభివృద్...
19/09/2025

ఢిల్లీలో జరిగిన ప‌బ్లిక్ ఎఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా (PAFI) 12వ వార్షిక సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్నాను. తెలంగాణ అభివృద్ధి, ప్రజా ప్రభుత్వ ఆలోచనను మరొక్కసారి ఈ వేదిక పై వివరించాను.

ప‌రిపాల‌న చేసేందుకు రాజ‌కీయ సంక‌ల్పం ఎంతో అవ‌స‌రం.. భవిష్యత్ తరాలకు అవకాశాలను సృష్టించాల‌నేది మా ఆలోచ‌న‌.

రాష్ట్ర స‌ర్వ‌తోముఖాభివృద్ధికి “తెలంగాణ విజన్ డాక్యుమెంట్-2047”రూపొందిస్తున్నాం. మొత్తం రాష్ట్రాన్ని కోర్ అర్బ‌న్‌, సెమీ అర్బ‌న్‌, రూర‌ల్‌గా ఈ ప్రణాళికలో విభ‌జించాం. కోర్ అర్బ‌న్ ఏరియాలో కోటి మంది నివసిస్తున్నారు... ఇక్క‌డ కాలుష్య‌కార‌క ప‌రిశ్ర‌మ‌ల‌ను న‌గ‌రం వెలుప‌లికి త‌ర‌లిస్తున్నాం. సెమీ అర్బన్ ఏరియాను త‌యారీ రంగం జోన్ గా (మాన్యుఫాక్చర్) నిర్ణయించాం.

తెలంగాణ‌లో అభివృద్ధికి త‌గిన‌ట్లు 70 కిలోమీటర్లు ఉన్న మెట్రోను 150 కిలోమీట‌ర్లు పొడిగించాల‌ని నిర్ణ‌యించాం. ప్ర‌స్తుతం నిత్యం అయిదు ల‌క్ష‌ల మంది మెట్రోలో ప్రయాణిస్తున్నారు. దానిని 15 ల‌క్ష‌ల‌కు పెంచాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నాం.

స‌బ‌ర్మ‌తీ తీరంలా మూసీని మారుస్తాం. అందుకు మూసీ పున‌రుజ్జీవంపై దృష్టి సారించాం. హైద‌రాబాద్‌లో ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం చేప‌డుతున్నాం.

2027 నాటికి హైద‌రాబాద్‌లో ఎల‌క్ట్రిక్ వాహ‌నాలే ఎక్కువ‌గా ఉండ‌నున్నాయి.. అందుకే ఈవీల‌కు రాయితీలు ప్రకటించాం. రాష్ట్ర అవ‌సAnumula Revanth Reddyజినల్ రింగ్ రోడ్ నిర్మాణం
Anumula Revanth Reddy

ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని జూబ్లీహిల్స్ నివాసంలో హర్యానా మాజీ గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారు మర్యాదపూ...
14/09/2025

ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని జూబ్లీహిల్స్ నివాసంలో హర్యానా మాజీ గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారు మర్యాదపూర్వకంగా కలిశారు. అక్టోబర్ 3న హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరగనున్న “అలయ్ బలయ్” కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి గారAnumula Revanth ReddymBandaru DattatreyaBandaru Dattatreya

నేపాల్‌లో చిక్కుకున్న తెలుగువాళ్లను విశాఖ తీసుకొచ్చిన ప్రత్యేక విమానం144 మంది ప్రయాణికులతో విశాఖ చేరుకున్న విమానం...వాళ్...
11/09/2025

నేపాల్‌లో చిక్కుకున్న తెలుగువాళ్లను విశాఖ తీసుకొచ్చిన ప్రత్యేక విమానం

144 మంది ప్రయాణికులతో విశాఖ చేరుకున్న విమానం...

వాళ్లు విశ్రాంతి తీసుకునేందుకు ఏర్పాట్లు చేసిన అధికారులు...

నేపాల్ లో చిక్కుకున్న వారిని రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ప్రత్యేక కృషిచేసిన మంత్రి నారా Nara Lokesh! naralokesh

నిమజ్జన ప్రక్రియను ఆకస్మికంగా పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పరిమిత వాహనాలతో సాదాసీదాగా ట్యాంక్ బండ్ కు చేరు...
06/09/2025

నిమజ్జన ప్రక్రియను ఆకస్మికంగా పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు

పరిమిత వాహనాలతో సాదాసీదాగా ట్యాంక్ బండ్ కు చేరుకున్న సీఎం

ఎలాంటి ట్రాఫిక్ క్లియరెన్స్ లేకుండా సామాన్యుడిలా ఆకస్మికంగా నిమజ్జన ప్రక్రియను పరిశీలిసAnumula Revanth ReddyaTelangana CMOelangana CMO

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Telugu News Page posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Want your business to be the top-listed Media Company?

Share