Andhra Galam

Andhra Galam Andhra Galam - The Voice of the people of Andhra
(1)

అలవికాని హామీలిచ్చి గెలిచిన నారా చంద్రబాబు నాయుడు ఆ తరువాత ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. జనాన్ని మాయమాటలతో గందరగోళపర్చి...
12/12/2024

అలవికాని హామీలిచ్చి గెలిచిన నారా చంద్రబాబు నాయుడు ఆ తరువాత ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. జనాన్ని మాయమాటలతో గందరగోళపర్చి 6 నెలలుగా పబ్బం గడుపుతున్నారు.




10/05/2024
07/05/2024

ఎంత మంది వచ్చినా
ఎంత మంది కలిసినా
ఏన్ని జెండాలు మోసినా
అన్నం పెట్టిన చేయిని మరవకండి....
ఆలోచించి - నీకు మేలు చేసిన వ్యక్తికీ ఓటు 🗳️ వేయండి.

07/03/2024

చిలక జోస్యాలు

మొన్న 2109 లో బాబు గెలుస్తాడు
అంటూ లగడపాటి చౌదరి చిలక జోస్యం

నేడు జగన్ పార్టీ గెలవడం అసాధ్యం అంటూ ...
బీహార్ డెకాయిట్ అని బాబు అన్న ప్రశాంత్ కిషోర్ చిలక జోస్యం

నేనుఏ లాంటి సర్వేలు చేయలేదు
నా దగ్గర ఎలాంటి సమాచారం లేదు
ఏపీ రాజకీయాలతో టచ్ లో లేను అని చెప్పి
బాబు గెలుస్తాడు అంటూ ఎలా చెబుతావ్ ప్రశాంత్ కిషోర్


ఆ పీకే (పవన్ కళ్యాణ్ ) కు 3 వేల కోట్లు
ఈ పీకే ( ప్రశాంత్ కిషోర్ ) కు 300 కోట్లు అంట

ప్రశాంత్ కిషోర్ చెప్పిన కారణాలు

అప్పులు చేసి పంచుతున్నాడు
ఉద్యోగాలు లేవు

నేనే ఆంధ్రుడినై... విజయవాడలోనో, విశాఖపట్నంలోనో నివసిస్తుంటే... అది భవిష్యత్‌ నగరంగా ఎదగడాన్ని గర్వకారణంగా భావిస్తాను.

1) అప్పులు:
బాబు సీఎం కాకముందు మొత్తం అప్పు - 1.53 లక్షల కోట్లు
బాబు ప్రభుత్వం చేసిన అప్పు -2.60 లక్షల కోట్లు

కరోనా వలన 66 వేల కోట్లు నష్టపోయినా కూడా ..
డీబీటీ ద్వారా డైరెక్ట్ గ పేదలకు 2 .59 లక్షల కోట్లు ఇచ్చినా కూడా

జగన్ ప్రభుత్వం చేసిన అప్పు - 2.90 లక్షల కోట్లు

2)ఉద్యోగాలు:

బాబు పాలనలో ప్రభుత్వ ఉద్యోగాలు–34 వేలు
జగన్‌ పాలనలో ప్రభుత్వ ఉద్యోగాలు–2.21 లక్షలు

జగన్‌ పాలనలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు 16 లక్షలు వచ్చాయని
రాజ్యసభలో కేంద్ర కార్మిక ఉపాధికల్పనశాఖ మంత్రి డిసెంబర్‌ 21, 2023న ప్రకటించారు

3) విజయవాడ, విశాఖపట్నం డెవలప్ కావాలి

కానీ బాబు రాజధాని విజయవాడ లో కాదు అమరావతి పల్లెల్లో పెట్టాడు
అక్కడ 2017 నాటికే అమరావతి మొదటి దశ పూర్తి చేయడానికి లక్ష 9 వేల కోట్లు కావాలి అని కేంద్రానికి లేక రాసాడు బాబు

5 ఏళ్లలో కేంద్రం ఇచ్చినవి కలిపి అప్పు చేసి మొత్తంగా 5 వేల కోట్లు ఖర్చు పెట్టాడు బాబు

మరి ఎప్పుడు పూర్తి కావలి అమరావతి

ఇప్పుడు అయితే కనీసం 2 లక్షల కోట్లు కావాలి

అన్నీ ఉన్న విశాఖ రాజధాని అయి ఉంటె ఇంకో 10 ఏళ్లకు హైదరాబాద్ తో పోటీ పడుతూ ఉండేది

07/03/2024

తొక్క మీది .. పండు మాది
పొట్టు మీది .. గింజ మాది
మజ్జిగ మీది ...మీగడ మాది
ఓట్లు మీవి ...సీట్లు మావి

అంటున్న వెన్నుపోటు నాయుడు

ఈ రోజు చంద్ర జ్యోతి ప్రకారం ...
జనసేన సీట్లు ఖరారు..

కాపులు బలంగా ఉండే...
ఉభయ గోదావరి జిల్లాలు 34 సీట్లలో కేవలం 11 సీట్లు

అలాగే విశాఖ 15 లో 4

ఉభయ గోదావరి ,విశాఖ జిల్లాలో 49 సీట్లకు గాను 15 సీట్లు అంటే 3 వ వంతు కూడా ఇవ్వలేదు బాబు

కృష్ణ గుంటూరు జిల్లాలో కూడా బలంగా ఉంటారు కాపులు
అయినా 33 సీట్లకు గాను కేవలం 3 సీట్లు అట

అంటే కాపుల ఓట్లు వలన గరిష్ట లబ్ది టీడీపీ కి

[జనసేన సీట్లు ఖరారు..
24 లో కేటాయించిన నియోజకవర్గాలివే
-చంద్ర జ్యోతి

చంద్రబాబుతో పవన్‌ భేటీ.. గంటన్నర పాటు చర్చలు

విశాఖలో 4, తూర్పున 5, పశ్చిమలో 6, కృష్ణాలో 2

శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరుల్లో ఒక్కోటి

ప్రకాశం, అనంత, చిత్తూరు, కడపల్లో కూడా..

పెందుర్తి, అమలాపురంపై కొనసాగుతున్న కసరత్తు]

07/03/2024

వెలిగొండ ప్రాజెక్ట్ పై ఈనాడు కా కమ్మ కథలు

వాస్తవాలు:

మొదటి టన్నెల్‌ను 2021, జనవరి 13 నాటికి పూర్తిచేయించిన సీఎం జగన్‌..
రెండో టన్నెల్‌ ను 2024 జనవరి 21 నాటికి పూర్తిచేయించారు.

వెలిగొండ ప్రాజెక్టు 2 టన్నెల్స్‌ పనుల త్రవ్వకం

YS పాలనలో –20.33 కిలో మీటర్లు
బాబు పాలనలో– 6.68 కిలో మీటర్లు
(2 ఏళ్ళు కరోనా ఉన్నా) జగన్‌ పాలనలో– 10.56 కిలో మీటర్లు

అంటే YS మరియు జగన్ కలిసి 31 కిలో మీటర్లు టన్నెల్ పనులు పూరి చేస్తే బాబు పూర్తి చేసింది కేవలం 6.6 కిలో మీటర్లు మాత్రమే

వెలిగొండ వ్యయం:

2004–14 మధ్య వైఎస్‌ హయాంలో వ్యయం- రూ.3,610 కోట్లు

2014–19 మధ్య బాబు హయాంలో వ్యయం - రూ.1,386 కోట్లు
(ఇందులో కాంట్రాక్టర్లకు ఉత్తినే రూ.631 కోట్లను దోచిపెట్టారు అని కాగ్ రిపోర్ట్
అంటే నిజంగా ఖర్చు పెట్టింది 755 కోట్లు )

(2 ఏళ్ళుకరోనా ఉన్నా) జగన్‌ 3 ఏళ్లలో చేసిన వ్యయం- రూ.978 కోట్లు

వెలిగినదా 2 టన్నెల్స్ పూరి చేసి నిన్న జాతికి అంకితం చేయడం తో ఎక్కడ మంచి పేరు వస్తుందో అని కడుపు మంటతో ఈనాడు రోత రాతలు

06/03/2024

BC ల DNA లోనే టీడీపీ ఉంది
-బాబు కితకితలు

అయన ఉద్దేశం BC అంటే Babu Caste
అర్ధం చేసుకోరూ ...!!!

Note: బీసీలు జ‌డ్జిలుగా పనికిరారంటూ
2017 మార్చి 21న కేంద్రానికి చంద్ర‌బాబు లేఖ రాశాడు

బీసీ అంటే బ్యాక్‌వర్డ్‌ క్యాస్ట్‌ కాదు..
బ్యాక్‌ బోన్‌ క్లాస్‌ అని బీసీలకు పెద్దపీట వేసిన సీఎం జగన్‌

డీబీటీ, నాన్‌ డీబీటీతో కలిపి ...
సీఎం జగన్ ఇచ్చిన మొత్తం- 4. 38 లక్షల కోట్లు
ఇందులో బీసీ వర్గాలకే రూ.1. 73 లక్షల కోట్ల మేర లబ్ధి

బీసీ మంత్రులు

జగన్ క్యాబినెట్ లో -11
బాబు క్యాబినెట్ లో-8

బీసీ లకు రాజ్యసభ ఎంపీ
జగన్ ఇచ్చినది-4
బాబు ఇచ్చినది-0

బీసీ అయిన
బూడి ముత్యాలనాయుడును డిప్యూటీ సీఎం
తమ్మినేని సీతారామ్‌ స్పీకర్
(బాబు పాలనలో కోడెల చౌదరి స్పీకర్)

శాసనమండలిలో ... బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు
MLC పదవులు-29 (69 శాతం)
చంద్రబాబు పాలనలో -18 (37 శాతం)

జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో 13 జిల్లా పరిషత్‌లను వైఎస్సార్‌సీపీ చేజిక్కించుకుంటే ..ఒక్క బీసీలకే 6 జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పదవులు (46 శాతం) కేటాయించారు.

87 మున్సిపాలిటీల్లో 84 మున్సిపాలిటీలను వైసీపీ కైవశం చేసుకోగా 44 చైర్‌పర్సన్‌ పదవులు బీసీలకు 44 (53 శాతం) ఇచ్చారు.

14 కార్పొరేషన్‌లలో వైఎస్సార్‌సీపీ క్లీన్‌ స్వీప్‌ చేయగా 9 చోట్ల చోట్ల మేయర్‌ పదవులు(64 శాతం) బీసీలకు ఇచ్చారు.

06/03/2024

గొర్రెలు కాచుకొనే అనిల్ యాదవ్ కి ఇరిగేషన్ మంత్రి పదవి ఇస్తే వరదలు రాక ఏమి వస్తాయి అని టీడీపీ సోమ శేఖర్ చౌదరి చేత వీడియో చేయించింది బాబు కాదా

అతని అరెస్ట్ చేసి పోలీసులు "పద్దతిగా" విచారిస్తే ...
నా వెనక టీడీపీ పెద్దలు సినీ దర్శకులు ఉన్నారు అని ..వాళ్ళు డబ్బు ఇస్తే ఇలా చేశాను అని చెప్పాడు

బీసీలు జ‌డ్జిలుగా పనికిరారంటూ
2017 మార్చి 21న కేంద్రానికి చంద్ర‌బాబు లేఖ రాశాడు)

(BC ల DNA లోనే టీడీపీ ఉంది
-బాబు కితకితలు )

05/03/2024

వివేకా హత్య.. సునీత దంపతుల కుట్రే!
వివేకా రాసిన లెటర్‌ పోలీసులకు వెంటనే ఇచ్చేసి ఉంటే దర్యాప్తు సక్రమంగా సాగేది.
కానీ, ఆ లెటర్‌ను దాచిపెట్టమని ఆయన అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఎందుకు చెప్పారు?
-వివేకా పీఏ ఎంవీ కృష్ణారెడ్డి

వారిద్దరితోపాటు శివప్రకాశ్‌రెడ్డిల తీరు సందేహాస్పదం

వివేకా రెండో పెళ్లితోనే ఆ కుటుంబంలో తీవ్ర విభేదాలు
రెండో భార్య షమీమ్‌కు ఆస్తిలో వాటా ఇవ్వాలని భావించిన వివేకా

వివేకా లెటర్‌ను దాచిపెట్టమని అల్లుడు రాజశేఖర్‌రెడ్డి చెప్పారు

అబద్ధం చెప్పాలని సునీత, రాజశేఖర్‌రెడ్డి నన్ను వేధించారు

ఎంపీ అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి పేర్లు చెప్పాలని ఒత్తిడి

పోలీసులు, సీబీఐ అధికారులు చిత్రహింసలకు గురిచేశారు

నేను అబద్ధం చెప్పకపోతే నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి
జైలుకు వెళ్లాల్సి వస్తుందని సునీత అన్నారు

దస్తగిరి అప్రూవర్‌గా మారడం వెనుక పక్కా కుట్ర

అవినాశ్‌రెడ్డిని ఎంపీగా గెలిపించడం కోసం చివరి వరకూ వివేకా కృషిచేశారు

05/03/2024

రేపు పొత్తు చర్చల కోసం ఢిల్లీకి పవన్
-చంద్ర జ్యోతి

(జెండాలు కలపడమే అజెండాగా ...
టీడీపీ ని బీజేపీ తో కలపడం కోసం ...
ప్యాకేజ్ స్టార్ ఆరాటం )

05/03/2024

నారాయణ నారాయణ

నిబంధనలకు విరుద్ధంగా ...
అమరావతి రైతుల వందల ఎకరాల అసైన్డ్‌ భూములను తమ బినామీలైన ఉద్యోగులు, ఇతరులకు అతి తక్కువకు కొనిపించి
హస్తగతం చేసుకున్నారు.

తర్వాత నారాయణ బినామీలే సీఆర్‌డీఏకు ఆ భూములను ఇచ్చినట్లు చూపించి వారికే భూసమీకరణ ప్యాకేజీ వచ్చేలా చేశారు.

ఆ విధంగా 617.65 ఎకరాలకు గాను రూ.3,737 కోట్ల విలువైన భూసమీకరణ ప్యాకేజీ స్థలాలను పొందారు.

నల్లధనాన్ని తరలించేందుకు ఆయన ఏకంగా ‘ఎన్‌స్పై’ అనే కంపెనీనే ఏర్పాటు చేసుకున్నాడు

తన కుమార్తె పొంగూరు సింధూర, అల్లుడు పునీత్‌ కొత్తప్ప డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్న ‘ఎన్‌స్పై’ ద్వారా టీడీపీ హయాంలో నారాయణ భూ దోపిడీకి పాల్పడ్డారు.

అమరావతి భూ దందా..

టీడీపీ హయాంలో రాజధాని ముసుగులో చంద్రబాబు, నారాయణ ద్వయం అమరావతిలో సాగించిన భూ దోపిడీకి ఎన్‌స్పైరను ప్రధాన సాధనంగా వాడుకున్నారు.

అందుకోసం ఎన్‌స్పైరలో ఇతర కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టినట్లు చూపారు.

ఒలంపస్‌ క్యాపిటల్‌ ఏసియా క్రెడిట్‌ అండ్‌ సీఎక్స్‌ పార్టనర్స్‌ మ్యాగజైన్‌ అనే కంపెనీ 2016లో ఏకంగా రూ.400 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు చూపడం గమనార్హం. 2018లో మోర్గాన్‌ స్టాన్లీ ప్రైవేట్‌ ఈక్విటీ ఏసియా, బన్యాన్‌ ట్రీ గ్రోత్‌ క్యాపిటల్‌ అనే సంస్థలు 75 మిలియన్‌ డాలర్లు (రూ.613.27 కోట్లు) పెట్టుబడి పెట్టినట్లు రికార్డుల్లో చూపారు. రెండు విడతల్లో ఎన్‌స్పైరలోకి రూ.1,013.27 కోట్లు వచ్చి చేరాయి.

ఇలా భారీగా నల్లధనాన్ని ఎన్‌స్పైరలోకి మళ్లించినట్లు తెలుస్తోంది.

అనంతరం నల్లధనాన్ని ఎన్‌స్పైర నుంచి రామకృష్ణ హౌసింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే రియల్‌ ఎస్టేట్‌ సంస్థ బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేశారు. నారాయణ సమీప బంధువు కేవీపీ అంజనికుమార్‌ ఆ కంపెనీకి మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఉండటం గమనార్హం. నారాయణ సిబ్బంది, మరి కొందరిని తమ బినామీలుగా మార్చుకుని రామకృష్ణ హౌసింగ్‌ బ్యాంకు ఖాతాల నుంచి వారి వ్యక్తిగత ఖాతాల్లోకి నిధులను మళ్లించారు.

అనంతరం వారి ద్వారా ఆ నగదు డ్రా చేశారు. ఎలాంటి పరిహారం ఇవ్వకుండా అసైన్డ్‌ భూములను టీడీపీ సర్కారు తీసుకుంటుందని బడుగు, బలహీనవర్గాల రైతులను భయపెట్టారు.

ఆ రైతుల అసైన్డ్‌ భూములను తమ బినామీలైన ఉద్యోగులు, ఇతరులకు అతి తక్కువకు విక్రయించేలా కథ నడిపించారు.

నిబంధనలకు విరుద్ధంగా వందల ఎకరాల అసైన్డ్‌ భూములను బినామీల ద్వారా హస్తగతం చేసుకున్నారు.

తర్వాత నారాయణ బినామీలే సీఆర్‌డీఏకు ఆ భూములను ఇచ్చినట్లు చూపించి వారికే భూసమీకరణ ప్యాకేజీ వచ్చేలా చేశారు.
ఆ విధంగా 617.65 ఎకరాలకు గాను రూ.3,737 కోట్ల విలువైన భూసమీకరణ ప్యాకేజీ స్థలాలను పొందారు.


(మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్‌పై పన్నుల ఎగవేత కేసు .. 1.81 కోట్లు సీజ్‌..
10 కోట్ల పన్ను ఎగవేత

ఇన్‌స్పైర్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీస్ పేరుతో మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్ జీఎస్టీ ఎగొట్టాడు. సుమారు 84 వాహనాలకు జీఎస్టీ కట్టకుండా ప్రభుత్వాన్ని మోసం చేశారు. రూ.10 కోట్ల 32 లక్షలు దాకా కట్టాల్సి ఉంటే.. రూ. 22 లక్షల మాత్రమే జీఎస్టీ కట్టారు. అంటే 10 కోట్ల పన్ను ఎగవేశారన్నమాట. ఇక నారాయణ సమీప బంధువుల నివాసాల్లో సోదాలు చేసి సరైన పత్రాలు చూపించనందున రూ. కోటి 82 లక్షలు నగదు సీజ్ చేశాం..

పునీత్ డైరెక్టర్ గా ఉన్న ఇన్‌స్పైర్‌ మేనేజ్‌మెంట్‌ కేంద్రంగా రవాణా శాఖకు పన్నులు ఎగగొట్టారు.
సొసైటీ పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రభుత్వానికి జీఎస్టీ కట్టలేదు.
డీఆర్‌ఐ అధికారులు రవాణా శాఖకు ఫిర్యాదు చేయడంతో సోదాలు నిర్వహించాం.

ఈ వ్యవహారంపై నారాయణ అల్లుడు పునీత్ పై కేసు నమోదు చేశాం. నారాయణ ఎడ్యుకేషన్ సొసైటీకి అనుబంధంగా ఈ ఇన్‌స్పైర్‌ సొసైటీ ఉంది.

అయితే బస్సులు కొనుగోలు సంబంధించి ఇన్వాయిస్ మాత్రం నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ పైన రిజిస్ట్రేషన్ చేశారు. నారాయణ విద్యా సంస్థల నుంచి ప్రతి నెలా అద్దె కడుతున్నారు.
అలాగే.. నారాయణ సంస్థలు కొన్నట్లు రవాణా శాఖకు చూపించారు

-నెల్లూరు జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి)

04/03/2024

Who Killed బాబాయ్ -చంద్రబాబు

ఆస్తుల కోసం సునీత...
అధికారం కోసం చంద్రబాబు

హత్య జరిగాక (మార్చి 15) మే 30 వరకు 75 రోజులు నీవే సీఎం గ ఉన్నావు
మీరు ,మీ ఇంటలిజెన్స్ చీఫ్ AB చౌదరి ఎందుకు పట్టుకోలేకపోయారు

రెండో పెళ్లి వలన ఆస్థి తగాదాలు , అక్రమ సంబంధాలు ప్రధాన కారణాలు

1)నా తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్నందుకు మరికొందరితో కలిసి వివేకాను గొడ్డలితో నరికా
-దస్తగిరి

2)వివేకా హత్యతో లాభమెవరికి?

వివేకా సంపాదించిన ఆస్తులు తమకే దక్కాలని, ఆయన రాజకీయ వారసత్వమూ తమకే ఉండాలని వివేకా కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివప్రకాశ్‌ రెడ్డి పంతం పట్టారు.

వివేకా షమీమ్‌ అనే మహిళను వివేకా రెండో వివాహం చేసుకున్నారు.
ఆమెతో వివేకాకు ఓ కుమారుడు కూడా ఉన్నాడు.

ఈ రెండో వివాహంతో వివేకా కుటుంబంలో తీవ్ర విభేదాలు తలెత్తాయి.
వివాహాన్ని వివేకా మొదటి భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, అల్లుడు, చిన్న బావమరిది అయిన నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివప్రకాశ్‌ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు.

అప్పటి నుంచి సౌభాగ్యమ్మ పులివెందులలో నివాసం ఉండకుండా హైదరాబాద్‌లో ఉన్న కుమార్తె సునీత వద్ద ఉంటున్నారు.

వివేకా రెండో వివాహాన్ని ఆయన కుమార్తె సునీత తీవ్రంగా వ్యతిరేకించారు.
తన తండ్రి యావదాస్తీ తమకే చెందాలని ఆమె పంతం పట్టారు.

కానీ వివేకానందరెడ్డి తన రెండో భార్యకు ఆస్తిలో వాటా ఇస్తానన్నారు.
ఓ ఇల్లు ఇచ్చేశారు. హైదరాబాద్‌లోనూ ఒక ఇల్లు కొనుగోలు చేసి తన కుమారుడిని అక్కడే ఉంచి బాగా చదివిస్తానని షమీమ్‌కు మాట ఇచ్చారు.

దాన్ని వివేకా మొదటి భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత తీవ్రంగా వ్యతిరేకించారు.
వాగ్వాదానికి దిగారు.

అక్కడితో ఆగకుండా కుటుంబానికి చెందిన కంపెనీల్లో ఆయనకున్న చెక్‌ పవర్‌ను రద్దు చేశారు.

షమీమ్‌తో సునీత గొడవ పడ్డారు.

పరస్పరం దారుణంగా దూషించుకుంటూ వారిద్దరి మధ్య సాగిన వాట్సాప్‌ చాటింగ్‌ వివరాలను కూడా దర్యాప్తు సంస్థలు వెలికి తీశాయి. సౌభాగ్యమ్మ, సునీత మొండి పట్టుదల చూశాక వివేకా కాస్త జాగ్రత్తపడ్డారు.

తన ఆస్తిలో షమీమ్‌కు వాటా కల్పిస్తూ వీలునామా రాస్తానన్నారు.
అందుకోసం స్టాంపు పేపర్లు కూడా తెప్పించుకున్నారు.

అదిగో... అలా స్టాంపు పేపర్లు తెచ్చిన రోజుల వ్యవధిలోనే వివేకా హఠాత్తుగా హత్యకు గురయ్యారు.

ఆయన్ను హత్య చేశాక దస్తగిరి సహా హంతకులు ఆ ఇంటిలో ఉన్న బీరువాలో ఏవో స్టాంపు పేపర్లు, రౌండ్‌ సీల్‌ కోసం వెతికారని ప్రత్యక్ష సాక్షిగా ఉన్న వాచ్‌మెన్‌ రంగయ్య తన వాంగ్మూలంలో చెప్పాడు

పైపెచ్చు వివేకా హత్య జరిగిన కొన్ని నెలలకే కుటుంబానికి చెందిన భూములు, ఇతర ఆస్తులన్నింటినీ సునీత తన పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు.

దీన్ని బట్టి హత్య వల్ల ఎవరికి లబ్ధి కలిగిందో తెలుస్తోంది కదా!.

04/03/2024

ఏటికి ఎదురీదుతున్న లోకేష్

కమ్మ vs చేనేత (బీసీ)

మంగళగిరి నియోజకవర్గంలో దాదాపు లక్ష వరకు చేనేత వర్గం ఓట్లు ఉన్నట్లు అంచనా

చేనేత వర్గానికి చెందిన వైసీపీ అభ్యర్థి లావణ్య తల్లి కాండ్రు కమల, మామయ్య మురుగుడు హనుమంతరావులు గతంలో మంగళగిరి ఎమ్మెల్మేలుగా గెలిచినవారే.

మురుగుడు హనుమంతరావు వైఎస్సార్‌ మంత్రివర్గంలో మంత్రిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఆయన వైసీపీ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు.

హనుమంతరావు, కమల ఇద్దరూ కూడా మంగళగిరి మున్సిపల్ చైర్ పర్సన్స్‌గా కూడా పనిచేశారు.

దీంతో వీరిద్దరికి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోనూ, మంగళగిరి పట్టణంలోనూ పూర్తి స్థాయిలో పట్టు ఉంది

పైగా

రెండుసార్లు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ తరపున గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి మంగళగిరిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశారు. మంగళగిరిని మున్సిపాలిటీ స్థాయి నుంచి తాడేపల్లితో కలిపి కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్‌ చేయడంలో ఆళ్ల కీలకపాత్ర పోషించారు.

(గత డిసెంబర్‌లో మంగళగిరి సమన్వయకర్తగా ఆప్కో ఛైర్మన్ గంజి చిరంజీవిని నియమించారు. కాని చిరంజీవి కంటే మురుగుడు లావణ్య అభ్యర్థిత్వం బెటర్‌ అని తేలడంతో ఆయనకు నచ్చచెప్పి లావణ్యను సమన్వయకర్తగా ప్రకటించారు.

నారా లోకేష్‌ను ఓడించి లావణ్యను గెలిపించి తీరుతామని సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల, ఆప్కో ఛైర్మన్ గంజి చిరంజీవి ప్రకటించారు.)

Note : ఆళ్ల ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్నారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి విజయం కోసం నియోజకవర్గం అంతా ప్రచారం చేస్తున్నారు.

04/03/2024

మైసూరా రెడ్డి తరువాత వేమిరెడ్డి
-రాజకీయాల్లో హత్యల కంటే ఆత్మహత్యలే ఎక్కువ

2004 లో కాంగ్రెస్ అధికారం లోకి వచ్చే ముందు
బాబు మాయ మాటలు నమ్మి టీడీపీ లోకి పోయాడు మైసూరా రెడ్డి

కాంగ్రెస్ లో ఉండి ఉంటె మంత్రి అయ్యేవాడు

YS చనిపోయాక రోశయ్య స్థానం లోనో ..లేదంటే రోశయ్య దిగిపోయాక కిరణ్ కుమార్ రెడ్డి స్థానం లోనో ఖచ్చితంగా సీఎం అయి ఉండేవాడు మైసూరా రెడ్డి

2014 ఎన్నికలకు ముందు వైసీపీ లో చేరి ..
YCP ఓడిపోయాక ఓపిక లేక వైసీపీ ని వదిలివెళ్లారు

వైసీపీ లో ఉండి ఉంటె..
2019 ఎన్నికల తరువాత మంచి స్థానం లో ఉండేవారు

ఇప్పుడు నెల్లూరు పెద్దారెడ్డి వేమారెడ్డి వంతు ..!!!

రాజ్యసభ సీటిచ్చి అయన భార్య కి TTD లో బోర్డు లో స్థానం ఇచ్చి గౌరవంగా చూసుకున్నారు సీఎం జగన్

రేపు వచ్చేది వైసీపీ నే
కడప లాగ నెల్లూరు కూడా వైసీపీ కి కంచుకోట

అటువంటి చోట టీడీపీ నుంచి అది కూడా "పందెం పుంజు" లాంటి సైరా (సాయిరెడ్డి ) మీద అబ్బే ఛాన్స్ లేదు

04/03/2024

లగడపాటి (చౌదరి) సర్వే గుర్తుందా
2019 ఎన్నికలకు ముందు టీడీపీ గెలుస్తుంది అని బాబు చెప్పించాడు

ఇదిగో ఇప్పుడు ఆ PK (పవన్ కళ్యాణ్ ) లాభం లేదు
అని ఈ PK (ప్రశాంత్ కిషోర్) చేత జగన్ గెలవడు అని చెప్పిస్తున్నాడు బాబు

ఇటీవల జాతీయ మీడియా కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ..
ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా బాబు బ్రతిమాలితే వెళ్లి కలిసాను.
నేను ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నాను.
ఏపీ రాజకీయాల్లో ఎలాంటి సర్వేలు సూచనలు సలహాలు చేయడం లేదు అని ప్రశాంత్ కిషోర్ చెప్పాడు

కాబట్టి బాబు ఇచ్చిన డబ్బు తీసుకుని ఇప్పుడు చిలక పలుకులు పలుకుతున్నాడు

Note : నా ఫ్రెండ్ సర్వేలు చేస్తుంటాడు
కోస్తా లో వైసీపీ కి 50 శాతము , గ్రేటర్ రాయలసీమలో అయితే 55 శాతము మద్దతు ఉంది వైసీపీకి

వైసీపీ కి 130 కి పైగా వస్తాయి
టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తే వైసీపీ కి కి 150 మరలా వస్తాయి

04/03/2024

కబ్జా టీడీపీ కార్యాలయం

1)విశాఖ దసపల్లా భూముల వ్యవహారం కోర్టులో ఉండగానే ...
అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు అందులో కొంత భాగాన్ని టీడీపీ కార్యాలయం నిర్మించేందుకు కేటాయించుకున్నారు.

విశాఖ నగరం నడిబొడ్డున ...
సర్వే నం 1196లో 2 వేల గజాల్ని కారుచౌకగా అప్పగించేశారు.

ఇది చాలదన్నట్లుగా ...
పక్కన ఉన్న కొండని సైతం తొలిచేసి 100 నుంచి 300 గజాల్ని ఆక్రమించేసి భవనాన్ని నిర్మించుకున్నాడు

2)కబ్జా స్థలంలో మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర కార్యాలయం

పోరంబోకు స్థలం, రైతుల పొలాన్ని ఆక్రమించి ఎన్టీఆర్‌ భవన్‌ నిర్మాణం

జాతీయ రహదారి పక్కన కబ్జా చేసిన స్థలంలో విలాసవంతంగా కార్పొరేట్‌ హంగులతో భవన నిర్మాణంపై కోర్టు కేసులు దాఖలయ్యాయి.

ఆత్మకూరు సర్వే నెంబర్‌ 392లో 3.65ఎకరాల భూమిని 99 ఏళ్ల లీజుపై టీడీపీ కార్యాలయానికి చంద్రబాబు కేటాయించుకున్నారు.

సుమారు రూ.50 కోట్ల విలువైన ఈ భూమిని ఏడాదికి ఎకరానికి రూ.వెయ్యి లీజుపై కేటాయిస్తూ 2017లో చంద్రబాబు ప్రభుత్వం జీవో ఇచ్చింది.

3)బెజవాడ ఆటోనగర్‌లో రూ.25 కోట్ల స్థలం

విజయవాడ నడిబొడ్డున ఆటోనగర్‌–గురునానక్‌ నగర్‌ కాలనీ మధ్యలో ఉన్న 93 సెంట్ల స్థలాన్ని 2016 జూలైలో టీడీపీ కాజేసింది.
అప్పట్లోనే దీని విలువ రూ.25 కోట్ల పైమాటే.

(అప్పుడు మాకు కమ్మ గా సమ్మగా ..
ఉంది అంటున్న ఈనాడు రామోజీ ..!!!)

04/03/2024

చిలక జోస్యాలు
నాడు లగడపాటి చౌదరి ..నేడు ప్రశాంత్ కిషోర్

లే లే లేలేలే నారాజా ...
అంటూ టీడీపీ ని జాకీలు పట్టి లేపమని ఆ PK (పవన్ కళ్యాణ్ ) ఈ PK (ప్రశాంత్ కిషోర్ ) కు ఓటుకు 5 కోట్ల నిప్పు నాయుడు భారీ ఆఫర్ ఇచ్చి ఉన్నాడు

2019 లో లగడపాటి చౌదరి చేత టీడీపీ గెలుస్తోంది అని చెప్పించాడు బాబు

ప్రశాంత్ కిషోర్ బీహార్ డెకాయిట్ అని పిలిచాడు బాబు

ఇప్పుడు ఇవి చేతులు కాదు అనుకో అని బ్రతిమాలి తెచ్చుకున్నాడు

(ఇటీవల జాతీయ మీడియా కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ..
ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా బాబు బ్రతిమాలితే వెళ్లి కలిసాను.

నేను ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నాను.

ఏపీ రాజకీయాల్లో ఎలాంటి సర్వేలు సూచనలు సలహాలు చేయడం లేదు అని ప్రశాంత్ కిషోర్ చెప్పాడు

కాబట్టి బాబు ఇచ్చిన డబ్బు తీసుకుని ఇప్పుడు బాబు వస్తాడు అని చిలక జోస్యాలు చెబుతున్నాడు

అసలు బీహార్ రాజకీయాల్లోకి అడుగుపెట్టాక ప్రశాంత్ కిషోర్ కన్సల్టెంట్ గ పనిచేయడం లేదు )

ఇంట గెలవలేని వాడు రచ్చ గెలుస్తాడా?
బీహార్ ల చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా

ప్రశాంత్ కిషోర్ అంచనాలు అన్నీ తప్పులతడకే అని ఇటీవలి అయన చిలక జోస్యాలు చూస్తే తెలిసిపోతుంది

తెలంగాణ మల్లీ TRS గెలుస్తోంది అని సెప్టెంబర్ 5 2023 న చెప్పాడు కానీ గెలిచింది కాంగ్రెస్ కదా

2022లో హిమాచల్ లో కాంగ్రెస్ ఓడిపోతోందని ప్రశాంత్ చెప్పాడు
కానీ అక్కడ కాంగ్రెస్ గెలిచింది

2023 లో చత్తీస్గడ్ లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెబితే ఆ పార్టీ ఓడిపోయింది

Note: 120 సీట్లతో మరలా వచ్చేది వైసీపీ నే అని కేంద్రం వద్ద సర్వేలు ఉన్నాయి అని ఇటీవల్ తెలకపల్లి రవి చెప్పాడు

04/03/2024

పోటీ ఎక్కడనుంచో ?
కాపులు 70 వేలకు పైగా ఉండే ...
భీమవరం
గాజువాక
పిఠాపురం
తాడేపల్లిగూడెం

లలో ఒకటి లేదా 2 నియోజక వర్గాల్లో పోటీ చేయనున్న పౌడర్ స్టార్

(ఏటి సేత్తాడు
ఎక్కడ నుంచి పోటీ చేయాలో యజమాని బాబు ఇంకా డిసైడ్ చేయలేదట )

Note: లడేంగే లడేంగే ... పైసాకే లియే లడేంగే
కొండ ఎవరికీ తల వంచదు
సముద్రం ఎవరి కాళ్ళ దగ్గరికి రాదు

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Andhra Galam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Andhra Galam:

Shortcuts

  • Address
  • Alerts
  • Contact The Business
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share