25/11/2025
😡విలువల సదస్సా? లేక జగన్ పై పగా😡
దారుణం..చాలా అంటే చాలా అన్యాయం..
అన్నా..నీపై చాలా గట్టిగా ప్లాన్ చేశారు
నాయుడూ..అయన కొడుకు ఇద్దరూ..
*విలువల విద్యా సదస్సు* అంటూ చాగంటి వారిని పిలిచి మరీ..ఆయన వేదికగా నిన్ను బూచిగా చూపిస్తున్నారు..
లేకపోతే నాయుడు ఫోన్ చేసి మరీ చాగంటి గారికి ఇలా చెప్పడం నిన్ను చిన్న బుచ్చినట్టేగా..అన్న
కుటుంబ విలువల గురించి చెప్పమని మరీ మరీ చెప్పారట..
*ఇంట్లోతల్లినీ..తల్లినీ.తండ్రినీ..గురువునీ..తోబుట్టువులనీ గౌరవిస్తే పిల్లలు మంచి వాళ్ళు అవుతారు* అని చెప్పారట..
అంటే నువ్వు మీ నాయన పోయాక అధికార పిచ్ఛతో శవం పక్కనే సంతకాల సేకరణ చేసావ్ కనుక..నువ్వు తండ్రిని గౌరవించలేదు అనేగా..
నువ్వు ఆస్తి కోసం తల్లినీ..చెల్లినీ బయటకు గెంటేశావ్..దాని అర్ధం నువ్వు తల్లినీ..చెల్లినీ గౌరవించలేదు అనేగా..
నువ్వు కాళ్ళు పట్టి మరీ అడుక్కున్నా, మీకు రాజకీయ బ్రతుకునిచ్చిన గురువు లాంటి కాంగ్రెస్ పార్టీకి ఎదురు తిరిగి వేరే కుంపటి పెట్టుకున్న నువ్వు గురువు లాంటి పార్టీని గౌరవించలేదు అనేగా..
అయినా ఈ లోకేష్ ఒకడు మరీ దారుణంగా తయారు అయ్యాడు..
పిల్లలు బాగా చదువుకోవాలి అని..ప్రపంచంతో పోటీ పడాలి అని..చెబుతున్నాడు..
నిజంగా వాళ్ళు అనుకున్నట్లుగా సమాజం మారిపోతే..
నీ బతుకు ఏమైపోతుందో అని బెంగ వచ్చేస్తుంది అన్నా...!
అదే జరిగితే..
మనకు గంజాయి ఎవడు అమ్ముతాడు..
మనకోసం రోడ్డెక్కి రప్ప రప్పా అనే హడావిడి ఎవరు చేస్తాడు..
మనకు బానిసలుగా ఎవరు పని చేస్తారు..
5 రూపాయల "Paytm" కూలీలుగా ఎవరుంటారు..
మనం చేపల, మాంసం దుకాణాల్లో "Entrepreneur's"అంటూ ఎవరిని ప్రచారం చేస్తాం..
"సచివాలయం"లో మన పార్టీ కూలీలుగా ఎవరు ఉంటారు..
మతం పేరుతో..కులం పేరుతో మనం చేసే రాజకీయానికి సమిధులుగా ఎవరు సజీవ దహనమై పోతారు..
ఆలోచించు అన్నా..
నాయుడూ..అయన కొడుకు ఇద్దరూ కలిసి నీపై చేస్తున్న కుట్ర రాజకీయం గురించి ఆలోచించు..!
😝AndhraSpeaks😝