17/09/2025
భయంకర దొంగల ముఠా ను పట్టుకున్న సి ఐ శ్రీరాం బృందం...
కోటి 49 లక్షల విలువ గల 542 పశువులు, ఒక కార్, 2 బొలెరో వాహనాలు
కత్తులు, కటార్లు, గొడ్డళ్లు, మరిన్ని మారణ ఆయుధాలు స్వాదినం
ఆదోనిలో మరో సంచలనాత్మక కేసు....