9TV news Adoni AP

9TV news Adoni AP Get the lates news updates cover in Adoni Town

*సోమవారం సబ్ కలెక్టర్ వారి కార్యాలయం సమావేశ మందిరంలో  "ప్రజా సమస్యల పరిష్కార వేదిక" (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసెల్ సిస్ట...
21/07/2025

*సోమవారం సబ్ కలెక్టర్ వారి కార్యాలయం సమావేశ మందిరంలో "ప్రజా సమస్యల పరిష్కార వేదిక" (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసెల్ సిస్టమ్ - పిజిఆర్ఎస్) కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులను సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ గారు.*

*ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ వేణు సూర్య, శ్రీనివాసరాజు, ఆర్టీసీ డిపో మేనేజర్ మహ్మద్ రఫీ, గృహ నిర్మాణ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చంద్ర శేఖర్, ఆర్టీవో కార్యాలయపు పరిపాలన అధికారి రమాదేవి ,ఉప తహశీల్దారు బాబు, పౌర సరఫరాల శాఖ ఉప తహశీల్దారు రుద్ర గౌడ్ తదితరులు పాల్గొన్నారు.*

*ప్రభుత్వ హాస్టల్లో అప్లై చేసుకున్న ప్రతి ఒక్క విద్యార్థికి హాస్టల్ సీట్లు  కేటాయించాలి PDSO**సబ్ కలెక్టర్ గారికి వినతిప...
21/07/2025

*ప్రభుత్వ హాస్టల్లో అప్లై చేసుకున్న ప్రతి ఒక్క విద్యార్థికి హాస్టల్ సీట్లు కేటాయించాలి PDSO*

*సబ్ కలెక్టర్ గారికి వినతిపత్రం*

*రాష్ట్ర నాయకులు తిరుమలేష్ మాట్లాడుతూ*

స్థానికంగా ఉన్న ఆదోని పట్టణంలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్టల్లో విద్యార్థులు సీట్ల కోసం వాళ్ల చదువులును పక్కనపెట్టి రోజు రోజుకి హాస్టల్ చుట్టూ తిరుగుతున్నా కూడా సీట్లు లేవంటున్న హాస్టల్ వార్డెన్లు. మరియు దీనిని దృష్టిలో పెట్టుకొని హాస్టల్లో సీట్లు లేకపోతే తక్షణమే ప్రభుత్వం మరొక హాస్టల్ కొత్తగా ఏర్పాటు చేసి పేద కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులకు సీట్లు కేటాయించాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది హాస్టల్ సీట్లు దొరకకపోతే విద్యార్థులు వాళ్ళ చదువులకు దూరం అవుతున్న పరిస్థితి కనపడుతున్నది దీనిని దృష్టిలో పెట్టుకొని తక్షణమే పేద బడుగు బలహీన వర్గాలు కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులకు న్యాయం చేయాలని స్థానికంగా ఉన్న సబ్ కలెక్టర్ గారిని కోరడమైనది ఈ కార్యక్రమంలో గణేష్ ప్రవీణ్ రాజేష్ పాల్గొన్నారు

21/07/2025

జగన్మోహన్ రెడ్డికి సూటి ప్రశ్న : ఆదోని ఎంఎల్ఏ పార్థసారధి

21/07/2025
21/07/2025

పథకాలు కాదు ప్రాజెక్టుల ముఖ్యం

- రాయలసీమ రాజకీయ నాయకులకు పదవులు కావాలి కానీ రైతుల సమస్యలు పట్టవా..?

- ఆదోనిలో ఘనంగా జిల్లా జల సాధన సమితి సదస్సు విజయవంతం

ఆదోని న్యూస్ : కర్నూలు జిల్లా ఆదోని పట్టణ పరిధిలో లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కర్నూలు జిల్లా జలసాధన సమితి సదస్సుకు ముఖ్యఅతిథిగా రాయలసీమ జిల్లా సాధన సమితి అధ్యక్షులు బొజ్జ దశరథరామిరెడ్డి పాల్గొని రాయలసీమ రాజకీయ నాయకుల పై పలు విమర్శలు సంధించారు, ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ ప్రజలకు కావాల్సింది పథకాలు కాదని ప్రాజెక్టులు అని తెలిపారు, ప్రతి రాజకీయ నాయకులు రైతే రాజు అని ఏనాడు కూడా రైతుని ఆదుకునే పరిస్థితి కనిపించడం లేదని రైతుకు ముఖ్యంగా కావలసింది సాగునీరు తాగునీరు అని రాయలసీమ కరువు ప్రాంతం కాదని రాయలసీమకు ప్రాజెక్టులు లేక కరువు ప్రాంతంగా మారిందని, ఈ రాజకీయ నాయకులు కరువు ప్రాంతమని ప్రజలను మభ్యపెడుతూ... ప్రాజెక్టులు మన రాయలసీమలోనే ఏర్పాటు చేస్తే ప్రతి ఎకరాకు నీరు అందుతుందని అన్ని ప్రాంతాల్లో లాగా మన రాయలసీమ ప్రాంతంలో కూడా సమానంగా వర్షపాతం నమోదవుతుందని వర్షపు నీటిని నిల్వ ఉంచుకోవడానికి చెరువులు చిన్నచిన్న ఆనకట్టలు నిర్మిస్తే నీటిని వృధా చేసుకోకుండా ప్రతి పంటకు నీరు అందుతుందని తెలిపారు రాయలసీమ రాజకీయ నాయకులకు పదవులు ముఖ్యమని ప్రాజెక్టులు కాదని ఎద్దేవా చేశారు
నంద్యాల జిల్లా పర్యటనలో జల హారతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాయలసీమలో ఎన్నడు లేని విధంగా అత్యధిక సీట్లు రాయలసీమ నుండే వచ్చాయని రాయలసీమ ని సస్యశ్యామలం చేస్తాను అనడం సంతోషకరమైన విషయమని త్వరలో కమిటీని నిర్ణయిస్తే మా అభిప్రాయాన్ని కూడా అధిష్టానానికి తెలియజేస్తామని ఆయన తెలియజేశారు, తుంగభద్ర నది మా పంటలకు దగ్గరలో ఉన్న మా పంట పొలాలకు నీరు రావడంలేదని, ఆలూరు నియోజకవర్గంలోని ఆస్పరి మండలంలో 33 గ్రామాలకు త్రాగడానికి నీరు కూడా లేక ఇబ్బందికరంగా మారిందని, కేవలం 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న హంద్రీనీవా కాలువ నుండి త్రాగునీరుని అందించాలని కోరారు, త్రాగునీరు అందించే బాధ్యత మొత్తం ప్రజాప్రతినిధులదే అని ఆయన గుర్తు చేశారు, ముఖ్యమంత్రి ఆవేదనతో ప్రాజెక్టులపై మాట్లాడడం సరికాదని ఆలోచనతో మాట్లాడాలని రాయలసీమకు రావలసిన సాగు త్రాగు నీటి పై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా జల సాధన సమితి కన్వీనర్ శేషాద్రి రెడ్డి, డివిజన్ అధ్యక్షులు హలిగేర కేశం వెంకటరెడ్డి, ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, వేదావతి ప్రాజెక్ట్ కన్వీనర్ ఆదినారాయణ రెడ్డి, సుజ్ఞానమ్మ, మనీ, శ్రీనివాసరెడ్డి, రామిరెడ్డి, రామకృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు
కర్నూలు జిల్లా జల సాధన సమితి ప్రత్యేక డిమాండ్లు
- త్వరలో వేదవతి ప్రాజెక్టు పనులు చేపట్టాలి
- పందికొన రిజర్వాయర్ నుండి ప్రతి రైతుకు సాగునీరు అందించాలి
- ఆస్పరి మండలానికి హంద్రీనీవా నుండి త్రాగునీరు అందించాలి
- గురు రాఘవేంద్ర పులి కనుమ ప్రాజెక్టుల ను రైతులకు ఉపయోగకరంగా ఉంచాలి
- నగరడోన రిజర్వాయర్ పనులు మొదలుపెట్టాలి
- హంద్రి కాలువ నుండి ఆస్పరి దేవనకొండ మండలాల్లో చెరువులను నీళ్లతో నింపాలి

https://youtu.be/EgSYeFFVrh4?si=KG71rOmDBbCCNjAF
20/07/2025

https://youtu.be/EgSYeFFVrh4?si=KG71rOmDBbCCNjAF

8 ఏళ్లుగా నరకయాతన పడుతున్న బాలుడు... చలించిన టిడిపి నాయకుడు ఉమాపతి నాయుడు... కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని హనుమన...

20/07/2025

1వ వార్డు టీడీపీ ఇంచార్జ్ వెంకటేష్ పర్యటన
కూటమి ప్రభుత్వం ఏడాది పాలన ఎలా ఉందో

20/07/2025

Hijama camp successfully completed in Adoni From AYC

Address

Adoni

Alerts

Be the first to know and let us send you an email when 9TV news Adoni AP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share