
10/05/2025
వైసీపీ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన సంవత్సరం లోపు ఇచ్చిన పధకాలు....
ఆంధ్రప్రదేశ్( YS Jagan Mohan Reddy గారి ప్రభుత్వం)
12 నెలలలోపు మరియు ప్రతి పధకం ద్వారా పంపిణీ చేసిన నగదు .
1) వైస్సార్ రైతు భరోసా.13,500/-
2) అమ్మ వడి.15,000/-
3) ఫీజు రీఅంబర్స్ మెంట్.20,000/-
4) వైస్సార్ నేతన్న హస్తం..24,000/-
5) వాహనమిత్ర..10,000/-
6) టైలర్స్...10,000/-
7) వైస్సార్ కాపునేస్తం..15,000/-
8) నాయీ బ్రాహ్మణులకు ...10,000/-
9) రజకులకు...10,000/-
10) వైస్సార్ మత్స్యకార భరోసా...10,000/-
పైవే కాక ప్రతినెలా
11)వృద్దులకు(2250),
12)వితంతువులకు(2250),13)వికలాంగులకు(3000),14)చర్మకారులకు(2250),15)డప్పు కార్మికులకు పెన్షన్స్(3000),
16) దీర్గ కాలిక వ్యాధిగ్రస్తులకు..10,000/- etc ..పంపిణీ చేయడం జరుగుతోంది..
17) 4 లక్షల 50 వేల ఉద్యోగాల ద్వారా (గ్రామసచివలయం ,వాలంటీర్స్ )సచివాలయ ఉద్యోగికి 15,000/-
18) గ్రామవలంటీర్ కి 5000/-ప్రతినెలా..వస్తోంది.
19) మహిళా సంఘాలకు సున్నా వడ్డీ పథకం కోసం 1400కోట్లు
ఈ పది నెలల కాలం లో మేము ఇది చేశాం అని చెప్పుకునే దమ్ము ఉందా మీకు Nara Chandrababu Naidu Pawan Kalyan Nara Lokesh Anitha Vangalapudi