10/06/2024
Must Read by @Sreenivas Prasad
ఫలితాలు వచ్చాక జరుగుతున్న కొన్ని చెదురు మదురు ఘటనల గురించి ఈ అయిదేళ్లలో కలుగుల్లో దూరి హైబర్నేషన్ లో వున్న కొంత మంది ముసుగు ప్రజాస్వామ్య వాదులు వైసీపీ వాళ్ళకన్నా ఎక్కువ గుండెలు బాదుకుంటు న్నారు !(అతి తక్కువ మంది నిఖార్సైన డెమోక్రాటిక్ పీపుల్,రూల్ ఆఫ్ లా అప్పుడు,ఇప్పుడు కోరుకునే వాళ్ళు కూడా లేకపోలేదు వారిలో!వారి గొడవ కాసేపు పక్కన బెట్టండి)..
1953 లో ఆంధ్ర రాష్ట్రం,1956 లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక 2019-24 మధ్య నడిచిన పోలీస్ వ్యవస్థని ఎన్నడూ చూడలేదని పెద్దలు చెబుతున్నారు!! ఆసమయంలో జరిగిన గొడవల్లో విక్టిమ్స్ మీదే కేసులు పెట్టడం అనే నూతన ఒరవడి మొదలయ్యింది! అర్థరాత్రిల్లు గోడలు దూకి వచ్చి ఆడవారిని, పిల్లలని భయపెట్టి, బాధితులను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లు తిప్పి, థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ ఇచ్చి కుళ్ళ బొడిచి, డాక్టర్స్ నీ బెదిరించి తప్పుడు ఫిట్నెస్ సర్టిఫికెట్లు తీసుకుని ఎప్పుడో, ఎక్కడో గంజాయి కేసు పెట్టీ రిమాండ్ కి పంపించిన ఘటనలు కోకొల్లలు!! డబ్బులు లేక, పూచీకత్తు లు ఇచ్చేవాళ్ళు లేక, లాయర్ ఫీజులకి డబ్బులు లేక, బెయిల్ రాక జైళ్లలో రిమాండ్ ఖైదీలుగా మగ్గిన వాళ్ళని అడిగితే జరిగింది మరింత వివరంగా చెబుతాను. 1975 లో ఎమర్జెన్సీ టైం లో కూడ ఇలాంటి దారుణాలు జరగలేదు!! గుడ్డి, చెవిటి, మూగ లక్షణాలున్న తొలుబొమ్మ లాంటి అర్హత లేని రెడ్డిని డీజీపీ(FAC) గా పెట్టీ, వాడి డైరెక్షన్ లో ఆడిన వికృత క్రీడ అది!! దీనికి బలి అయ్యింది కామన్ మాన్!!.
మిడిల్ క్లాస్ వాళ్ళు కొంత ప్రతిఘటించారు. ఎదురు కేసులు పెట్టారు. బెయిల్స్ తెచ్చుకున్నారు. అపెక్స్ కోర్ట్ లో WP లు వేశారు. వాయిదాలు పడ్డాయి!కొన్ని చోట్ల కొద్ది రిలీఫ్ ఆర్డర్లు వచ్చాయి! విచారణ లు జరుగుతున్నాయి! డబ్బులు వదిలించు కున్నారు! పార్టీ కొంత సాయం చేసింది! ఇదొక పార్శ్వం!!.
కానీ ఈ 4,5 రోజుల్లో జరిగిన సంఘటనలు ఏంటో చూస్తే.... అర్హత లేకపోయినా, ఏనాడో పెట్టిన ఎన్టీఆర్ పేరు తీసి మేత రెడ్డీ పేరు పెట్టిన వాటిని పగల కొట్టడం, ఎన్టీఆర్ విగ్రహాల నీ తీసి మేత రెడ్డీ విగ్రహాలు పెట్టిన చోట తిరిగి ఎన్టీఆర్ విగ్రహాలు పెట్టడం, నోరు తెరిస్తే stawlwarts లాంటి నాయకుడిని బూతులు తిట్టడం, ఇంట్లో ఆడవారిని రాజకీయంలోకి లాగి అసహ్యంగా మాట్లాడడం లాంటివి చేసిన 151మందిలో 5,6 నాయకుల ఇళ్ళ మీద కోడి గుడ్లు విసరడం, కొన్ని రాళ్ళు విసరడం, బలవంతంగా వేసుకున్న శిలా ఫలకాలను పగల కొట్టడం వంటివి మనం చూసాం!.
ఇవిగాక మదమెక్కి వాగిన ఏ వైసీపీ నాయకుడిని రోడ్ల మీద పరిగెత్తించి కొట్టలేదు, ఇంటీలో దూరి తన్ననూ లేదు, ఆయుధాలతో గాయపర్చిందీ లేదు. కేసులు పెట్టిన ఏ పోలీస్ నీ గట్టిగా ప్రశ్నించింది లేదు!! ఎదురు కేసులు పెట్టింది లేదు కదా!?.
మరి ఈ మాత్రానికే గవర్నర్ నీ కలిసి మన్నూ, మిన్నూ ఏకం అయినట్లు కేకలు పెట్టడం ఏంటి!? మహా యోధుల్లాగా, శతద్రువ వంశ వీరుల్లాగా, బహుబలుల్లాగా "అంతు చూస్తాం, ఎలక్షన్ తర్వాత మీ సంగతి తెలుస్తాం!?" అని తొడ కొట్టిన గుట్కా గాండు గాళ్ళు, మైక్ ముందు ఏకపాత్రాభినయం చేసిన పళ్ళ నాని, బెజవాడ పెద్ద వాలంటీర్, గన్నవరం దున్న, ఉత్తరాంధ్ర నత్తి వెధవ, నిలువు బొట్టు దువ్వ గాడు.... అలా బేల మాటలు, ఎర్రి చూపులు చూస్తే ఎలా!?.
వీళ్ళ కంటే రాజ్యాంగ వ్యవస్థ లు మోసం చేస్తున్న కోర్టుల్లో, జైల్లో కూడా నిటారుగా నిలబడ్డ టీడీపీ కార్యకర్త వెయ్యి రెట్లు బెటర్ కదా!? ప్రాణాలు పోయినా పార్టీ నీ భుజాన మోసిన ధీశాలురు వాళ్ళు! అందుకే వాటికి కొంత ప్రతిఘటన ఇప్పుడు చూపుతున్నారు... కడుపు మండి!!..
151మంది ఓడిన MLA ల ఇళ్ళ మీదకి పోతే మనం సుమతీ శతకం చెప్పొచ్చు. ఎవరు అసహ్యంగా మాట్లాడితే పోలీస్, కోర్ట్స్ , బురోక్రసీ చోద్యం చూసాయో వాళ్ళ మీదకి పోయారు ఎఫెక్ట్డ్ పీపుల్. మనం ఎందుకు రాజ్యాంగం, పోలీసింగ్ కబుర్లు చెప్పడం!? అవి ఇంతకు ముందు వున్నాయి. ఏమైనా పని చేసాయా!?
.
విక్టిమ్స్ చేష్టలు గురించి భద్ర జీవితాలు గడిపే మనం తీర్పులు ఇవ్వకూడదు. వాళ్ళు బాధలు పడింది మనం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలు పక్షపాతం తో పని చెయ్యడం వల్లే..కదా!?అప్పుడు మనం నిలబడి చోద్యం చూసాం.. అంతేగా!? They can do what they think right. వాళ్ళ ప్లేస్ లో నువ్వుంటే ఇంతకన్నా ఎక్కువ వయలెన్స్ చేసేవా డివేమో..ఎవరు చెప్పొచ్చారు!? సో,మన పని మనం చేసుకుందాం! ప్రభుత్వం పని చెయ్యడం మొదలెడితే అన్నీ దారిలోకి వస్తాయి!!.
రాజ్యాంగం అమలుకు ఇంకా పూర్తి 5 ఏళ్లు వున్నాయి.తొందర పడాల్సిన అవసరం ఏమి లేదు. Be refrain in Judging the victims. We have no right to comment on them..
నువ్వు బాధితుడివి అయితేనే ఇంకో బాధితుడి బాధ తెలిసేది!!
By Srinivas Prasad Krothapalli