01/04/2026
ఇరాన్ అమెరికా యుద్ధం ఆపటానికి ఇండియా సర్కారు రంగంలోకి దిగాలంటున్న ఓ నా పిచ్చి కాంగ్రెస్ బిడ్డలారా!...
మీ రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉండగా ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ (ఐపికెఎఫ్) అంటూ శ్రీలంకలో జాతుల వైరాన్ని నిరోధిస్తానని సైన్యాన్ని పంపాడు.
ఏం జరిగిందో మర్చిపోయారేంట్రా?
అటు శ్రీలంక ప్రజలకు ఇది నచ్చక ఒక సైనికుడు తుపాకి మడమ తిప్పి రాజీవ్ గాంధీ బుర్ర బద్దలు కొట్టాలని చూస్తే క్షణంలో తప్పించుకున్నాడు.
పోనీ ఎల్టీటిఈ ఏమన్నా సంతోషించిందా? కుట్ర చేసి ప్రాణాలే హరించింది.....
ఇరాన్లో దూరి ఇండియా ఏం పీకగలదురా? అణుకార్యక్రమం వద్దని ఇరాన్కి చెప్పగలదా? నీదగ్గర అణుబాంబు ఉండగా లేనిది నాదగ్గర ఉంటే తప్పేమిటి? అని ఇరాన్ ప్రశ్నిస్తే ఏం చెప్పాలిరా?
పోనీ ట్రంపుకి, నెతన్యాహూకి యుద్ధం వద్దని చెప్తే వాళ్లు వింటారా? మా మాట వినకపోతే మీ మీద ఆంక్షలు విధిస్తాం, టారిఫ్లు పెంచుతాం లేదా బాంబులు వేస్తాం అని బెదిరించటానికి మనం ఏమన్న పుటింగులమా?
ఇరాన్ క్లోజ్ ఫ్రెండ్సు చైనా రష్యా ఖండనలతొ సరిపెట్టి కామ్గా ఉంటే ఇండియా మాత్రం దూరాలా?
అంటే ఎలాగోలా మోదీని ఇరుకున పెట్టి సుఖంగా ఉన్న దేశాన్ని కష్టాలపాలు చేసి అధికారంలోకి వచ్చేద్దామన్న ఆశే తప్ప ఏమన్నా రీజనుందా మీ డిమాండులో?.....
బుద్ది లేని వెధవల్లారా పోండి. పోయి బెంగాల్, అస్సాం, కేరళ ఎన్నికల్లో నాలుగు ఓట్లు రెండు సీట్లు సంపాదించుకోండి. మీ సత్తా నిరూపించుకోండి.