
09/06/2025
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్టేట్ లెవెల్ ప్రో కబడ్డీ టోర్నమెంట్ పోటీలు ఈ నెల 19,20,21,22 తేదీలలో చీరాలలో జరుగుతాయని ఆర్గనైజర్,ఐ న్యూస్ విలేకరి దేవరపల్లి దిలీప్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.చీరాల ఎన్ఆర్పిఎం మున్సిపల్ బాయ్స్ హైస్కూల్ క్రీడా మైదానంలో ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుండి ఫ్లడ్ లైట్స్ వెలుగులో ఈ పోటీలు నిర్వహిస్తామని తెలిపారు.విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులు ఉంటాయని దిలీప్ చెప్పారు.వివరాలకు 9652606453 nunber కి ఫోన్ చేయాలన్నారు.