బంగారు తెలంగాణ

బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ కోసం మన పోరాటం..

17/11/2024
ఇది వంద శాతం నిజం.. అబ్దుల్ కలాం గారికి పాదాభివందనం చేస్తాం.. అజ్మల్ కసబ్ లాంటి వాళ్ళని వురికించి కొడతాం..
20/08/2023

ఇది వంద శాతం నిజం.. అబ్దుల్ కలాం గారికి పాదాభివందనం చేస్తాం.. అజ్మల్ కసబ్ లాంటి వాళ్ళని వురికించి కొడతాం..

ఈ గడ్డపై అక్షరం రాయాలంటే ఆదినుంది శ్రీరామ నామంతో దిద్దాల్సిందే,ఈ గడ్డపై రక్షపెట్టాలంటే శ్రీరామ రక్ష పలకాల్సిందే,ఇక్కడ రా...
20/08/2023

ఈ గడ్డపై అక్షరం రాయాలంటే ఆదినుంది శ్రీరామ నామంతో దిద్దాల్సిందే,
ఈ గడ్డపై రక్షపెట్టాలంటే శ్రీరామ రక్ష పలకాల్సిందే,
ఇక్కడ రాయిని రప్పను రాజ్యం అంటే ఏంటని అడిగితే అవి రామరాజ్యమే అని జపించాల్సిందే..

ఇక్కడ రాళ్లను నీళ్లపై తేలించింది రామనామం,
ఇక్కడ అగ్గిని చన్నీటి బుగ్గగ మార్చింది శ్రీరామ నామం,
ఇక్కడ పడి ఏడ్చేవాళ్లకు పనిముట్టు శ్రీరామ నామమే,
ఇక్కడ పాడే జన్మనిడేడ్చేవాళ్ళకు పనిముట్టు శ్రీరామ నామమే...

గడిచిన రెండువందల ఏళ్లలో కొన్ని జీవజాతులు ప్రదర్శశాలల్లో దర్శనం ఇస్తుంటే,
కొన్ని దేశాలు కాలగర్భంలో కలిసిపోతుంటే,
వేలాది పరిపాలకులు పుట్టక పుటలలో చేరి చెదపురుగులకు జీర్ణం అవుతుంటే,
కథ కాని కథ యదార్థ గాథ రామాయణం మాత్రం చెక్కు చెదరకుండా నిత్యపరాయణం ల ఎందుకు నిలపడిపోయింది!!!!

తరతరాలుగా ఒక జాతి మొత్తం ఆ ఒక్కడి పేరునే ఎందుకు కలవరిస్తుంది!!
ఆ పేరు ప్రస్తావిస్తేనే ఎందుకు పరవశిస్తుంది!!!

లక్షల సంవత్సరాలు జనకోటి ఆ ఒక్కడి పేరుతోనే కోటానుకోట్ల రామకోట్లు రాసి భూగర్భంలో ఎందుకు భద్రముద్రలో నిలిపింది!!!

చూడండి ఈవిడ పైత్యం రాతలు.. మతం మార్చుకుని ఇలా..
20/08/2023

చూడండి ఈవిడ పైత్యం రాతలు.. మతం మార్చుకుని ఇలా..

04/11/2022

కాంతారా సినిమా అని టీవీ ముందు కూర్చుంటే సన్ ఆఫ్ ఇండియా సినిమా చూపించాడు పెద్ద సారు..ఎవడో ఏదో అంటే అది బీజేపీకి ఆపాదించి ప్రజాస్వామ్యం ఖూనీ అన్నయనే స్వయంగా టీడీపీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలని చేర్చుకుంటే మాత్రం ప్రజాస్వామ్యం వర్ధిల్లింది కదా సారు..

31/10/2022

యాసిడ్ సర్ఫ్ రిన్ అన్ని వేసి కడిగిన రఘన్న..

05/10/2022

దశాబ్దాలు కలిసి వున్న పక్క రాష్ట్రం ప్రజలని ఇలాంటి నీచపు మాటలు మాట్లాడిన పెద్ద మనిషి జాతీయ పార్టీ పెట్టి దేశాన్ని ఉద్దరిస్తాడా..

18/09/2022

గుజరాత్ రాష్ట్రంలో గల సూరత్ మునిసిపల్ కార్పొరేషన్ (SMC భవనం) మాదే అని క్లైమ్ చేసిన గుజరాత్ వక్ఫ్ బోర్డు.

2015-16లో అబ్దుల్ వదూడ్ జురుల్లా అనే ఆయన ప్రస్తుత మునిసిపల్ కార్పొరేషన్ భవనం అంటే గతంలో ముగ్లిసరాయ్ భవనాన్ని వక్ఫ్ ఆస్తిగా ప్రకటించాలని కేంద్ర వక్ఫ్ బోర్డు కు, కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖకు ఉత్తరం రాశాడు. జూరుల్లా ప్రకారం 1857లో బ్రిటిష్ ప్రభుత్వం ఈ భవనాన్ని స్వాధీనం చేసుకుంది అప్పటి వరకు అది హాజ్ యాత్రికుల సత్రంగా వుండేది అని పేర్కొన్నాడు

ఈ పిటిషన్ పై కేంద్ర వక్ఫ్ బోర్డు గుజరాత్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ ని చర్య తీసుకోమని ఆదేశించడంతో గుజరాత్ వక్ఫ్ బోర్డ్ 1995 వక్ఫ్ చట్టంలోని 36 ప్రకారం సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ (SMC) ప్రస్తుతం ఉపయోగిస్తున్న మొగల్ సరాయ్ ఆస్తి ని వక్ఫ్‌ ఆస్తిగా నమోదు చేసే ప్రక్రియను ప్రారంభించి ఆ భవనానికి సంబంధించిన సంబంధిత పత్రాలు, అంటే అసలు నగర సర్వే పత్రం, సరాయ్ లేదా ముసాఫిర్ఖానా (ట్రావెలర్స్ ఇన్) మూసివేయడానికి గల కారణాలు, లీజు ఒప్పందం, ఆస్తి పన్ను పత్రం, విద్యుత్ బిల్లుల కాపీలు మొదలైన వాటితో సహా సంబంధిత పత్రాలను 10 రోజులలోపు అందించాలని మున్సిపల్ కమిషనర్‌కు నోటీసు జారీ చేసింది.

2021లో వక్ఫ్ బోర్డు ఈ SMC భవనాన్ని వక్ఫ్ ఆస్తిగా ప్రకటించింది. దీనిపై బోర్డ్ వివరణ ఇస్తూ
మొఘల్ చక్రవర్తి షాజెహాన్ హయాంలో, సూరత్ అతని కుమార్తె జహనారా బేగం యొక్క ఆస్తి అని, ఆమె సన్నిహితుడు ఇషాక్‌బైల్ యాజ్దీ అకా హకిఖత్ ఖాన్ క్రీ.శ. 1644లో రూ. 33,081 ఖర్చుతో ఈ భవనాన్ని నిర్మించి దానికి హుమాయున్ సరాయ్ అని పేరు పెట్టారు అని, పశ్చిమ తీరంలో సూరత్ ప్రధాన ఓడరేవుగా ఉన్నందున హజ్ యాత్రికుల కోసం దానిని ఒక సత్రంగా ఉపయోగించేందుకు విరాళంగా ఇచ్చారు అని వక్ఫ్ బోర్డు పేర్కొంది.

ఈ భవనం ఒక ముస్లిం రాజు వక్ఫ్ ఆస్తిగా విరాళంగా ఇచ్చినందున, ఆ ఆస్తి దేని కోసం ఇచ్చారో ఆ ఉద్దేశ్యం మారదు అంటూ బోర్డు ఇస్లామిక్ షరియాను ఉదహరించింది. అంతే కాక 'ఒక సారి ఏదైనా వక్ఫ్ ఆస్తి అయితే, ఎల్లప్పుడూ అది వక్ఫ్ ఆస్తి' అని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు కూడా ఉటంకించింది.

అయినా దీనిపై యెటువంటి పురోగతి లేకపోవడం తో పిటిషనర్ జురుల్ల గుజరాత్ హైకోర్టు ని ఆశ్రయించాడు. తన వాదనకు మద్దత్తుగా దాదాపు 400 ఏళ్ల నాటి ఈ భవనం 1867 లో బ్రిటీష్ వారు స్వాధీనం చేసుకునే వరకు హజ్ యాత్రికుల కోసం సత్రంగా వాడుకలో ఉందని నిర్ధారించడానికి జరుల్లా 17 పత్రాలను అందించాడు.

అయితే సూరత్ మునిసిపల్ కార్పొరేషన్ ఈ వాదనను వ్యతిరేకిస్తూ కోర్టుకు ఎనిమిది పత్రాలను అందించింది. ఈ భవనాన్ని 1867లో బ్రిటిష్ ప్రభుత్వానికి అప్పగించారని, 1961లోనే రెవెన్యూ రికార్డులలో తగు మార్పులు చేశారని వాదించింది.

అంటే ఈ లెక్క ప్రకారం మొత్తం భారత దేశం వక్ఫ్ ఆస్తిగా ప్రకటించమని కోరే అవకాశం వుందా? ఎందుకంటే ఎవరో ఒక ముఘల్ రాజు ఒక ప్రాంతాన్ని ఏలుతున్నప్పుడు ఆ ప్రాంతాన్ని అంతటినీ ఆల్లాకు కానుకగా సమర్పించి వుండ వచ్చు కదా? అలా అందరు రాజులూ ప్రకటించి వుండి వుంటే భారత్ మొత్తం వక్ఫ్ ఆస్తి గా గుర్తించ బడాల్సిందే.

#దేశవిభన
#ముందుచూపులేని_మూర్ఖనాయకులు
#దేశాన్ని_సత్రంచేసిన_సెక్యులరిజం
...చాడా శాస్త్రి....

18/09/2022

2014లో లోక్‌సభ ఎన్నికలకు కొన్ని వారాల ముందు లూటీయన్స్ జోన్ (కెనాట్ ప్యాలెస్, అక్బర్ రోడ్ మొదలైనవి) సహా ఢిల్లీలోని వేల కోట్ల విలువైన 123 ప్రధాన ఆస్తులను కాంగ్రెస్ వక్ఫ్ బోర్డుకు బహుమతిగా ఇచ్చింది.

05/09/2022

🔸కోవిడ్ తీవ్రంగా ప్రబలిన సమయంలోనూ పాతబస్తీలో రంజాన్ పండుగను జరుపుకున్నారు. మేం ఎక్కడా వ్యతిరేకించలేదు.

🔸బాదం, పిస్తాలు పంచినా మేం ఏనాడు అడ్డుకోలేదు.

🔸నిబంధనల పేరుతో అడ్డుకునే ప్రయత్నం చేస్తే వినాయక నిమజ్జనానికి వేదిక ప్రగతిభవన్ అవుతది, జాగ్రత్త !

Address

Road Number 12
Dulapalli

Website

Alerts

Be the first to know and let us send you an email when బంగారు తెలంగాణ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to బంగారు తెలంగాణ:

Share