Prajaa Netra News

Prajaa Netra News Anti Corruption

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ లోని I A S అధికారుల అవినీతి భాగోతం
26/11/2021

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ లోని I A S అధికారుల అవినీతి భాగోతం

అసలు సూత్రధారి డైరెక్టర్ ఆఫ్ హేల్త్ శ్రీనివాసరావు.
10/12/2020

అసలు సూత్రధారి డైరెక్టర్ ఆఫ్ హేల్త్ శ్రీనివాసరావు.

https://youtu.be/GPwkJen9oT8
11/09/2020

https://youtu.be/GPwkJen9oT8

# # # కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్. బేషరత్తుగా బీజేపీ కార్యకర్తలను, నాయకులను, 37 మంది ని అక్రమంగా అరెస్టు చే....

https://youtu.be/5oloz9As0m8
09/09/2020

https://youtu.be/5oloz9As0m8

# # # తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం పురుషోత్తపట్నం గ్రామం కొత్త కాలనీకి చెందిన ఆకుమూరి.శ్ర.....

https://youtu.be/hEk6Ci_BfBo
09/09/2020

https://youtu.be/hEk6Ci_BfBo

# # # వింజమూరు మండలంలో కరోనా వ్యాప్తి రోజురోజుకుఎక్కువౌతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్ ఐ బాజి.....

https://youtu.be/BnzIUY-grOE
09/09/2020

https://youtu.be/BnzIUY-grOE

# # # జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో వీ ఎస్ ఆర్ స్కూల్ కరస్పాండెంట్ నంది మండలం బాల కృష్ణం రాజు గారి దాతృత్వం .....

https://youtu.be/fjpXjP7Kwuk
09/09/2020

https://youtu.be/fjpXjP7Kwuk

# # # మహబూబాబాద్ జిల్లా: జిల్లా కేంద్రంలోని తెరాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌ"శ్రీ తక్కెళ్లపల్లి రవిందర...

https://youtu.be/EGkaQPRBmfk
09/09/2020

https://youtu.be/EGkaQPRBmfk

# # # తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా విధించిన LRS ట్యాక్స్ విధానాన్ని రద్దు చేయాలని ఖమ్మం జిల్లా వైరా స.....

https://youtu.be/laQ_62AIKJY
09/09/2020

https://youtu.be/laQ_62AIKJY

# # # రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మున్సిపాలిటీ రెండో వార్డు ముర్తుజా పల్లి లో నీటి సమస్య అధికంగా ఉందని గ్రా.....

https://youtu.be/VU6WLXvN0I0
09/09/2020

https://youtu.be/VU6WLXvN0I0

# # # నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం లోని యంనాన్ పల్లి గ్రామంలో గౌని శ్రీనివాస్ అనే రైతు తన సొంత పొలంలో పది...

https://youtu.be/s2ArvlDzDzI
08/09/2020

https://youtu.be/s2ArvlDzDzI

# # # సొంత కుటుంబీకులే ప్రాణ ప్రీతితో భయపడి కరోన సోకిన తల్లి తండ్రులని,సొంత కుటుంబ సభ్యులని సైతం దూరం పెడ....

https://youtu.be/XKcYhFiJEX0
08/09/2020

https://youtu.be/XKcYhFiJEX0

# # # ఆదోని మండలంలో డీలర్ల అక్రమాలకు అద్దు అదుపు లేకుండా పోయిందని వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి D.ర...

13/08/2020

దేవినేని ఉమా నీవు అవనీతి గురించి మాట్లాడటం చూస్తే దోంగే... దోంగ దోంగ అని అరుస్తున్నట్లు గా ఉంది

అవనీతి పై విజిలెన్స్ విచారణ కు గాని బహిరంగ విచారణ కు గాని మా నాయకులు వసంత కృష్ణ ప్రసాదు సవాల్ విసిరితే నీవు ఇక్కడ కాదు తాడేపల్లి అంటూ మాట్లాడుతున్నావు

నీ పదేళ్ల పాలన లో మీ నాయకులు మీరు చేసిన అవనీతి గురించి చెప్పాలంటే రోజులు తరబడి చెప్పిన టైం సరిపోదు

28/07/2020

*Family Health Care Welfare Society. Regd No, 1767/2018.*
*Hand Sanitizer* ను అమ్ముటకు *తెలంగాణ, ఆంద్రప్రదేశ్* లోని అన్ని పట్టణలలో ఉద్యోగులు కావలెను.
రోజుకు 300x30=9000 *నెలకు 9 వేల రూపాయలు రెమ్యునరేషన్ ఇవ్వబడును.*
సంప్రదించగలరు. Whatsapp No. 9948287300.
దయచేసి మీ బంధువులకు, స్నేహితులకు పంపండి.

13/06/2020

ప్రజానేత్ర అవినీతి నిరోధక స్వచ్ఛంద సంస్థలో స్వచ్ఛందంగా పనిచేయుటకు AP & TS లో ప్రతి గ్రామపంచాయతీ నుండి కోఆర్డినేటర్స్ కావలెను. ఎటువంటి ఫీజు లేదు. ఈ వాట్సాప్ కు మీ ఆసక్తిని తెలియజేయండి.
8499978378.
దయచేసి తెలుగు రాష్ట్రాలలో అవినీతిని రూపు మాపడానికి అందరు ఈ మెస్సేజ్ ని షేర్ చేయండి.

05/05/2020

** *రైతుల పట్ల ఇంత నిర్లక్ష్యమా...*
** *ఇప్పటికీ 4సార్లు వర్షంలో తడిసిన దాన్యం...*
** *అయినా అధికార్లు పట్టిచుకోవడంలేదు...*
** *రోడ్డెక్కనున్న రైతన్నలు...*

*తుంగతుర్తి/జాజిరెడ్డిగూడెం-ప్రజానేత్ర టివి :* రైతుల పక్షపాతిగా ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగులు వేస్తుంటే సూర్యాపేట జిల్లా అధికార యంత్రాంగం మాత్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం జాజిరెడ్డిగూడెం మండల పరిధిలోని రామన్నగూడెంలో పిఏసిఎస్ ఆధ్వర్యంలో రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. దాన్యం కొనుగోలు కేంద్రంలో గత కొన్ని రోజులుగా కొనుగోలు నిలిపివేయడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుమారు 40 నుండి 45 వేల బస్తాల దాన్యం కొనుగోలుకు సిద్దంగ వుండి అకాల వర్షాలతో ఇప్పటికే 4సార్లు దాన్యం తడిసి ముద్దఅయినప్పటికీ అధికార్లు దాన్యం కోనుగోలుకు ముందుకు రావడంలేదని రైతులు అసహనం వ్యక్తం చేస్తూ రోడ్డెక్కి ధర్నా చేసేందుకు సమాయత్తమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. తక్షణమే జిల్లా అధికార్లు జోక్యం చేసుకొని దాన్యం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.

ఈ విషయమై సివిల్ సప్లై జిల్లా అధికారి విజయలక్ష్మి ప్రజానేత్ర తో మాట్లాడుతూ రైతులు అధైర్య పడవద్దని, ఎలాంటి నిరసన కార్యక్రమాలకు సన్నద్దం కావావద్దని అంటూ, అక్కడి దాన్యాన్ని మొత్తం కొనుగోలు చేస్తామన్నారు. ఈ రోజు నుండే కొనుగోలు ప్రారంభిస్తామని, అందుకు మూడు వాహనాలను పంపుతున్నట్లు రైతులకు భరోసా ఇచ్చారు.
ప్రజానేత్ర న్యూస్.

Address

Jeedimetla
Hyderabad

Alerts

Be the first to know and let us send you an email when Prajaa Netra News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Prajaa Netra News:

Videos

Share