అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలంలోని లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ గ్రౌండ్ కరువు అయినా నేపథ్యంలో బహుద నది లో ఆటల పోటీలు
అన్నమయ్య జిల్లా టీ. సుండుపల్లి మండలంలో దేవుడు మాన్యం దళితుల మాన్యని సైతం వదలని రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు..
*కడప జిల్లా: చాపాడు ఎస్సై చిన్న పెద్దయ్య ఓవరాక్షన్...!*
వార్త కవరేజ్ కి వెళ్ళిన మీడియా ప్రతినిధి పై బూతులు తిడుతూ రెచ్చిపోయిన ఎస్సై చిన్న పెద్దయ్య.
అంతటితో మీడియా ప్రతినిధిని మొబైల్ ఫోన్ లాక్కొని లాఠీ తో చితకబాదిన ఎస్సై చిన్న పెద్దయ్య.
ఎస్సై చిన్న పెద్దయ్య దాడిలో గాయపడ్డ ప్రొద్దుటూరు మీడియా ప్రతినిధికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న వైద్యులు.
గతంలో పెనగలూరు ఎస్సైగా పనిచేస్తున్న చిన్న పెద్దయ్య ఓ ప్రేమ జంట తల్లిదండ్రులను విచక్షణ రహితంగా కొట్టడంతో 10tv మీడియాకు ఫిర్యాదు చేసిన బాధితులు.
ఎస్సై చిన్న పెద్దయ్య పై అప్పట్లో నేనేరా పోలీస్ అంటూ 10tv ప్రత్యేక కథనం.
10tv కథనానికి స్పందించిన జిల్లా ఎస్పీ ఎస్సై చిన్న పెద్దాయన వెంటనే విఆర్ కు పంపుతూ ఉత్తర్వులు.
ఎక్కడ పనిచేసిన వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఎస్సై చిన్న పెద్దయ్య.
ఎస్సై చిన్న పెద్దయ్య ను సస్పె
అన్నమయ్య జిల్లా. టి. సుండుపల్లి
సుండుపల్లి మండల కేంద్రం చెన్నంశెట్టిగారిపల్లి గ్రామంలో అంగరంగ వైభవంగా కనుమ వేడుకలు.
ఎల్లమ్మ తల్లి కి ప్రత్యేక పూజలు నిర్వహించి చాందిని బండి ఆర్కెస్ట్రా తో ప్రారంభించి
కాటరామరాజుకు ప్రత్యేక పూజలు నిర్వహించి చిట్లకుప్ప వద్దకు చేరుకోన్న గ్రామస్తులు.
పశువులను సర్వసుందరంగా అలంకరించి చిట్లకుప్ప చుట్టూ ప్రదక్షిణలు చేసిన రైతులు.
కులమతాలకు అతీతంగా తదితర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలు.
అన్నమయ్య జిల్లా
సుండుపల్లి మండలం బండ కాడ ఈడిగుపల్లి గ్రామంలో అంగరంగ వైభవంగా కనుమ వేడుకలు.
వీరభద్ర స్వామి వారి కి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు
కాటరామరాజుకు ప్రత్యేక పూజలు నిర్వహించి చిట్లకుప్ప వద్దకు చేరుకోన్న గ్రామస్తులు.
పశువులను సర్వసుందరంగా అలంకరించి చిట్లకుప్ప చుట్టూ ప్రదక్షిణలు చేసిన రైతులు.
కులమతాలకు అతీతంగా తదితర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలు.
తిరుపతి
*సీఎం చంద్రబాబు మీడియా సమావేశం*:
- తొక్కిసలాట ఘటన వార్త తెలిసి చాలా బాధపడ్డా
- తిరుపతిలో ఎలాంటి దుర్ఘటనలు జరగకూడదని ఓ భక్తుడిగా కోరుకుంటాను
- ఇవాళ ఘటనాస్థలిని పరిశీలించాను
- ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించాను
- అధికారులతో సమీక్ష నిర్వహించాను
- ఈ దివ్యక్షేత్రం పవిత్రత కాపాడేందుకు ప్రయత్నిస్తా
- ఈరోజు కొన్ని నిర్ణయాలు తీసుకున్నా.. కొన్ని సూచనలు చేశా
- నా సూచనలను బోర్డులో చర్చించి అమలు చేస్తారు
- మన అసమర్థత వల్ల దేవుడికి చెడ్డ పేరు వస్తే మంచిది కాదు
- తిరుపతిలో రాజకీయాలు చేసేందుకు వీలులేదు
- తిరుపతిలో దేవుడికి సేవ చేస్తున్నామనే భావనతోనే పని చేయాలి
- వైకుంఠ ఏకాదశి రోజు స్వామి వారిని దర్శించాలని భక్తులంతా కోరుకుంటారు
- తిరుపతిలో టికెట్లు ఇవ్వడం గతంలో లేని సంప్రదాయం
- వైకుంఠ దర్శనాన్ని పది రోజులకు పెంచారు.. ఎందుకు పెంచారో త
*తొక్కిసలాట.. ఏర్పాట్లపై భక్తుల ఆగ్రహం*
👉ఏపీ: తిరుపతిలో టికెట్ కౌంటర్ల వద్ద ఏర్పాట్లపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
👉ఎలాంటి బందోబస్తు లేకుండా భక్తులను ఒకేసారి క్యూలైన్లలోకి వదలడంతో తొక్కిసలాట చోటుచేసుకున్నట్లు మండిపడుతున్నారు.
👉పాలన వ్యవస్థ నిర్వహణ లోపంతో పాటు పోలీసులే దీనికి కారణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
👉వాస్తవానికి రేపు ఉ.5 గంటలకు టోకెన్లు ఇస్తామని ప్రకటించిన టీటీడీ తన నిర్ణయాన్ని మార్చుకోవడం చర్చనీయాంశంగా మారింది.
తిరుపతి విష్ణు నివాసం వద్ద తొక్కిసలాట.. భక్తురాలు మృతి
వైకుంఠద్వార సర్వదర్శనం టోకెన్ల జారీ సందర్భంగా తిరుపతిలోని విష్ణు నివాసం వద్ద అపశ్రుతి చోటు చేసుకుంది.
తిరుపతి: వైకుంఠద్వార సర్వదర్శనం టోకెన్ల జారీ సందర్భంగా తిరుపతిలోని విష్ణు నివాసం వద్ద అపశ్రుతి చోటు చేసుకుంది. టోకెన్ల కోసం ఒక్కసారిగా భక్తులు రావడంతో తీవ్ర తోపులాట జరిగింది. ఈక్రమంలో తమిళనాడులోని సేలంకు చెందిన భక్తురాలు మృతి చెందింది. ఈ ఘటనలో మరో నలుగురు భక్తులు అస్వస్థతకు గురికావడంతో రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలం ప్రధానోపాధ్యాయులు రాజకీయ బ్యానర్ హల్చల్
*పెద్దనే కాలువ గ్రామపంచాయతీ సత్రం చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు*
అన్నమయ్య జిల్లా టి.సుండుపల్లి మండలం పెదినే కాలువ గ్రామపంచాయతీ సత్రం చర్చిలో వద్ద సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు ఈ నేపథ్యంలో ఫాదర్ పుత్తా జాన్ మాట్లాడుతూ చీకట్లో ఉన్న మాకు తేజు నక్షత్రముగా ఉదయించాడు చీకట్లో వెలుగులో ఉన్న అందరికీ వెలిగించి జీవో మార్గంలో ధనులుగా చేయడానికి దేవా దేవుడే మానవు అయ్యాడు అదే క్రిస్మస్ పాపముల నుండి విడిపించి నీతిమంతులుగా తీర్చి దేవుడు రాజ్యానికి పరలోకానికి వైకుంఠానికి వారసుగా చేయడానికి ఆయన ఏసుక్రీస్తు గా మార్గమయ్యారు అదే క్రిస్మస్ అని ఫాదర్ పుత్త జాన్. సుధీర్ రెడ్డి లు తెలిపారు
అన్నమయ్య జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సర్ఫరాజ్ తో పేస్ టు పేస్ యూసుఫ్
*టి సుండుపల్లి వైఎస్ఆర్ సిపి కార్యాలయం లో ఘనంగా జననేత జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు...*
*డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి యర్రపు రెడ్డి రవీంద్ర రెడ్డి అంబేద్కర్ జ్యోతిరావు పూలే విగ్రహాలకు పూలమాలతో కార్యక్రమాలను ప్రారంభించిన వైసీపీ నాయకులు*
*ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు పంపిణీ*
అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి పట్టణంలోని వైఎస్ఆర్ సిపి మండల కన్వీనర్ రామస్వామి రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో ఘనంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. మండల నాయకులు అజయ్ రెడ్డి రెహమాన్ ఖాన్ రహీం భాషా కలీంబాషా. నాయకులు,కార్యకర్తలతో కలసి భారీ కేక్ కట్ చేసి జగనన్న కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మండల కన్వీనర్ రామస్వామి రెడ్డి మాట్లాడుతూ చిరునవ్వే ఆయుధంగా,పోరాడే గుణమే బలంగా,మహానేత వైఎస్ఆర్ ఆశయాలే వారసత్