Raja Singh's today's speech @ Begum Bazar Chatri 🚩🚩🚩 Jai Shree Ram, Jai Bharat 🚩🚩🚩 My Mix Entertainments Telugu Politics TNN News Telugu GoldenTV www.teluguworldnow.com
విశాఖలో జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023కు సర్వం సిద్ధం.. హాజరు కానున్న ప్రముఖ కార్పొరేట్ దిగ్గజాలు, కేంద్ర మంత్రులు. రెండు రోజుల సదస్సులో పలు కీలక ఒప్పందాలకు సన్నాహాలు. #APGIS2023 #GlobalInvestorsSummit #AdvantageAP #CMYSJagan #InvestInAP #BuildAP #APDC #TeluguGoldenTV #TeluguWorldNews #latesttelugupoliticalnews www.teluguworldnow.com
బ్యాంక్ ఆఫ్ బరోడా చైర్మన్ ను తొలగించాలి : జై స్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాసరావు గౌడ్ డిమాండ్
#TeluguGoldenTV #TeluguWorldNews #latesttelugupoliticalnews
బ్యాంక్ ఆఫ్ బరోడా చైర్మన్ హస్ముక్ అధియాను పదవి నుంచి తొలగించాలని జై స్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాసరావు గౌడ్ డిమాండ్ చేశారు. పీకల్లోతు అప్పుల్లో కూరుకు పోయి నష్టాల్లో ఉన్న అదానీ కంపెనీకి బ్యాంక్ ఆఫ్ బరోడా చైర్మన్ హస్ముక్ అధియా తాము ఆ కంపెనీలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం వెనుక ఉన్న వారెవరో ప్రజలు అర్ధం చేసుకోవచ్చని కాసాని అన్నారు. ఈరోజు హైదరాబాద్లోని బేగంపేటలో ఉన్న జై స్వరాజ్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పార్టీ అధికార ప్రతినిధి దుంబాల పరషి రాములు గౌడ్, పార్టీ నాయకులు బొమ్మగాని పరుశురాం గౌడ్, ఈశ్వర్ తదితరులతో కలిసి మాట్లాడారు. ఇప్పటికే ఎల్ఐసి, ఎస్బీఐ అదానీ
షర్మిల ఆంధ్రకు పోయి నీ రాజకీయాలు చేసుకో నీకు ఇంకా పరిపక్వత రాలే! : జై స్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాసరావు గౌడ్
#TeluguGoldenTV #TeluguWorldNews www.teluguworldnow.com
వైఎస్ షర్మిలకు ఇంకా రాజకీయ పరిపక్వత రాలేదని, ఆంధ్ర ప్రదేశ్ వెళ్లి వారి అన్న జగన్ మోహన్ రెడ్డి వద్ద పాఠాలు నేర్చుకోవాలని జై స్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాసరావు గౌడ్ అన్నారు. ఈరోజు హైదరాబాద్లోని బేగంపేటలో ఉన్న జై స్వరాజ్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ మ్యానిఫెస్టో కమిటీ ఛైర్మన్ గుమిడెల్లి శ్రీనివాస్ గుప్త, పార్టీ అధికార ప్రతినిధి దుంబాల పరషి రాములు గౌడ్, పార్టీ నాయకుడు కె. ఈశ్వర్ లతో కలిసి మీడియాతో మాట్లాడారు.
షర్మిల అపరిపక్వతతో తెలంగాణలో అసభ్యంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని, తెలంగాణ ప్రజలు చాలా తెలివి కలవారని, తెలంగాణలోని నాలుగు కోట్ల మందికి కూడా మ
ఏరియల్ వ్యూ ద్వారా కొండగట్టు అంజన్న దేవాలయ పరిసర ప్రాంతాలను పరిశీలించిన సీఎం శ్రీ కేసీఆర్.
పప్పు సిత్రాలు | Lokesh Babu Padayatra
అరే ఓ రవ్వంత రెడ్డి , ప్రగతి భవన్ నీ బాబు గట్టించిండా ? Common Women Powerful Comments ON MP Revanth Reddy About Pragathi Bhavan
"ప్రధాని మోదీ హయాంలో దేశంలోనే అతిపెద్ద కుంభకోణం"
జై స్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాసరావు ఆరోపణ
దేశంలోనే అతి పెద్ద కుంభకోణం ప్రస్తుత దేశ ప్రధాని నరేంద్ర మోడి హయాంలో జరిగిందని జై స్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాసరావు ఆరోపించారు. ఎల్ఐసీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలల్లో ఉన్న ప్రజల కష్టార్జితం ప్రధాని ఆప్త మిత్రుడు గౌతం అదానీకి చెందిన కంపెనీలో లక్షా అరవై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడంలో మోడీ ప్రమేయం ఉందని కాసాని అన్నారు. వెంటనే అదానీ కంపెనీకి చెందిన ఆస్తులను జప్తు చేయాలని, సెబీ, ఆర్బీఐ, ఈడీ, సీబీఐ తదితర సంస్థలతో విచారణకు కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆదేశించాలని, ఆదానీ పాస్పోర్ట్ ను వెంటనే సీజ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
జై స్వరాజ్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధికార ప్రతినిధి దుంబాల పరుశురాం గౌడ్ తో కలిసి ఈ రోజు కాసాని
తన నాయకత్వ ప్రతిభతో ఆకట్టుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మనువడు, మంత్రి కేటీఆర్ కొడుకు హిమాన్షు.
ఓక్రిడ్జ్ స్కూల్ కార్నివాల్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ మనువడు, మంత్రి కేటీఆర్ కొడుకు హిమాన్షు తన నాయకత్వ ప్రతిభతో ఆకట్టుకున్నాడు. సృజనాత్మక, సామాజిక థృక్పథం థీం తో నిర్వహించిన కాస్నివాల్ (CASnival) కు ఇంఛార్జి గా హిమాన్షు వ్యవహిరించాడు. ఈవెంట్ లో భాగంగా ఏర్పాటుచేసిన 30కి పైగా స్టాల్స్ తో విద్యార్థులు తమ కళాత్మకతను ప్రదర్శించారు. ఫుడ్, ఫన్, గేమ్స్ ప్రదర్శనగా కొనసాగిన కాస్నివాల్ (CASnival) ఈవెంట్ లో ఓక్ జైలు, సైకిల్ పెయింటింగ్ స్టాల్స్, లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ తో తమలోని ప్రతిభను చూపించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ ఈవెంట్ కు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇక ఈ కాస్నివాల్ (CASnival) కు ముఖ్య అతిథిగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్