Telangana Vaddera Sangam Hyd

Telangana Vaddera Sangam Hyd Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Telangana Vaddera Sangam Hyd, Media/News Company, HYD, Hyderabad.

తెలంగాణ వడ్డెర సంఘం అండ్ చారిటబుల్ ట్రస్ట్ఖమ్మం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఓర్సు వీరభద్రం గారి అధ్యక్షతన ఈరోజు హైదరాబాదులో...
13/09/2025

తెలంగాణ వడ్డెర సంఘం అండ్ చారిటబుల్ ట్రస్ట్
ఖమ్మం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఓర్సు వీరభద్రం గారి అధ్యక్షతన ఈరోజు హైదరాబాదులోని ప్రగతి భవన్ లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ బట్టి విక్రమార్క గారిని మరియు రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ ధనసరి సీతక్క గారిని వారికి కేటాయించిన నిలయంలో రాష్ట్ర అధ్యక్షుడు అండ్ చైర్మన్ శివరాత్రి అయిలమల్లు గారు మర్యాదపూర్వ కలిసి ఈనెల భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో వడ్డే ఓబన్న విగ్రహావిష్కరణ బహిరంగ సభ కార్యక్రమం పై చర్చించారు ఈకార్యక్రమంలో
రాష్ట్ర గౌరవ అధ్యక్షులు
పీట్ల మల్లేష్ గారు
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు
ఆలకుంట సుధాకర్ గారు
భువనగిరి జిల్లా అధ్యక్షుడు
పల్లపు బాలయ్య గారు
భువనగిరి జిల్లా గౌరవ అధ్యక్షుడు
గండ్ల వెంకటయ్య గారు
భువనగిరి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్
శివరాత్రి సురేష్ గారు
భువనగిరి జిల్లా వైస్ చైర్మన్
బోదాస్ మహేష్ గారు
భువనగిరి జిల్లా ప్రచార కార్యదర్శి
బొదాస్ సంతోష్ కుమార్ గారు
కుత్బుల్లాపూర్ మండల అధ్యక్షుడు
పల్లపు బాబు గారు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ వడ్డెర సంఘం అండ్ చారిటబుల్ ట్రస్ట్రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పీట్ల మల్లేష్ గారి అధ్యక్షతన తెలంగాణ వడ్డెర సంఘం అండ్ ...
02/09/2025

తెలంగాణ వడ్డెర సంఘం అండ్ చారిటబుల్ ట్రస్ట్
రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పీట్ల మల్లేష్ గారి అధ్యక్షతన తెలంగాణ వడ్డెర సంఘం అండ్ చారిటబుల్ ట్రస్ట్
8వ వార్షికోత్సవ కార్యక్రమం ఆదివారం రోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రం బాగ్ లింగంపల్లి హైదరాబాద్ లో నిర్వహించారు ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా
రాష్ట్ర అధ్యక్షుడు అండ్ చైర్మన్
శివరాత్రి అయిలమల్లు గారు హాజరై కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ 8వ వార్షికోత్సవ కార్యక్రమానికి ఎవరికి ఎలాంటి ఫోన్ కాల్స్ చేయకుండా ఓన్లీ వాట్స్అప్ గ్రూప్లో పెట్టిన మెసేజ్ ను చూసి 33జిల్లాల నుండి 1000 మందికి పైగా ఇక్కడికి విచ్చేసిన 33 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులకు అదేవిధంగా 119 నియోజకవర్గాల అధ్యక్ష కార్యదర్శులకు మరియు వివిధ మండలాల అధ్యక్షులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలు గడిచినా వడ్డెర ప్రజల బతుకుల్లో ఎలాంటి మార్పు రాలేదన్నారు. రాజకీయ నాయకులు వడ్డెర్లను వెనుకబాటుకు గురిచేసి ఓట్ల కోసం పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. గత ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధినేత గౌరవ శ్రీ రాహుల్ గాంధీ గారు మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గార్లు వివిధ సభలలో పలుమార్లు మాట్లాడుతూ వడ్డెర్లను BC జాబితా నుంచి తొలగించి ST జాబితాలో చేరుస్తామని. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో వడ్డెర కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసి సరిపడ నిధులు ఇస్తామని హామీ ఇచ్చి మరిచారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రస్తుత బడ్జెట్ సమావేశంలో వడ్డెర్లను BC నుండి తొలగించి ST జాబితాలో చేర్చి అట్టి బిల్లును కేంద్రానికి పంపాలని. వడ్డెర్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1000 కోట్ల బడ్జెట్ కేటాయించి చైర్మన్ ను నియమించాలని. వడ్డెర కాంట్రాక్టర్లకు ప్రభుత్వ పనులలో 25% ఈఎండి లేకుండా పనులు కేటాయించాలి. బండ క్వారీలపై పూర్తి హక్క వడ్డెర్లకు కల్పించాలి. వడ్డెర కార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి 20లక్షలు మరియు గాయపడిన వారికి 10 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని. 50 సంవత్సరాలు నిండిన వడ్డెర్లకు ప్రభుత్వం పెన్షన్ సౌకర్యం కల్పించాలి. వడ్డెర విద్యార్థులకు బీసీ గురుకులంలో ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలి. ఉప్పల్ భగయత్ లో గత బిఆర్ఎస్ ప్రభుత్వం వడ్డెర్లకు కేటాయించిన ఒక ఎకర భూమిలో తెలంగాణ రాష్ట్ర వడ్డెర సంఘ భవన్ నిర్మించుటకు 5కోట్ల నిధులు కేటాయించాలి. తెలంగాణ రాష్ట్ర పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో వడ్డెర సత్రం ఏర్పాటుకు 2ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయించాలని డిమాండ్ చేశారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి ఇట్టి డిమాండ్లను నెరవేర్చాలన్నారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వడ్డెర్లు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులుగా నామినేషన్లు వేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు ఈకార్యక్రమంలో
రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు
కుంచపు దేవరాజ్ గారు వరికుప్పల వెంకటేష్ గారు
రాష్ట్ర కోశాధికారి గుర్రం శ్రీనివాస్ గారు
రాష్ట్ర వైస్ చైర్మన్ గండికోట కుమార్ గారు
రాష్ట్ర ఉపాధ్యక్షులు
వరికుప్పల శ్రీశైలం గారు శివరాత్రి తిరుపతి గారు
పల్లపు దుర్గయ్య గారు వరికుప్పల మల్లేష్ గారు
శివరాత్రి వెంకటేష్ గారు సూర వెంకన్న గారు
ఓర్సు నరసింహ గారు శివరాత్రి శ్రీనివాస్ గారు
రాష్ట్ర కార్యదర్శులు
సంపంగి రామకృష్ణ గారు బొంత వెంకటయ్య గారు
దండగుల మల్లయ్య గారు సంపంగి కృష్ణ గారు
ఆలకుంట ఉపేందర్ గారు ఇరగదిండ్ల కర్ణాకర్ గారు
రాష్ట్ర ప్రచార కార్యదర్శులు
ముద్దంగుల చెన్నయ్య గారు
దండుగుల వెంకటరమణ గారు
రాష్ట్ర సహాయ కార్యదర్శి
పీట్ల మధు గారు
రాష్ట్ర సలహాదారులు
పందిపోటి వెంకన్న గారు
రాష్ట్ర కమిటీ సభ్యులు
తమ్మిశెట్టి పరశురామ్ గారు
రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి
పల్లపు పద్మ గారు
రాష్ట్ర మహిళా వైస్ చైర్మన్
డేరంగుల విజయ గారు
రాష్ట్ర మహిళా కార్యదర్శిలు
దండుగుల మల్లేశ్వరి గారు
పందిపోటీ అనసూర్య గారు
రాష్ట్ర ఉద్యోగ సంఘం అధ్యక్షుడు
ఆలకుంట యాదగిరి గారు
రాష్ట్ర ఉద్యోగ సంఘం ఉపాధ్యక్షుడు
వడ్డే నాగరాజు గారు
రాష్ట్ర కార్మిక సంఘం ఉపాధ్యక్షులు
బోదాసు నరసింహ గారు
శాంతల గోపాల్ గారు
రాష్ట్ర కార్మిక సంఘం కార్యదర్శి
గొలుసుల బాలరాజు గారు
రాష్ట్ర యూత్ అధ్యక్షుడు
ఓల్లెపు సాయికుమార్ గారు
రాష్ట్ర యూత్ వైస్ చైర్మన్
మాగని రాజు గారు
రాష్ట్ర యూత్ ఉపాధ్యక్షుడు
ఆలకుంట రాజేశం గారు
గ్రేటర్ హైదరాబాద్ ఉపాధ్యక్షుడు
దండుగుల తిరుపతి గారు
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు
ఆలకుంట సుధాకర్ గారు
ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు
దండుగుల సైదులు గారు
ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు
దండుగుల నాంపల్లి గారు
ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు
సంపంగి రమేష్ గారు
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు
డేరంగుల బాలస్వామి గారు
ఖమ్మం పట్టణ అధ్యక్షుడు గుంజ శ్రీనివాస్ గారు 33జిల్లాల అధ్యక్ష ఉపాధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కార్యదర్శులు వివిధ నియోజకవర్గ అధ్యక్షులు వివిధ మండలాల అధ్యక్షులు యూత్ నాయకులు మహిళల నాయకురాలు పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరియు వడ్డెర కుల బంధువులకు వినాయక చవితి శుభాకాంక్షలు
27/08/2025

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరియు వడ్డెర కుల బంధువులకు వినాయక చవితి శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరియు వడ్డెర కుల బంధువులకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు
06/07/2025

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరియు వడ్డెర కుల బంధువులకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు

తెలంగాణ వడ్డెర సంఘం అండ్ చారిటబుల్ ట్రస్ట్  యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు పల్లపు బాలయ్య గారి అధ్యక్షతన ఆదివారం యాద...
23/06/2025

తెలంగాణ వడ్డెర సంఘం అండ్ చారిటబుల్ ట్రస్ట్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు పల్లపు బాలయ్య గారి అధ్యక్షతన ఆదివారం యాదగిరిగుట్ట వేదాద్రి ఫంక్షన్ హాల్ లో జిల్లా ప్రగతిశీల సమావేశాన్ని నిర్వహించారు ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు శివరాత్రి అయిలమల్లు గారు విచ్చేసి తేలంగాణ రాష్ట్రంలో చిన్న తిరుపతిగా పిలవబడుతున్న యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయ పరిధిలో వడ్డెర సత్రం ఏర్పాటు. వడ్డే ఓబన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంపై జిల్లా కమిటీతో చర్చించి జులై నెలలో 5వేల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని ఈసభకు జిల్లా వడ్డెరలు పెద్ద ఎత్తున తరలి వచ్చేలా చూడాలని జిల్లా నియోజకవర్గ మండలాల అధ్యక్ష కార్యదర్శులను కోరారు ఈకార్యక్రమానికి ప్రభుత్వ పెద్దలు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు బీర్ల ఐలయ్య గారు ముఖ్య అతిథులుగా రానున్నారని వారికి తెలియపరిచారు ఈకార్యక్రమంలో
రాష్ట్ర సీనియర్ నాయకులు ముద్దంగుల గండయ్య గారు
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎత్తరి గణేష్ గారు
రాష్ట్ర ఉపాధ్యక్షులు
పల్లపు దుర్గయ్య గారు వరికుప్పల మల్లేష్ గారు
రాష్ట్ర కార్యదర్శిలు
గుర్రం శ్రీనివాస్ గారు అలకుంట ఉపేందర్ గారు
జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శివరాత్రి సురేష్ గారు
జిల్లా వైస్ చైర్మన్ బోదాస్ మహేష్ గారు
జిల్లా కోశాధికారి వరికుప్పల స్వామి గారు
జిల్లా ఉపాధ్యక్షులు గొలుసుల కొండయ్య గారు
బొదాస్ ఈదయ్య గారు వరికుప్పల వెంకటేష్ గారు
జిల్లా కార్యదర్శిలు గొలుసుల అంజయ్య గారు
శివరాత్రి నరేష్ గారు కొడదల నరేష్ గారు
జిల్లా సహాయ కార్యదర్శి వల్లపు నరసింహులు గారు
జిల్లా ప్రచార కార్యదర్శి బోదాస్ సంతోష్ కుమార్ గారు
జిల్లా మహిళ ప్రదాన కార్యదర్శి
వరికుప్పల విజయ గారు
జిల్లా కార్మిక సంఘం అధ్యక్షుడు
గొలుసుల కనకయ్య గారు
జిల్లా కార్మిక సంఘం ఉపాధ్యక్షులు
గండికోట రామరాజు గారు
జిల్లా కార్మిక సంఘం కార్యదర్శి
పల్లపు మల్లేష్ గారు
జిల్లా సోషల్ మీడియా కన్వీనర్
పల్లపు తిరుపతి గారు
జిల్లా యూత్ అధ్యక్షుడు
పల్లపు నగేష్ గారు
జిల్లా యూత్ ఉపాధ్యక్షులు
అలకుంట రాజు గారు
తుంగతుర్తి నియోజకవర్గ అధ్యక్షుడు
గొలుసుల బాలరాజు గారు
ఆలేరు నియోజకవర్గ అధ్యక్షుడు
దండ్ల భానుచందర్ గారు
ఆలేరు నియోజకవర్గ ఉపాధ్యక్షుడు
శివరాత్రి స్వామి గారు
యాదగిరిగుట్ట పట్టణ అధ్యక్షుడు.
అలకుంట శ్రీనివాస్ గారు
జిల్లాలోని 17మండలాల అధ్యక్ష కార్యదర్శులు సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు

తెలంగాణ వడ్డెర సంఘం అండ్ చారిటబుల్ ట్రస్ట్ఆధ్వర్యంలో భువనగిరి జిల్లా ప్రగతిశీల సమావేశంతేదీ 22/06/2025 ఆదివారం రోజు ఉదయం ...
20/06/2025

తెలంగాణ వడ్డెర సంఘం అండ్ చారిటబుల్ ట్రస్ట్
ఆధ్వర్యంలో భువనగిరి జిల్లా ప్రగతిశీల సమావేశం
తేదీ 22/06/2025 ఆదివారం రోజు ఉదయం 9 గంటలకు యాదగిరిగుట్టలో నిర్వహించబోతున్నము ఈసమావేశ ముఖ్య ఉద్దేశం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయ పరిధిలో వడ్డెర సత్రం ఏర్పాటు జిల్లా వడ్డెర్ల భవిష్యత్ కార్యచరణ యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో
వడ్డే ఓబన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం పై చర్చ ఉంటుంది ఈకార్యక్రమానికి జిల్లా వడ్డెర ప్రజా ప్రతినిధులు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు యూత్ నాయకులు నియోజకవర్గ నాయకులు జిల్లాలోని 17 మండలాల అధ్యక్ష కార్యదర్శులు గ్రామాల అధ్యక్ష కార్యదర్శులు మహిళలు పాల్గొనాలని కోరుతున్నాము
సదా మీ సేవలో
శివరాత్రి అయిలమల్లు
రాష్ట్ర అధ్యక్షులు అండ్ చైర్మన్

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరియు వడ్డెర కుల బంధువులకు కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు
30/04/2025

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరియు వడ్డెర కుల బంధువులకు కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు

 #మహాశివరాత్రి పర్వదినాన ఆ ముక్కంటికి నీరాజనం...తెలంగాణ వడ్డెర ప్రజలకు శుభప్రదం... రాష్ట్ర ప్రజలందరికీ  #మహాశివరాత్రి శు...
26/02/2025

#మహాశివరాత్రి పర్వదినాన ఆ ముక్కంటికి నీరాజనం...తెలంగాణ వడ్డెర ప్రజలకు శుభప్రదం...

రాష్ట్ర ప్రజలందరికీ #మహాశివరాత్రి శుభాకాంక్షలు...!

మీ
#శివరాత్రి #అయిలమల్లు
రాష్ట్ర అధ్యక్షులు అండ్ చైర్మన్

మరో కుటుంబానికి ఆర్థిక సహాయం అందించినతెలంగాణ వడ్డెర సంఘం అండ్ చారిటబుల్ ట్రస్ట్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మేడ్చల్ జిల్లా బాచుపల్లి మండ...
07/02/2025

మరో కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన
తెలంగాణ వడ్డెర సంఘం అండ్ చారిటబుల్ ట్రస్ట్
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మేడ్చల్ జిల్లా బాచుపల్లి మండలం సాయినగర్ మున్సిపల్ కు చెందన జెరిపెట్టి వెంకటయ్య గారు గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మరణించారు.
ఈవిషయాన్ని రాష్ట్ర అధ్యక్షులు అండ్ చైర్మన్
శివరాత్రి అయిలమల్లు గారి దృష్టికి తీసుకువెళ్లడంతో వెంటనే స్పందించి స్వస్థలం సాయినగర్ కి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పీట్ల మల్లేష్ గారిని పంపించి. వెంకటయ్య కుటుంబ స్థితిగతులు అడిగి తెలుసుకున్నారు తదనంతరం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పిట్ల మల్లేష్ గారు వెంకటయ్య దశదిన కర్మ ఖర్చుల నిమిత్తం వారి కుటుంబానికి 5000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు ఈకార్యక్రమంలో
రాష్ట్ర నాయకులు దండవుల మహేష్ గారు
జిల్లా ఉపాధ్యక్షులు జెరిపెట్టి రాములు గారు
కుత్బుల్లాపూర్ మండల అధ్యక్షుడు
వల్లెపు బాబు గారు
కుత్బుల్లాపూర్ మండల యూత్ అధ్యక్షుడు జెరుపేటి సురేష్ గారు పాల్గొన్నారు

నిన్న ఎల్బీనగర్ చౌరస్తాలో హోటల్ నిర్మాణం కోసం సెల్లార్ లో వర్క్ చేస్తూ ఖమ్మం జిల్లా కొనేజర్ల మండలం మల్లుపల్లి గ్రామ నివా...
06/02/2025

నిన్న ఎల్బీనగర్ చౌరస్తాలో హోటల్ నిర్మాణం కోసం సెల్లార్ లో వర్క్ చేస్తూ ఖమ్మం జిల్లా కొనేజర్ల మండలం మల్లుపల్లి గ్రామ నివాసులు అలకుంట వీరయ్య అలకుంట రాము ముద్దంగుల వాసులు సెల్లార్ మట్టి గోడ కూలి ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఈవిషయాన్ని తెలంగాణ వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
శివరాత్రి అయిలమల్లు గారి దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే స్పందించి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎత్తరి గణేష్
రాష్ట్ర కోశాధికారి గండికోట కుమార్ గార్లని ఎల్బీనగర్ సంఘటణ స్థలానికి పంపించి మరణించిన వారి వివరాలు స్వీకరించి తదనంతరం సంబంధిత ల్యాండ్ యజమానితో మాట్లాడి మరణించిన వారి కుటుంబాలకు 5150000 రూపాయలను నష్టపరింగా ఇప్పించడం జరిగింది.ఈకార్యక్రమంలో
రాష్ట్ర ఉపాధ్యక్షులు
పల్లపు దుర్గయ్య గారు
రాష్ట్ర కార్మిక సంఘం అధ్యక్షులు
కొడదల శ్రీను గారు
రాష్ట్ర కార్మిక ఉపాధ్యక్షుడు బోదాస్ నరసింహ గారు
రాష్ట్ర నాయకులు
పంచన శీను గారు
హయత్ నగర్ మండల అధ్యక్షుడు
మక్కల వెంకన్న గారు
నాగోల్ అధ్యక్షులు
సంపంగి కుమార్ గారు
గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

వడ్డెర కులం పేరుతో కడుపు నింపుకుంటాం..రాష్ట్రవ్యాప్తంగా జరిగిన వడ్డే ఓబన్న జయంతి ఉత్సవాల పేరుతోబీసీ వెల్ఫేర్ కార్యాలయం న...
31/01/2025

వడ్డెర కులం పేరుతో కడుపు నింపుకుంటాం..

రాష్ట్రవ్యాప్తంగా జరిగిన వడ్డే ఓబన్న జయంతి ఉత్సవాల పేరుతో

బీసీ వెల్ఫేర్ కార్యాలయం నుండి అక్రమంగా నిధులు దుర్నియోగం చేసేందుకు యత్నం

ప్రజల సొత్తు పాలకుల చెంతకు చేరకూడదంటూ తెలంగాణ వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
శివరాత్రి అయిలమల్లు గారు ఫిర్యాదు...

కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రాగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యాప్తంగా వడ్డే ఓబన్న జయంతి ఉత్సవాలు అధికారికంగా నిర్వహించింది.గత 2024 సంవత్సరం జనవరి 11 వడ్డే ఓబన్న జయంతిని ప్రభుత్వం 6 లక్షల రూపాయలు మంజూరు చేసింది కొంతమంది వడ్డెర నాయకులు గతంలో మాదిరిగానే వారి వ్యక్తిగత స్వార్థాల కోసం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన్ కేంద్రంలో 176 మందితో కార్యక్రమాన్ని నిర్వహించి కుల సంఘ నాయకులకు తెలియకుండా 4 లక్షల రూపాయల బిల్లును తమకు అనుకూలంగా పెట్టుకుని తీసుకున్నారు..అలాగే ఈ సంవత్సరం కూడా వడ్డే ఓబన్న జయంతి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 8 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది.ఈ వడ్డే ఓబన్న జయంతి కోసం రాష్ట్రంలో ఉన్న అన్ని సంఘాలను కలిపి వడ్డే ఓబన్న కమిటీగా ఏర్పాటు చేసి వడ్డే ఓబన్న జయంతిని రవీంద్ర భారతిలో ఏర్పాటు చేయడం జరిగింది. కొంతమంది వడ్డెర రాజకీయ నాయకులు వారికి ఇష్టం వచ్చినట్టు ఆ యొక్క స్టేజిని ఏర్పాటు చేసుకొని వడ్డే ఓపన్న జయంతి కార్యక్రమాన్ని అరకొర మందితో చేయడం జరిగింది. ఆ కార్యక్రమానికి సంబంధించిన బిల్లులను కమిటీ సభ్యులు కు తెలవకుండా వారికి ఇష్టం వచ్చినట్లు వారికి అనుకూలంగా బిల్లులు పెట్టుకొని, బిల్లును శాంక్షన్ చేసుకోవాలని చూస్తున్నారని. ఈరోజు బిసి ఫెడరేషన్ కార్పొరేషన్ కమిషనర్ బాల మహాయాదేవి ఐఏఎస్ గారికి, అలాగే బీసీ ఫెడరేషన్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ దొంతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గార్లను కలిసి,కమిటీ సభ్యులు అందరూ కలిసి వస్తే లేదా కమిటీ సభ్యులు అందరూ కలిసి తీర్మానం చేశాకే ఆ యొక్క బిల్లును విడుద చేయాలని వినతి పత్రం అందజేసినారు.
ఈ కార్యక్రమంలో
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎత్తరి గణేష్ గారు
రాష్ట్ర వైస్ చైర్మన్ గండికోట కుమార్ గారు
రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లపు దుర్గయ్య గారు
రాష్ట్ర కార్మిక సంఘం అధ్యక్షులు కొడదల శ్రీను గారు
రాష్ట్ర కార్మిక సంఘం ఉపాధ్యక్షులు
బోదాస్ నరసింహ గారు మరియు వేముల వేంకటేశ్ గారు
ఎత్తరి మారయ్య గారు వేముల యాదయ్య గారు తదితరులు పాల్గొన్నారు

తెలంగాణ వడ్డెర సంఘం అండ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రలోని 33 జిల్లాలలో వివిధ మండల గ్రామాలలో గణతంత్ర దినో...
29/01/2025

తెలంగాణ వడ్డెర సంఘం అండ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రలోని 33 జిల్లాలలో వివిధ మండల గ్రామాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించి జాతీయ జెండా ఎగురవేశారు.అనంతరం రాష్ట్ర జిల్లా మండల నాయకులు మీడియాతో మాట్లాడుతూ గౌరవ శ్రీ రాహుల్ గాంధీ గారు అనేక బహిరంగ సభల్లో వడ్డెర కులాన్ని బీసీ నుండి తొలగించి ఎస్టిలో చేరుస్తామని ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వడ్డెర కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసి సరిపడా నిధులు కేటాయిస్తానని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లో పొందపరిచారు. వడ్డెర జనాభా ప్రాతిపాదికన రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని అనేక సందర్భాల్లో హామీలు ఇచ్చారు.ఇట్టి విశాలపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే రానున్న మున్సిపల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో వడ్డెర్ల సత్తా ఏంటో చూపిస్తామని డిమాండ్ చేశారు ఈకార్యక్రమంలో
రాష్ట్ర అధ్యక్షులు శివరాత్రి అయిలమల్లు గారు
రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పీట్ల మల్లేష్ గారు
రాష్ట్ర ప్రదాన కార్యదర్శి ఎత్తరి గణేష్ గారు
రాష్ట్ర వైస్ చైర్మన్ కుంచపు దేవరాజు గారు
రాష్ట్ర కోశాధికారి గండికోట కుమార్ గారు
రాష్ట్ర ఉపాధ్యక్షులు వరికుప్పల శ్రీశైలం గారు
శివరాత్రి తిరుపతి గారు పల్లపు దుర్గయ్య గారు
సూర వెంకన్న గారు డేరంగుల మల్లేశ్వరి గారు
రాష్ట్ర కార్యదర్శి గుర్రం శ్రీనివాస్ గారు
రాష్ట్ర కార్మిక సంఘం అధ్యక్షులు కొడదల శ్రీను గారు
రాష్ట్ర కార్మిక సంఘం వైస్ చైర్మన్ ఓర్సు యుగంధర్ గారు
రాష్ట్ర కార్మిక ఉపాధ్యక్షులు బొదాస్ నర్సింహ గారు
ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు 33 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు నియోజకవర్గ మండలాల అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు

Address

HYD
Hyderabad

Telephone

+919440679729

Website

Alerts

Be the first to know and let us send you an email when Telangana Vaddera Sangam Hyd posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Telangana Vaddera Sangam Hyd:

Share