
11/03/2025
నంద్యాల జిల్లా గోస్పాడు మండలం యాలూరు గ్రామంలో జరిగిన విషాద సంఘటన.
నిరుపేద కుటుంబానికి చెందిన రమణయ్య సుబ్బలక్ష్మి దంపతులిద్దరికీ ఇద్దరు కుమారులు వారి పేర్లు ఆర్యన్, శ్రేహాన్ మూడు రోజుల క్రితం వారి ఇంట్లో కుమారుల కేశఖండన వేడుకలో ప్రమాదవశాత్తు పెద్దబ్బాయి ఆర్యన్ వేడి సాంబారు పాత్రలో పడి మరణించడం జరిగినది.
తల్లి వేడివేడిగా ఉన్న సాంబార్ పాత్రలో నుంచి పెద్ద అబ్బాయిని కాపాడుకోవాలని చిన్నబ్బాయి శ్రేహాన్ ను పాత్ర దగ్గర వదిలిపెడితే వేడివేడిగా ఉన్న సాంబార్ కింద పడి దురదృష్టవశాత్తు చిన్నబ్బాయి చేతులు మీదుగా మొహం మీదుగా పడి తీవ్రమైన గాయాలు అయ్యాయి.
ప్రస్తుతం చిన్నబ్బాయిని నంద్యాలలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నాడు. డాక్టర్లు తెలియజేసిన విషయం ఏమనగా ఈ అబ్బాయికి వెంటనే కాలిపోయిన చేతికి సర్జరీ చేయాలి అని 2 లక్షల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్లు తెలియజేశారు.
దురదృష్టవశాత్తు పెద్దబ్బాయి ని కోల్పోయిన తల్లి యొక్క ఆవేదనను అందరం అర్థం చేసుకొని ఈ చిన్నబ్బాయి సర్జరీకి "దాతలు మీ వంతు సహాయం చేస్తారని కోరుకుంటున్నాము"🙏
చికిత్స పొందుతున్న అబ్బాయి మేనమామ: Phonepe&GPay No-9392480488 (Naga Shivudu ) మీ వంతు సహాయం చేస్తారని వేడుకుంటున్నాము 🙏