07/05/2021
#శ్రీకాకుళం జిల్లా #రేగిడిఆమదాలవలస మండలం #కొర్లవలస గ్రామంలో అనుమానాస్పద స్థితిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. గ్రామం మధ్యలో ఓ ఇంటికి వెనుక ఉన్న కిటికీ తాడుతో ఉరిపోసుకొని మృతిచెందాడు. ఈ సంఘటనపై గ్రామస్తులు భయంతో పరుగులు తీశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
***de