26/06/2025
గత ఏడాది కాలంలో మనం సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళేలా, జులై 2 నుంచి "సుపరిపాలనలో తొలి అడుగు డోర్ టు డోర్ కార్యక్రమం" మొదలు పెడుతున్నాం. ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని కార్యకర్తలను కోరుతున్నా.