
27/06/2025
కర్నూలు సమీపంలో రిలయన్స్ భారీ పరిశ్రమ.. భూమి కేటాయిస్తూ జీవో విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం..
* రూ.1622 కోట్ల పెట్టుబడితో బేవరేజెస్, జ్యూస్ లు, డ్రింకింగ్ వాటర్ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
* పరిశ్రమ ఏర్పాటుతో స్థానికంగా 1200 మందికి ఉద్యోగ అవకాశాలు.