01/12/2025
*తిరుమల : వైకుంఠ ద్వార దర్శనాలకు ముగిసిన ఈ-డిప్ రిజిస్ట్రేషన్.*
*1.8 లక్షల టోకెన్ల కోసం 24 లక్షల మంది పేర్లు నమోదు.. డిసెంబర్ 30, 31, జనవరి 1వ తేదీల్లో మూడు రోజులకు ఆన్లైన్లో ఈ-డిప్ ద్వారా భక్తులకు దర్శన టోకెన్ల కేటాయింపు.*
*రేపు ఈ-డిప్లో ఎంపికైన భక్తులకు ఆన్లైన్లో టోకెన్లు.. జనవరి 2 నుంచి 8 వరకు 7 రోజులు సర్వదర్శనం యధాతథం.*
*చివరి 7 రోజుల్లో రోజుకు 15 వేల రూ.300 దర్శనం టికెట్లు.. చివరి 7 రోజుల్లో రోజుకు వెయ్యి శ్రీవాణి దర్శన టికెట్లు.*
*వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట.*
*టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆదేశాలతో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్న అధికారులు.*