Samayam Telugu

Samayam Telugu Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Samayam Telugu, Media/News Company, Hyderabad.

SAMAYAM TELUGU is a Telugu news brand from Times Internet, India's largest digital products company which is a part of Times of India group.
టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూపునకు చెందిన, భారత్‌లోనే అతిపెద్ద డిజిటల్ ప్రొడక్ట్స్ కంపెనీ అయిన టైమ్స్ ఇంటర్నెట్ లిమిటెడ్ నుంచి వచ్చిన తెలుగు న్యూస్ సంస్థ ‘సమయం తెలుగు’. వార్తా విభాగంలో అపూర్వ అనుభవం ఉన్న టైమ్స్ ఆఫ్ ఇండియా తన సేవలను ప్రాంతీయ భాషలకు సైతం విస్తరించింది

. దీనిలో భాగంగా తెలుగులో ఎప్పటికప్పుడు వార్తా విశేషాలను అందించేందుకు ‘సమయం తెలుగు’ను 2015 జులై లో నెలకొల్పింది. అంతకంతకు పెరిగిపోతున్న డిజిటల్ ప్రపంచంలో నూతన టెక్ ఆవిష్కరణలకు అనుగుణంగా వినూత్న పద్ధతిలో సమయం తెలుగు వార్తలను అందిస్తోంది. డెస్క్ టాప్, మొబైల్ ఫార్మాట్, మొబైల్ యాప్, సోషల్ మీడియా ద్వారా నెటిజన్లకు వార్తా కథనాలను చేరవేస్తోంది. తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తా విశేషాలు, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, స్పోర్ట్స్, లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఎడ్యుకేషన్ కథనాలను ఎప్పటికప్పుడు అందజేస్తోంది.

కేఎల్ రాహుల్ కోసం కేకేఆర్ భారీ ట్రేడ్.. ఐపీఎల్ 2026లో కోల్‌కతాకు ఆడించాలని ప్లాన్!
31/07/2025

కేఎల్ రాహుల్ కోసం కేకేఆర్ భారీ ట్రేడ్.. ఐపీఎల్ 2026లో కోల్‌కతాకు ఆడించాలని ప్లాన్!

ఐపీఎల్ 2026లో కేఎల్ రాహుల్‌ను దక్కించుకునేందుకు కోల్‌కతా నైట్ రైడర్స్ ప్రయత్నాలు చేస్తోంది. 2025 సీజన్‌లో ఢిల్లీ క.....

31/07/2025

భారతీయ మహిళ సమన్‌ప్రీత్ కౌర్ తన భర్తను తిరిగి స్వదేశానికి పంపించేయాలని అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులను కోరింది. 2022లో అతను 'శరణార్థి'గా అబద్ధం చెప్పి అక్రమంగా యూఎస్‌లోకి వెళ్లాడని, ఇప్పుడు తమను వదిలి అక్కడ మరో పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడని ఆరోపించింది. తన ఏడేళ్ల కూతురుతో సహా తనకు న్యాయం కావాలని, తన దగ్గర ఆధారాలు ఉన్నాయని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.

31/07/2025

నెల్లూరులో దిగిన వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అడుగడుగునా పోలీసుల ఆంక్షలు.. మమ్మల్ని ఆపడానికి మీరెవరు అంటూ వాగ్వాదానికి దిగుతున్న వైసీపీ కార్యకర్తలు

మీరు బంగారు ఆభరణాలు కొంటున్నారా.. ప్రస్తుతం ధరలు ఎలా ఉన్నాయో తెలుసా.. భారత్‌లో బంగారానికి భారీగా తగ్గిన డిమాండ్.. వరల్డ్...
31/07/2025

మీరు బంగారు ఆభరణాలు కొంటున్నారా.. ప్రస్తుతం ధరలు ఎలా ఉన్నాయో తెలుసా.. భారత్‌లో బంగారానికి భారీగా తగ్గిన డిమాండ్.. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ కీలక వ్యాఖ్యలు..

Gold Demand WGC: భారత్‌లో బంగారం ధరలు కొంత కాలంగా విపరీతంగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే. దీంతో చాలా మంది కొనుగోలుదారులు .....

లార్డ్స్ టెస్టులో టీమిండియాను మోసం చేసేశారు.. పది ఓవర్ల బంతికి బదులు 30-35 ఓవర్లు ఆడిన బంతిని రీప్లేస్ చేసేశారు!
31/07/2025

లార్డ్స్ టెస్టులో టీమిండియాను మోసం చేసేశారు.. పది ఓవర్ల బంతికి బదులు 30-35 ఓవర్లు ఆడిన బంతిని రీప్లేస్ చేసేశారు!

లార్డ్స్ టెస్టులో ఓటమి అనంతరం, బంతి మార్పిడి వ్యవహారంపై భారత్ ఐసీసీకి ఫిర్యాదు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో బౌల...

మహిళల్లో సాధికారత పెంపొందించేందుకు ఎల్ఐసీ ఒక పథకం తీసుకొచ్చింది.. ఇదే బీమా సఖి యోజన.. ఇందులో చేరడం ద్వారా నెలనెలా డబ్బుల...
31/07/2025

మహిళల్లో సాధికారత పెంపొందించేందుకు ఎల్ఐసీ ఒక పథకం తీసుకొచ్చింది.. ఇదే బీమా సఖి యోజన.. ఇందులో చేరడం ద్వారా నెలనెలా డబ్బులు అందుకోవచ్చు.. ఎవరు అప్లై చేయాలంటే..

LIC Bima Sakhi Yojana: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో పథకాల్ని తీసుకొస్తు్న్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా....

రంగారెడ్డి జిల్లా నందిగామలో దారుణం చోటు చేసుకుంది. పేదరికం కారణంగా 13 ఏళ్ల బాలికకు ఆమె తల్లి 40 ఏళ్ల వ్యక్తికి ఇచ్చి బలవ...
31/07/2025

రంగారెడ్డి జిల్లా నందిగామలో దారుణం చోటు చేసుకుంది. పేదరికం కారణంగా 13 ఏళ్ల బాలికకు ఆమె తల్లి 40 ఏళ్ల వ్యక్తికి ఇచ్చి బలవంతంగా పెళ్లి చేసింది.

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో దారుణం. తొమ్మిదేళ్ల బాలికపై 4, 5 తరగతి చదువుతున్న నలుగురు బాలురు, ఇంటర్ చదువుతున్న ఒక అబ్బా...
31/07/2025

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో దారుణం. తొమ్మిదేళ్ల బాలికపై 4, 5 తరగతి చదువుతున్న నలుగురు బాలురు, ఇంటర్ చదువుతున్న ఒక అబ్బాయి(16) సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

గత కొన్నేళ్లుగా పులుల సంరక్షణను సీరియస్‌గా తీసుకుంది భారత్. వాటిని రక్షించడం, జనాభా పెరుగుదలకు అనేక చర్యలు తీసుకుంటున్నా...
31/07/2025

గత కొన్నేళ్లుగా పులుల సంరక్షణను సీరియస్‌గా తీసుకుంది భారత్. వాటిని రక్షించడం, జనాభా పెరుగుదలకు అనేక చర్యలు తీసుకుంటున్నారు. ఫలితంగా పెద్దపులుల సంఖ్య దేశంలో గణనీయంగా పెరిగింది. అయితే పులుల జనాభా పెరుగుతుండటం వల్ల కొత్త చిక్కులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. వాటి ప్రవర్తనలో మార్పులు వచ్చి.. మనుషుల రక్తం రుచి మరుగుతున్నాయని. మరి పులుల ప్రవర్తన ఇలా మారడానికి కారణాలేంటీ? నిపుణుల ఎందుకు ఆందోళన చెందుతున్నారు ఈ కథనంలో తెలుసుకుందాం.


గత కొన్నేళ్లుగా పులుల సంరక్షణను సీరియస్‌గా తీసుకుంది భారత్. వాటిని రక్షించడం, జనాభా పెరుగుదలకు అనేక చర్యలు తీస...

‘కింగ్డమ్’ మూవీ ఎలా ఉంది?
31/07/2025

‘కింగ్డమ్’ మూవీ ఎలా ఉంది?

హైదరాబాద్ వాసులకు జీహెచ్ఎంసీ కమిషనర్ కీలక అలర్ట్ జారీ చేశారు. త్వరలోనే నగరంలో కొత్త నియమం అమల్లోకి రాబోతుందని తెలిపారు. ...
31/07/2025

హైదరాబాద్ వాసులకు జీహెచ్ఎంసీ కమిషనర్ కీలక అలర్ట్ జారీ చేశారు. త్వరలోనే నగరంలో కొత్త నియమం అమల్లోకి రాబోతుందని తెలిపారు. చాలా పటిష్టంగా ఈ నిర్ణయాన్ని అమలు చేస్తామని ఆయన అంటున్నారు. ఇంతకు ఆ కొత్త రూల్ ఏంటంటే

హైదరాబాద్‌ నగరంలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తి స్థాయిలో తగ్గించడానికి జీహెచ్‌ఎంసీ అధికారులు కీలక నిర్ణయం ....

ఎట్టకేలకు ‘విజయ’తీరాలకు చేరిన విజయ్ దేవరకొండ.? వెంకన్నస్వామీ కరుణించాడో లేదో సమీక్షలో చూసేయండి..         Sithara Enterta...
31/07/2025

ఎట్టకేలకు ‘విజయ’తీరాలకు చేరిన విజయ్ దేవరకొండ.? వెంకన్నస్వామీ కరుణించాడో లేదో సమీక్షలో చూసేయండి.. Sithara Entertainments

Kingdom Movie Review In Telugu: ప్రస్తుతం హిట్ సినిమాల లెక్కమారింది. ఇప్పుడొచ్చే సినిమాలు కాసులు కురిపించే రెవెన్యూ సినిమాలౌతున్...

Address

Hyderabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Samayam Telugu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Our Story

SAMAYAM TELUGU is a Telugu news brand from Times Internet, India's largest digital products company which is a part of Times of India group. ప్రముఖ తెలుగు డిజిటిల్ న్యూస్ ఫ్లాట్ ఫాం అయిన సమయం తెలుగు విజయవంతగా ఐదు వసంతలు పూర్తి చేసుకుంది. భారత్‌లోనే అతిపెద్ద డిజిటిల్ ప్రొడక్ట్స్ కంపెనీ టైమ్స్ ఇంటర్నెట్ లిమిటెడ్‌లో సమయం తెలుగు ఒకటి. రాష్ట్రం, దేశం, ప్రపంచం ఎలా ఎక్కడ ఏమూల ఏం జరిగిన క్షణాల్లో ఆ వార్తను అందించడంలో సమయం తెలుగు ఎప్పడూ ముందుంది. మారుతున్న డిజిటల్ ప్రపంచానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త పద్ధతుల్లో సమయ తెలుగు వార్తల్ని అందిస్తో వస్తోంది. డెస్క్ టాప్, మొబైల్ ఫార్మాట్, మొబైల్ యాప్, సోషల్ మీడియా ద్వారా నెటిజన్లకు వార్తా కథనాలను చేరవేస్తోంది. ఫేక్ వార్తలకు చెక్ పెట్టి... నిజమైన వార్తా విశేషాల్ని అందిస్తూ వస్తోంది. ప్రేక్షకులు, వీక్షకుల సహాయ సహకారాలతో సమయం తెలుగు సక్సెస్‌ఫుల్‌గా ఇప్పుడు ఆరవ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా అందరికీ ఇవే మా శుభాకాంక్షలు.