Nationalist voice Telugu Daily

Nationalist voice Telugu Daily 6NEWS is an Web Based Indian regional Telugu channel launched on Feb 2015. The 6NEWS stands for Next

Wanted Reporters
15/04/2024

Wanted Reporters

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశా...
05/04/2024

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు అనే మూర్ఖుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో భూదాన్ పోచంపల్లిలో ఏడుగురు చేనేత కార్మికులు ఒకేరోజు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి రూ.50వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వమని చెప్పానని... ఓ గడువు పెట్టి ఆ లోగా ఇవ్వకుంటే తాను భిక్షాటన చేసి ఇస్తానని హెచ్చరించానని.. అయినప్పటికీ ఆ దుర్మార్గుడు ఇవ్వలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇవ్వకపోవడంతో నిజామాబాద్ పట్టణం, హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో భిక్షాటన చేశానని.....

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర వ్.....

TDP-JSPలతో పొత్తుపై BJP నేత  చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ‘BJPలో 2 వర్గాలు ఉన్నాయి. పొత్తు వద్దని 175 నియోజకవర్గాల...
03/04/2024

TDP-JSPలతో పొత్తుపై BJP నేత చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ‘BJPలో 2 వర్గాలు ఉన్నాయి. పొత్తు వద్దని 175 నియోజకవర్గాల నుంచి నేతలు గతంలో చెప్పారు. పోటీకి సిద్ధమైన అభ్యర్థుల పేర్లు సేకరించి.. చివరకు కొందరి పేర్లు ఫైనల్ చేసి, పొత్తును ఫిక్స్ చేశారు. బీజేపీ కార్యకర్తలెవరికీ ఈ పొత్తు ఇష్టం లేదు. వారి మనోభావాలను అధిష్ఠానం వద్దకు కొందరు చేరనీయడం లేదు’ అని అసంతృప్తి వ్యక్తం చేశారు.

  TDP-JSPలతో పొత్తుపై BJP నేత చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ‘BJPలో 2 వర్గాలు ఉన్నాయి. పొత్తు వద్దని 175 నియోజకవర్గాల ను....

పింఛన్ల పై దాఖలైన పిటీషన్లను హైకోర్టు డిస్మిస్ చేసింది. వాలంటీర్లను పింఛన్లు ఇవ్వకుండా ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలను సవ...
03/04/2024

పింఛన్ల పై దాఖలైన పిటీషన్లను హైకోర్టు డిస్మిస్ చేసింది. వాలంటీర్లను పింఛన్లు ఇవ్వకుండా ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలయిన పిటీషన్ పై నేడు విచారణ జరిగింది. పింఛను ఇంటివద్ద ఇవ్వకపోవడంతో పింఛను దారులు ఇబ్బందిపడుతున్నారని పెన్షనర్లు హైకోర్టును ఆశ్రయించారు. డిస్మిస్ చేసి... దీనివల్ల వృద్ధులు, కిడ్నీ వ్యాధిగ్రస్తులు సచివాలయానికి వెళ్లి పింఛను తీసుకోవాల్సి రావడం కష్టమని వారు వాదించారు. అయితే ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం హైకోర్టు ఈ పిటీషన్ డిస్మిస్ చేసింది. ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకే నడచుకోవాల్సి ఉంటుందని సూచించింది. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పింఛను పంపిణీ జరుగుతుందని, అందువల్ల ఈ పిటిషన్ డిస్మిస్ చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది.

పింఛన్ల పై దాఖలైన పిటీషన్లను హైకోర్టు డిస్మిస్ చేసింది. వాలంటీర్లను పింఛన్లు ఇవ్వకుండా ఎన్నికల కమిషన్ ఇచ్చిన ....

మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ ఇంటిని అధికారులు సీజ్ చేశారు. నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని హిల్ కాలనీలో మాజీ ఎమ్మెల్...
03/04/2024

మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ ఇంటిని అధికారులు సీజ్ చేశారు. నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని హిల్ కాలనీలో మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి తాళాలు పగలగొట్టి ఇంటిని సీజ్ చేశారు. ఈ విషయం తెలుసుకొని హైదరాబాద్ నుంచి హాలియా మీదుగా నాగార్జునసాగర్ వెళ్తున్న మాజీ ఎమ్మెల్యేను హాలియా మున్సిపాలిటీ పరిధిలోని అలీనగర్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. రాజకీయ కక్ష అంటూ... రాజకీయ కక్ష సాధింపులు భాగంగా అధికార పార్టీ కాంగ్రెస్ నాయకుల కావాలనే తన ఇల్లు సీజ్ చేశారని నోముల భగత్ పోలీసు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన ఇంట్లో విలువైన వస్తువులున్నాయని ఎందుకు సీజ్ చేశారో కారణాలు చెప్పాలంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. నోముల భరత్ సాగర్ వెళితే శాంతి భద్రతలు అదుపుతప్పుతాయని భావించి ఆయనను అడ్డుకున్నట్లు తెలిసింది.

మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ ఇంటిని అధికారులు సీజ్ చేశారు. నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని హిల్ కాలనీలో మా...

రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ఈ నెల 6న 'జన జాతర' పేరుతో కాంగ్రెస్ (Congress) మరోసారి భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభ...
03/04/2024

రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ఈ నెల 6న 'జన జాతర' పేరుతో కాంగ్రెస్ (Congress) మరోసారి భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభా ఏర్పాట్లకు సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మంత్రులు, పార్టీ నేతలతో కలిసి మంగళవారం పరిశీలించారు. సభ ఏర్పాట్లు, ఇతర అంశాలపై పార్టీ నేతలకు పలు సూచనలు చేశారు. అనంతరం రేవంత్ మాట్లాడుతూ.. తుక్కుగూడ సభకు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరు కానున్నట్లు తెలిపారు. తుక్కుగూడ సభలో ఏఐసీసీ మేనిఫెస్టో విడుదల చేస్తామని పేర్కొన్నారు....

రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ఈ నెల 6న ‘జన జాతర’ పేరుతో కాంగ్రెస్ (Congress) మరోసారి భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ స....

విశాఖ లోక్‌సభలో స్నేహ పూర్వక పోటీకి అనుమతి ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ నేతలు హై కమాండ్‌పై ఒత్తిడి తీసుకువస్తున్నారు. అధి...
03/04/2024

విశాఖ లోక్‌సభలో స్నేహ పూర్వక పోటీకి అనుమతి ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ నేతలు హై కమాండ్‌పై ఒత్తిడి తీసుకువస్తున్నారు. అధికారికంగానే తమ విజ్ఞప్తిని జిల్లా అధ్యక్షుడికి ఇచ్చి, పార్టీ కార్యాలయంలోనే మీడియాకు వెల్లడించారు బీజేపీ నాయకులు. మరోవైపు ఇప్పటికే కూటమి నుంచి టికెట్ ఖరారై ప్రచారం కూడా ప్రారంభించారు టీడీపీ నేత శ్రీభరత్. మరి ఈ పరిస్థితుల్లో బీజేపీ హై కమాండ్ అనుమతి ఇస్తుందా? బీజేపీలో టిక్కెట్ల చిచ్చు మరో లెవల్ కి ..! వైజాగ్ లోక్‌సభ సీటుపై కూటమిలో విబేధాలు ప్రారంభం అయ్యాయి....

విశాఖ లోక్‌సభలో స్నేహ పూర్వక పోటీకి అనుమతి ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ నేతలు హై కమాండ్‌పై ఒత్తిడి తీసుకువస్తు....

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. ట్యాపింగ్ వ్యవహారంలో సినీ హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, సమంత ...
03/04/2024

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. ట్యాపింగ్ వ్యవహారంలో సినీ హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, సమంత పేర్లు తెరపైకి వచ్చాయి. వీరి ఫోన్లను కూడా ట్యాప్ చేశారని ఆరోపిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కారణంగానే సమంత వైవాహిక జీవితం విచ్ఛిన్నమయిందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఈ అంశంపై ఈరోజు తెలంగాణ భవన్ మీడియాతో కేటీఆర్ మాట్లాడుతూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన అన్నారు....

  ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. ట్యాపింగ్ వ్యవహారంలో సినీ హీరోయిన్లు రకుల్ ప్రీత్...

మ‌హారాష్ట్ర‌లో బుధ‌వారం తెల్ల‌వారుజామున భారీ అగ్ని ప్ర‌మాదం సంభ‌వించింది. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు చిన్నారులు స‌హా ఏడుగురు మ...
03/04/2024

మ‌హారాష్ట్ర‌లో బుధ‌వారం తెల్ల‌వారుజామున భారీ అగ్ని ప్ర‌మాదం సంభ‌వించింది. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు చిన్నారులు స‌హా ఏడుగురు మృత్యువాత‌ప‌డ్డారు. స్థానికంగా ఉండే ఓ టైల‌రింగ్ షాపులో చెల‌రేగిన మంట‌ల కార‌ణంగా ద‌ట్ట‌మైన పొగ ఏర్ప‌డి ఊపిరాడ‌క ఏడు మంది చ‌నిపోయిన‌ట్లు సీనియ‌ర్ పోలీస్ అధికారి ఒక‌రు తెలిపారు. ఔరంగాబాద్ జిల్లా ప‌రిధిలోని ఛ‌త్ర‌ప‌తి శంభాజీ న‌గ‌ర్‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. బుధ‌వారం తెల్ల‌వారుజామున 4 గంట‌ల ప్రాంతంలో ద‌న బ‌జార్‌లోని ఓ టైల‌రింగ్ షాపులో ఉన్న‌ట్టుండి మంట‌లు అంటుకున్నాయి. మంట‌లు చెల‌రేగిన టైల‌రింగ్‌ షాపు భ‌వ‌నం గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉండ‌డంతో పై అంత‌స్తుల్లో ఉండే వారికి ద‌ట్ట‌మైన పొగ క‌మ్మేసింది....

మ‌హారాష్ట్ర‌లో బుధ‌వారం తెల్ల‌వారుజామున భారీ అగ్ని ప్ర‌మాదం సంభ‌వించింది. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు చిన్నారులు స‌...

PROMO OUT   Studio18news మాట ముచ్చట విత్ భరత్
29/03/2024

PROMO OUT Studio18news
మాట ముచ్చట విత్ భరత్

MAATA MUCHATA WITH BHARATH - PROMO 1 ll మాటా ముచ్చట విత్ భరత్ Join our WhatsApp...

Address

Street Number 8, Habsiguda
Hyderabad
500007

Alerts

Be the first to know and let us send you an email when Nationalist voice Telugu Daily posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Nationalist voice Telugu Daily:

Share