19/05/2022
కూరగాయల వ్యాపారులకు మద్దతు తెలిపిన పలువురి మద్దతు
👉12 వేల జనాభా ఉన్నప్పుడు గదే బస్టాండు ఉన్నది ఈరోజు కూడా 40 వేల జనాభా దాటిన కానీ అదే బస్టాండ్ ఉన్నది దానికి లేని ఇబ్బంది మా కూరగాయల మార్కెట్ కి ఉన్నదా ఆలోచించండి ప్రజలారా
👉మున్సిపల్ అధికారులు పలుచోట్ల పార్కులు నిర్మించడం జరుగుతుంది కానీ నిత్యం అవసరమైన కూరగాయల మార్కెట్లు రెండు చోట్ల ఉండడం తప్ప
👉 నలభై వేలు దాటిన జనాభా మీ ఊరిలో రెండు మార్కెట్లు నడుస్తున్నాయి అక్కడ లేని ఇబ్బందులు ఇక్కడే ఉన్నాయా
👉 ప్లై ఓవర్ బ్రిడ్జి కింద లేని ఇబ్బందులు మా కూరగాయల మార్కెట్ దగ్గరనే ఉన్నాయా
👉రైల్వే స్టేషన్ రోడ్డు ను మరమ్మతులు చేసి వెడల్పు చేసి పంపించవచ్చు కదా
మాఫోట్టలు ఎందుకు కొడుతున్నారు
👉ఆలోచించండి కార్మిక కర్షకుల రోదనలు ఇన్ని సంవత్సరాలు లేనిది ఇప్పుడే గుర్తుకొచ్చిందా రోడ్డు వెడల్పు కార్యక్రమం
👉కొత్త మున్సిపల్ కట్టినంత మాత్రాన పాత మున్సిపల్ తీసేసారా ఇది ఆలోచించండి ప్రజలారా
👉ఎక్కడ ఎక్కడో బైపాస్ లను నిర్మిస్తున్నారు ఇక్కడ కూడా అదే ఆలోచించండి
👉పాత కూరగాయల మార్కెట్ లో రెండోవ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్షలు
👉ఎన్ని రోజులైనా సరే న్యాయం జరిగేదాకా పోరాటం ఆగదు దీక్ష విరమించేది లేదు
జమ్మికుంటలోని ప్రస్తుత భారత్ కూరగాయల మార్కెట్ ను పాత గ్రేన్ మార్కెట్లొని రైతు బజార్ కు తరలింప కూడదని మార్కెట్ వ్యాపారస్తుల ఆధ్వర్యంలో రొండో 2 రోజుగా రిలే నిరాహార దీక్ష లొ మద్దతు తెలిపిన కిరాణా, చికెన్ సెంటర్,నిత్యావసర వ్యారస్తులు అందరు స్వచ్చందంగా బందు ప్రకటించి మద్దతు తెలిపిన 29వ వార్డు కౌన్సిలర్ రావికంటి రాజు మాట్లాడుతూ ఒక యాభై సంవత్సరాల నుండి బియ్యం లారీలు ఇసుక ట్రాక్టర్లు నిత్యం రెండు వందల ట్రాక్టర్లు 200 చొప్పున పోయినప్పుడు లారీలు లేని ఇబ్బంది ఈరోజు ఎందుకు వచ్చింది రైతు బజార్ ను రైతులకు ఇవ్వాలని కూరగాయల మార్కెట్ ను కూరగాయలు అమ్మే వారికి ఇవ్వాలని రెండు దిక్కుల ఉన్న గాని ఎలాంటి ఇబ్బంది లేదని ప్రజలు రైతు బజార్ కు పోవడం చాలా ఇబ్బందిగా ఉందని పాత కూరగాయల మార్కెట్ కు రైల్వే స్టేషన్ బస్టాండ్ పోలీస్ స్టేషన్ పోస్టాఫీసు రోడ్డులలో హుజురాబాద్ రోడ్డు అన్నిటికి సౌలభ్యంగా ఉన్న ఈ కూరగాయల మార్కెట్ ను తీసి వేయడం మంచిది కాదని వారన్నారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కూరగాయలు విక్రయించే మహిళలు పాల్గొన్నారు