
04/01/2025
చంద్రబాబు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వైసీపీఅధినేత జగన్ ట్వీట్ చేశారు. ‘చంద్రబాబు..మేనిఫెస్టోపై ఇంతటి తేలిక తనమా? ప్రజలకు ఇచ్చిన మాటను అమలు చేయకుండా టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకుంటారా? లక్షలమంది తల్లులకు, పిల్లలకు,రైతులకు ఇంతటి ద్రోహం తలపెడతారా?. ప్రజలకు మీరుఇచ్చిన వాగ్దానాల అమలు కోసం ఒక బాధ్యతాయుతమైనప్రతిపక్షంగా వైసీపీ వారి తరఫున నిలబడుతుంది”అనిట్వీట్లో పేర్కొన్నారు.
చంద్రబాబు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వైసీపీఅధినేత జగన్ ట్వీట్ చేశారు. ‘చంద్రబాబు..మేనిఫెస్టోపై ఇంతటి తేలి.....