55news karimnagar

55news karimnagar 55news karimnagar

24/02/2026

33వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కరీంనగర్
షాబానా మహ్మద్
మహ్మద్ హనిఫ్
33వ డివిజన్ ప్రెసిడెంట్.
జిల్లా కాంగ్రెస్ మైనార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడిన షబానా మహమ్మద్ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున 33వ డివిజన్లో కార్పొరేటర్ గా హుసేనిపుర ప్రజలు ఆశీర్వదించి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించారూ.గెలిచిన తర్వాత ప్రజలకు ఐదు సంవత్సరాలు సేవ చేస్తానాని. గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో నిధులు వచ్చిన సగం పనులు చేసి వదిలిన పాలకులు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచి రెండు సంవత్సరాలు అవుతుంది ఈ ప్రభుత్వంలో ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ప్రతి ఒక్క డివిజన్లో సందర్శించి సీసీ రోడ్ల నిర్మాణం కానీ డ్రైనేజీ పనులను గాని పర్యవేక్షించి నిధులను కేటాయిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి చాలా చక్కగా జరుగుతుందని కొనియాడారు షబానా మహమ్మద్ నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నగారికి కరీంనగర్ నుండి ఒక ముస్లిం మైనార్టీ కాంగ్రెస్ మహిళ కార్పొరేటర్ గా గెలిచి చూపిస్తాన ని శపదం చేశారు గెలిచిన తర్వాత డివిజన్లో ఏ సమస్య వచ్చినా నా సమస్యగా భావిస్తూ అన్ని పనులను అధికారులతో మాట్లాడి పనులు చేయిస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు.33 డివిజన్ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ గా మహిళా అభ్యర్థి .హీనా హాఫ్రీన్. ఈక్రం సికిందర్ గారికి భారీ మెజార్టీతో గెలిపించిన డివిజన్ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసిన షబానా మహమ్మద్ ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి . డిసిసి స్టేట్ సెక్రటరీ రహమత్ హుస్సేన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డివిజన్ ప్రజలు గెలుపొందిన కార్పొరేటర్ మరియు సహకరించిన షబానా మహమ్మద్ ఘనంగా సన్మానించారు.

09/02/2026

కరీంనగర్ లోని 32 వ డివిజన్ హుసేనిపుర బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి . షేక్ .యూసుఫ్ మాజీ సూడా డైరెక్టర్ కారు గుర్తుకు ఓటు వేసి డివిజన్ ప్రజలు భారీ మెజార్టీతో

09/02/2026

కరీంనగర్ లోని 32 వ డివిజన్ హుసేనిపుర బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి . షేక్ .యూసుఫ్ మాజీ సూడా డైరెక్టర్ కారు గుర్తుకు ఓటు వేసి డివిజన్ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించాలని గడపగడపకు ప్రచార కార్యక్రమానికి మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ 32 డివిజన్ హుస్సేనీ పూర లో. డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ పాల్గొన్నారు భారీ మెజార్టీతో.గెలిపించాలని డివిజన్ లో గడప గడప ప్రచారంలో పాల్గొని..కారు గుర్తుకు ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు. కోరారు కార్ గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో 32 డివిజన్ బిఆర్ఎస్ పార్టీ . అభ్యర్థి షేక్. యూసుఫ్. బిఆర్ఎస్ నాయకులు తదితరులు
మున్సిపల్ ఎన్నికలలో బీఆర్ఎస్ విజయం ఖాయం అంటున్న డివిజన్ ప్రజలు. 32 వ డివిజన్ ప్రజలు కారు గుర్తుకు ఓటు వేసి షేక్ యూసుఫ్ గారిని గెలిపిస్తామని డివిజన్ ప్రజలు తమ మద్దతును తెలిపారు కుల మతాలకు అతీతంగా అందరికీ సహాయం చేసే ఒక మంచి నాయకుడు మా 32వ డివిజన్లో కార్పెంటర్గా ఎన్నికైతే డివిజన్ ప్రజలకు ఎల్లవేళలా వారి వెంట ఉండి వారి సమస్యలను తీరుస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు షేక్ యూసుఫ్ కార్పొరేటర్ అభ్యర్థి 32వ డివిజన్ హుస్సేనీపుర కరీంనగర్

09/02/2026

కరీంనగర్ లోని 2, 30, 31,32,33,34 వ డివిజన్ ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా స్ట్రీట్ కార్నర్

05/05/2025

దంపు యార్డుకు తరలిస్తున్న చెత్త వాహనాలను అడ్డుకున్న వరసిద్ధి కాలనీవాసులు.

డంపు యార్డ్ హటావో... కోతి రాంపూర్ బచావో నినాదంతో ఆందోళన....

*డంపు యార్డ్ సమస్య పరిష్కరించకుంటే పోరాటం ఉధృతం చేస్తాం...

డంపు యార్డ్ హటావో , కోతి రాంపూర్ బచావో నినాదంతో స్థానిక వరసిద్ధి కాలనీ ప్రజలు , నాయకులు శనివారం రోజున రోడ్డెక్కి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఉదయం ఏడు గంటల నుంచి 10 గంటల వరకు వరసిద్ధి నగర్ కాలనీవాసుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి , డంప్ యార్డ్ వద్ద చెత్త తరలింపు వాహనాలను అడ్డుకున్నారు.ఈ సందర్భంగా వరసిద్ధి కాలనీ వాసులు మాట్లాడుతూ ఎండ తీవ్రతతో డంపు యార్డ్ వద్ద నిత్యం మంటలు చెలరేగుతున్నాయని, దట్టమైన పొగతో స్థానిక చుట్టుపక్కల ప్రజలు, కాలనీవాసులు చాలా ఇబ్బందులనుఎదుర్కొంటున్నామని తెలిపారు. సరిగా ఊపిరి తీసుకోలేక అనేకమంది అస్వస్థత గురవుతున్నారని, ముఖ్యంగా శ్వాసకోశ వ్యాధుల తో అనారోగ్య బారిన పడుతున్నారని తెలిపారు.ముఖ్యంగా వేసవి సెలవుల్లో పిల్లలు బయటికి వచ్చే పరిస్థితి లేదని , పొగతో లేని వ్యాధుల బారిన పిల్లలు పడితే వారి భవిష్యత్తు ఏమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. డంపు యార్డ్ శాశ్వత పరిష్కారం కోసం జిల్లా యంత్రాంగం, అధికారులు , ప్రజా ప్రతినిధులు తక్షణం చర్యలు తీసుకోకపోతే , కోతి రాంపూర్ చుట్టూ ఉన్న ప్రాంత ప్రజలు, వివిధ పార్టీల నేతల తో డంపు యార్డ్ సమస్య పరిష్కారం కోసం అఖిలపక్షాన్ని ఏర్పాటుచేసి తగిన కార్యాచరణతో ఆందోళన, పోరాట కార్యక్రమాలను ఉదృతం చేస్తామని వారు ఈ సందర్భంగా హెచ్చరించారు.

04/05/2025

Mass Protest in Karimnagar Against Waqf Board | March from Telangana Chowrasta to Collector Office

04/05/2025

Mass Protest in Karimnagar Against Waqf Board | March from Telangana Chowrasta to Collector Office

28/02/2025

కరీంనగర్ లో ఆటో కూల్ కార్ డెక్కర్ జనరల్ ట్రేడింగ్ స్పేర్ పార్ట్స్ షాప్ ను ప్రారంభించారు హోల్సేల్ అండ్ రిటైల్ వాహనాలకు సంబంధించిన అన్ని పార్సులు మా వద్ద లభించును కరీంనగర్ అశోక్ నగర్ .ఎన్ .ఎన్ గార్డెన్ రోడ్ లో నూతనంగా ప్రారంభించారు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ రీబ్బన్ కట్ చేసి ఆటో కూల్ కేర్ టెక్కర్స్ షాప్ ను ప్రారంభించారు షాప్ యజమాని మహమ్మద్ అజారుద్దీన్ మాట్లాడుతూ మా వద్ద కార్లకు సంబంధించిన అన్ని రకాల డెక్కర్స్ వస్తువులు లభించును స్వచ్ఛమైన ధరలకు ఇవ్వగలం అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంఐఎం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు సయ్యద్ గులాం హమ్మద్ హుస్సేన్ మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ మొహమ్మద్ సలీం పాషా బర్కత్వలి. ఆతిన. అలీబాబా మేరాజ్. సాజిత్ శీను మాజీ కార్పొరేటర్ సయ్యద్ షోయల్. షేక్ బిలాల్ షాపు ఓపెనింగ్ తర్వాత షాప్ కు సందర్శించిన ముఖ్య అతిథులు ఏసీబీ విజయ సారధి మరియు అబ్దుల్ గఫార్ లయన్ పాల్గొని మీడియాతో మాట్లాడారు

24/02/2025

సెంటర్,, కరీంనగర్

యాంకర్
కాంగ్రెస్ సర్కార్ మైనార్టీలను చిన్నచూపు చూస్తుంది, అప్పర్ పాష

వాయిస్ ఓవర్
ఎమ్మెల్సీ ఎన్నికల్లో మైనార్టీ పట్టభద్రులు , టీచర్స్ కాంగ్రెస్ కు ఓటు వేసే పరిస్థితి లేదని , మైనార్టీలను చిన్న చూపు చూస్తున్న కాంగ్రెస్ సర్కార్ కు ఈ ఎన్నికల్లో మైనార్టీ పట్టభద్రులు, టీచర్స్ తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని బిజెపి మైనార్టీ మోర్ఛ రాష్ట్ర అధ్యక్షులు అఫ్సర్ పాషా తెలిపారు. ఆదివారం కరింనగర్ బిజెపి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అఫ్సర్ పాషా మాట్లాడుతూ పట్టభద్రులు , టీచర్స్ తో పెట్టుకున్న ఏకైక ప్రభుత్వం మనవడ సాధించలేదన్నారు.బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థులు అంజిరెడ్డి , మల్క కొమురయ్య లకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ముజీబ్, జిల్లా అధ్యక్షుడు సమీపరవేజ్, కరీంనగర్ పార్లమెంట్ ఇంచార్జ్ మొహమ్మద్ బషీరుద్దీన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మొహమ్మద్ తాజ్, సిద్ధిక్ షాదాబ్, జిల్లా ప్రధాన కార్యదర్శి సమీయుల్లా అహ్మద్, కార్యదర్శి సాబీర్, ఉపాధ్యక్షుడు సైద్, ఫయాజ్ చిస్తీ తదితరులు పాల్గొన్నారు.

20/02/2025

*ఉమ్మడి కరీంనగర్ జిల్లా బిల్డింగ్ పెయింటింగ్ సంఘాల JAC.*

JAC విజ్ఞప్తి

ఉమ్మడి కరీంనగర్ జిల్లా(కరీంనగర్ జిల్లా,పెద్దపల్లి జిల్లా,జగిత్యాల జిల్లా,సిరిసిల్ల జిల్లా,హుస్నాబాద్ జోన్) ల వ్యాప్తంగా ఉన్న ఇంటి యజమానులకు,ఇంజనీర్లకు,బిల్డర్స్,ఆర్కిటెచ్చర్స్ లకు మరియు భవననిర్మాణ కార్మిక అన్ని సంఘాల సబ్యులకు నమస్కరించి ఉమ్మడి కరీంనగర్ జిల్లా బిల్డింగ్ పెయింటింగ్ సంఘాల JAC తెలియజేయునది ఏమనగా
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మేము బిల్డింగ్ పెయింటర్ లము దాదాపుగా 50 వేల మందికి పైగా ఉన్నాము..ఇతర రాష్ట్రాల వలసలతో స్థానికంగా ఉన్న మాకు పనులు లేక ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి..బిల్డింగ్ పెయింటింగ్ పనులు లేక ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎంతోమంది లారీ క్లీనర్లుగా,బంగ్లా లల్లో వాచ్మెన్లుగా, హోటలల్లో,పబ్బులల్లో, హాస్పటల్లో చిన్న చిన్న జీతాలకే పనులు చేసుకొని కుటుంబాలను వెళ్లదీస్తున్నారు..ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా దొరకక మనస్తాపానికి గురై ఎంతో మంది బిల్డింగ్ పెయింటర్లు తనువు చాలిస్తున్నారు వారి కుటుంబాలు రోడ్డున పడి అనాధాలుగా మారుతున్నారు
మనమీద ఆంధ్రావాళ్ళ పెత్తనమేంది నీళ్లు,నిధులు,నియమాకాల కోసం శాతబ్దాల తరబడి ఆంధ్రావాళ్ళతో పెద్ద యుద్ధమే చేశాము అందులో మా కార్మికుల పాత్ర లేదా సకలజనుల సమ్మె-ధర్నాలు-రాస్తోరోకాలు-ర్యాలీలలో మేము పనులు బందు చేసి పాల్గొనలేదా..? రెక్కాడితే డొక్కాడని మేము పస్తులుండి తెలంగాణ ఉద్యమం లో పాల్గింటే అందరి పోరాటాల వలన తెలంగాణ వస్తే ఇక మా కార్మికుల బతుకులు బాగుపడతాయి అనుకున్నాము.. తెలంగాణా రాకముందు మా కార్మిక వ్యవస్థకు ఒక ఆంధ్రావాళ్ళతోనే ముప్పు ఉండేది కానీ ఇప్పుడు UP, బీహార్,మహారాష్ట ఇలా పలు రాష్ట్రాల నుండి తండోపతండాలుగా కార్మికులు వచ్చి స్థానికంగా ఉన్న మా భవననిర్మాణ కార్మికుల పొట్టకొట్టుచున్నారు ఇది మమ్ముటికి రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమే.. తెలంగాణ కు నీళ్లు వస్తే మాకు భూములు లేవు,నిదులు వస్తే మాకిచ్చే నాథుడు లేడు, నియామకాల జాడే లేదు మా కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగా లేక పై చదువులు మేము చదువలేదు..మరి మా భవన నిర్మాణ కార్మికులు ఎలా బ్రతకాలి..తెలంగాణ వచ్చాక మన నీళ్ల వాటా మనకి వచ్చింది..తెలంగాణ అందరి ప్రజల స్థూలకాయ ఆదాయం తో చెక్ డ్యామ్ లు నిర్మిస్తే ఇట్టి నీళ్లతో భూస్వాములు అందరూ పాడి పంటలు పండించి బాగుపడి కొత్తగా ఇళ్ళు నిర్మించుకుని స్థానికంగా ఉన్న బిల్డింగ్ పెయింటర్లకి పనులు ఇవ్వడం లేదు.. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నవారు కొత్తగా ఇల్లు కడితే స్థానికంగా ఉన్న పెయింటర్లకి పనులు ఇవ్వడం లేదు.. తెలంగాణ వచ్చాక అత్యంత లబ్ది పొందినది రాజకీయనాయకులే వాళ్ళు ఇల్లు కట్టిన కూడా స్థానికంగా ఉన్న పెయింటర్లకి పనులు ఇవ్వడం లేదు ఇది ఎంతటి దౌర్భాగ్యం ఒకసారి ఆలోచించండి..మీకోసం భవననిర్మాణ కార్మికులమైన మేము తెలంగాణ ఉద్యమం లో మా కార్మిక కుటుంబాలు ప్రాణాలర్పించి-తెగించి-కొట్లాడి-పోరాడి ఉద్యమాలు చేస్తే మీ ఇంటి నిర్మాణ పనులు స్థానికంగా ఉన్న మాకు ఇచ్చి మమ్మల్ని మీరు ఆదుకోవడం లేదు..మీమేమి మీ భూములు అడగడం లేదు, మీ ఉద్యోగాలు గుంజుకోవడం లేదు, మీ రాజకీయ పదవులు మాకివ్వమని అడగడం లేదు..జెర మాకు పని కల్పించండి అని మాత్రమే అడుగుతున్నాము...మా పనులు ఇతర రాష్ట్రాల వారు లాక్కున్నట్లే మీ భూములు-మీ ప్రభుత్వ ఉద్యోగాలు-మీ రాజకీయ పదవులు ఇతర రాష్ట్రాల వారు వచ్చి లాక్కుంటే మా బాధ మీకు అర్థం అయ్యేది..మీకు కొన్ని జి.ఓ లు ఉండి లోకల్ క్యాన్డేట్స్ మాత్రమే అర్హులు అని చట్టబద్దత ఉంది కదా ఇంకా తెలంగాణ వచ్చి మీకు పూర్తి స్థాయిలో భద్రత ఏర్పడ్డది..మా కార్మికులకు అలా లేదు..అందుకే ఇకనుండి ఆ దిశగా మా పోరాటాలు కూడా కొనసాగిస్తాము... లేకపోతే మా బ్రతుకులు రోడ్డున పడుతున్నాయి.. మా కార్మిక కుటుంబాలు ఎన్నో త్యాగాలు చేస్తే వచ్చిన తెలంగాణ..మా కార్మికుల కోసం మీరు మీ-మీ సొంత ఇళ్ల పెయింటింగ్ పనులు స్థానికంగా ఉన్న వారికి ఇవ్వలేరా..ఒక్కసారి ఆలోచించండి
ఇతర రాష్ట్రాల పెయింటర్లు ఉదయం ఒక గంట ముందుగా పనికి వచ్చి సాయంత్రం ఒక అరగంట ఎక్కువ పని చేస్తారు..అంతే తప్ప వారు చేసే పని నీట్ గా ఉండదు ఇతర రాష్ట్రాల వారు ఒక లేబర్ రెండు రోజులు చేసే పనిని మన లోకల్ పెయింటర్ ఒక రోజులో చేస్తాడు మళ్ళీ వర్క్ నీట్ గా ఉంటుంది టచ్చాప్ వర్క్ ఉండదు..ఇతర రాష్ట్రాల వారికి ఉడ్ పాలిష్ పని సరిగా రాదు,గోవా కట్టెల మీద పని చేయరు,జూలా తాడు దిగరు..స్ప్రే వర్కు సరిగ రాదు..ఇతర రాష్ట్రాల పెయింటర్లు 20 సంవత్సరాల లోపు ఉన్నవారే 80% శాతం ఉంటారు వీరికి పని అనుభవం ఉండదు వీరి మైండ్ మెచ్యురై ఉండదు వీరివల్ల ఇంట్లో ఆడవారికి చాలా ప్రమాదం అక్కడక్కడ అవాంఛిత సంఘటనలు కూడా జరుగుతున్నాయి..వీళ్ళు టెర్రరిష్టా,లంగా,దొంగా తెలియదు..ఇవ్వాళ్ళ ఈ జిల్లా, రేపు ఏ జిల్లో లేక ఏ రాష్ట్రంలో ఉంటారో ఎవరికి తెలియదు సిమ్ మార్చితే వాళ్ళు మీకు దొరుకరు..ఇతర రాష్ట్రాల వారు చేసే పనులన్నీ కమీషన్ల దందానే కమిషన్ లు గుప్పించి మీ వర్క్ నాణ్యతను పోగొడుతున్నారు..ఇవన్నీ మీకు తెలియాలంటే కొన్ని సంవత్సరాల టైమ్ పడుతుంది అంతలోపు మీకు జరిగే నష్టం జరుగుతుంది..మా స్థానిక పెయింటర్ల కు ఉపాధి లేకుండా పోతుంది
తెలంగాణ ఉద్యమం ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి మా స్థానిక బిల్డింగ్ పెయింటర్ల కి పనులు కల్పించండి..ఈ ప్రభుత్వాల మీద మాకు ఎలాగూ నమ్మకం లేదు..ఈ ప్రభుత్వం మాకు పని కల్పించదు-ఇతర రాష్ట్రాల వారిని అరికట్టదు ..జర మా గోస ఆలకించి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఇంటి యజమానులు,ఇంజనీర్లు,బిల్డర్లు,ఆర్కిటెచర్స్ భవన నిర్మాణ అన్ని సంఘాల అన్నలు స్థానికంగా ఉన్న మా బిల్డింగ్ పెయింటర్లకే పనులు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని ప్రాధేయపడుతున్నాము

ఇట్లు
*అంబాల ప్రభాకర్*
అధ్యక్షులు
*ఉమ్మడి కరీంనగర్ జిల్లా బిల్డింగ్ పెయింటింగ్ సంఘాల JAC*

Address

Karimnagar
505001

Alerts

Be the first to know and let us send you an email when 55news karimnagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to 55news karimnagar:

Share