Dinesh Maddineni

Dinesh Maddineni Video Creator

ఏ ధర్మానికి ఇయ్యాల్సిన మర్యాద ఆ ధర్మానికి ఇచ్చి తీరాలి. ఒక మతానికి సంబంధించిన పుణ్యక్షేత్రంలో అన్యమత ప్రచారాలు తప్పు!   ...
02/12/2019

ఏ ధర్మానికి ఇయ్యాల్సిన మర్యాద ఆ ధర్మానికి ఇచ్చి తీరాలి. ఒక మతానికి సంబంధించిన పుణ్యక్షేత్రంలో అన్యమత ప్రచారాలు తప్పు!

02/12/2019
తెలుగు సినిమా స్థాయి బూతులు, తిట్లకు పడిపోయింది!తెలుగు సినీనటులపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తి...
02/12/2019

తెలుగు సినిమా స్థాయి
బూతులు, తిట్లకు పడిపోయింది!

తెలుగు సినీనటులపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో తెలుగు వైభవం పేరుతో భాషా పండితులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘చాలా మంది టాలీవుడ్‌ నటులకు తెలుగులో మాట్లాడటం తెలుసో లేదో కానీ తెలుగులో రాయడం అస్సలు తెలియదు.

సినీ పరిశ్రమలో తెలుగు భాష దిగజారిపోతోంది. పరిశ్రమలో పాండిత్యం రానురాను తగ్గిపోతోంది. మన రచయితలకు శాస్త్రాలు, పాండిత్యం తెలియవు. మేడసాని మోహన్ గారిలాంటి అవధానులను ప్రేరణగా తీసుకుంటే గొప్పగొప్ప సినిమాలు వచ్చేవి. తెలుగు సినిమా స్థాయి బూతులు, తిట్లకు పడిపోయింది.

మాతృభాషను మరిచిపోతే వచ్చిన దుస్థితి ఇది. చాలా మంది తెలుగు సినిమా హీరోలు సినిమాలు చేస్తారు.. డబ్బులు ఇక్కడే సంపాదిస్తారు.. కానీ తెలుగు మాట్లాడటం, ఉచ్చరించడం మాత్రం తెలియదు. ఒక తెలుగు హీరోగా నాకు ఇవన్నీ ఆవేదన కలిగించాయి. మన భాష, సంస్కృతులను కాపాడుకోలేకపోతే అధోగతి పాలవుతాం" అని పవన్‌ వ్యాఖ్యానించారు.

ప్రశ్నః భారత దేశాన్ని కనుకున్న దెవరు?సమాధానం : వాస్కో డి గామా.ఇది నేటికీ మన బడిలో పిల్లలకు నేర్పే పాఠం. ఆంగ్లేయులు వ్రాస...
01/12/2019

ప్రశ్నః భారత దేశాన్ని కనుకున్న దెవరు?
సమాధానం : వాస్కో డి గామా.

ఇది నేటికీ మన బడిలో పిల్లలకు నేర్పే పాఠం. ఆంగ్లేయులు వ్రాసిన హిస్టరీ (చరిత్ర) పుస్తకాలు మనం ఈనాటికీ బట్టీ పడుతూ మన పిల్లలచేతకూడా బట్టీ పట్టిస్తూ ఉంటాం. నిజాలు తెలుసుకోవడానికి ఎవరికీ తీరిక ఉండదు. ఆపుస్తకాలలో ఉన్న వాటిని చదివామా పరిక్షలో రాశామా. మార్కులు తెచ్చుకున్నామా ఇదీ వరస.

అసలు కథ ఇప్పుడు తెలుసు కుందాం. వాస్కోడి గామా డైరీ ఈమద్య బయటపడింది. దానిలో తనే స్వయంగా వ్రాసుకున్నాడు. ఆఫ్రికా లోని జాంజిబారు తీరంలో తను స్కందుడు అనే భారతీయ, గుజరాతీ వ్యాపారిని కలిశానని. ఆయన భారతదేశం వెళుతూ తనకు త్రోవ చూపించాడని. స్కందుని నావ నా నావ కంటే 7 రెట్లు పెద్దదని, తను భారత దేశంలో తన నావకంటే 12 రెట్లు పెద్దనావలు చూశానని రాసుకున్నాడు.

మనకు పురాతన కాలం నుండి ఇతర దేశాలకు నావలమీద వ్యపార ప్రయాణాలు చేయడం ఎక్కువ. సముద్రగుప్తుడి కాలంలో ఏకంగా నాణాలమీద నావ బొమ్మ చిత్రించాడు. నాకు భారతదేశం వారు దారి చూపించారు అని వాస్కో డి గామా వ్రాసినా సరే మనం మాత్రం మన పిల్లలకు వాస్కో డి గామా.... భారత దేశానికి దారి కనుకున్నాడనే చెబుతాం.

మనకు నౌకా నిర్మాణ శాస్త్రం ఉంది. భారతదేశం లో నౌకా నిర్మాణం చాలా పెద్ద పరిశ్రమ. బ్రిటీషు వాళ్ళుపోయినా మన బానిస బుద్ది మారలేదు- మదన్ గుప్త

Chiranjeevi expresses concern over security of women
01/12/2019

Chiranjeevi expresses concern over security of women

Chiranjeevi expresses concern over Women Safety and Security Awareness

ముంబాయి బ్లాస్ట్ కేసులో నిందితుడు అబూ అజ్మీ ఇప్పుడు మహారాష్ట్ర కేబినెట్లో మంత్రి. యాకుబ్ మెమెన్ చచ్చాడు కాబట్టి సరిపోయిం...
01/12/2019

ముంబాయి బ్లాస్ట్ కేసులో నిందితుడు అబూ అజ్మీ ఇప్పుడు మహారాష్ట్ర కేబినెట్లో మంత్రి. యాకుబ్ మెమెన్ చచ్చాడు కాబట్టి సరిపోయింది లేకుంటే అతనే హోమ్ మినిష్టర్ అయ్యేవాడేమో

01/12/2019

ప్రియాంక రెడ్డి ఘటనలో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇంత వరకు స్పందించకపోవటం చాలా విచారకరం, అంతకంటే బాధ్యత రా...

01/12/2019

Jio New Recharge Plan Update December 1st తెలుగు లో Here in this videos you will complete details about Reliance Jio news Plans for December 31. And other te...

01/12/2019

16/11/2019

India has over 28 states and 9 union territories. In this video, I discuss which is the best state in India and lowest rank states in India based on ten diff...

Share Your Views on This Burning Topic in Andhra Pradesh.
15/11/2019

Share Your Views on This Burning Topic in Andhra Pradesh.

Address

Kavali

Telephone

+919293941007

Website

Alerts

Be the first to know and let us send you an email when Dinesh Maddineni posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category