Eeroju News

Eeroju News This Page Shows about daily news in telugu get daily updated

16/10/2022
బాలీవుడ్‌లో మోస్ట్ హ్యాపెనింగ్ స్టార్ హీరోయిన్ సన్నీ లియోన్ తెలుగులో పూర్తి స్థాయిలో న‌టిస్తున్న తాజా చిత్రం జిన్నా. ఈ చ...
11/08/2022

బాలీవుడ్‌లో మోస్ట్ హ్యాపెనింగ్ స్టార్ హీరోయిన్ సన్నీ లియోన్ తెలుగులో పూర్తి స్థాయిలో న‌టిస్తున్న తాజా చిత్రం జిన్నా. ఈ చిత్రయూనిట్ ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను బుధవారం విడుదల చేశారు. ఈ చిత్రంలో సన్నీ లియోన్ పాత్ర ఏమిటి, ఆమె ఎలా నటిస్తుందో తెలుసుకోవాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంద‌ర్భంలో కొత్త లుక్ సోషల్ మీడియాలో విప‌రీత‌మైన‌ బజ్ క్రియేట్ చేస్తోంది. ఈషాన్ సూర్య దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లేను రచయిత అయిన‌ కోన వెంకట్ అందించారు. ఈ చిత్రంలో హీరో మంచు విష్ణు స‌ర‌స‌న‌ సన్నీలియోన్, తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితురాలైన‌ మరో డైన‌మిక్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. ...

బాలీవుడ్‌లో మోస్ట్ హ్యాపెనింగ్ స్టార్ హీరోయిన్ సన్నీ లియోన్ తెలుగులో పూర్తి స్థాయిలో న‌టిస్తున్న తాజా చిత్రం...

నేషనల్ హెరాల్డ్ అవినీతి కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్   అధికారులు సుమారు మూడ...
21/07/2022

నేషనల్ హెరాల్డ్ అవినీతి కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారులు సుమారు మూడు గంటల పాటు ప్రశ్నించారు. తదుపరి విచారణకు ఆమె సోమవారం మరోసారి రావాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ ఉదయం 11 గంటలకు సోనియా ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. సోనియా వెంట ఆమె తనయుడు రాహుల్ గాంధీ , కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా , ఈడీ కార్యాలయానికి వచ్చారు. సోనియా ఇటీవలే కోవిడ్ నుంచి కోలుకున్నారు. కోవిడ్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటుండటంతో సోనియా వెంట ప్రియాంకను కూడా ఈడీ భవనంలోకి అనుమతించారు....

నేషనల్ హెరాల్డ్ అవినీతి కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారులు ...

గతంలో మద్యం నగదు ప్రభుత్వ ఖజానాకు వెళ్లి అక్కడి నుంచి వేర్వేరు శాఖల ద్వారా పథకాలకు వెళ్లేది. కానీ ఇప్పుడు నేరుగా అమ్మఒడి...
21/07/2022

గతంలో మద్యం నగదు ప్రభుత్వ ఖజానాకు వెళ్లి అక్కడి నుంచి వేర్వేరు శాఖల ద్వారా పథకాలకు వెళ్లేది. కానీ ఇప్పుడు నేరుగా అమ్మఒడి పథకానికి కావాల్సిన నగదును ఎక్సైజ్‌ శాఖే సమకూరుస్తోంది. ఈ శాఖకు సంక్షేమ పథకాల అమలు బాధ్యతను అప్పగిస్తూ ప్రభుత్వం చట్ట సవరణే చేసింది. తద్వారా మద్యం వల్లే అమ్మఒడి అమలవుతున్నట్టు ప్రభుత్వం స్పష్టంగానే చెప్పేసింది. అమ్మఒడికి ప్రభుత్వం ఇస్తున్నది ఎంత? మద్యం ద్వారా సర్కారు లాగుతోందెంత? ఒక్కసారి ఈ రెండు లెక్కలు పోల్చిచూస్తే కళ్లు తిరగడం ఖాయం. విడతలవారీగా నిషేధిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం......

గతంలో మద్యం నగదు ప్రభుత్వ ఖజానాకు వెళ్లి అక్కడి నుంచి వేర్వేరు శాఖల ద్వారా పథకాలకు వెళ్లేది. కానీ ఇప్పుడు నేరు.....

భారతదేశం 15వ రాష్ట్రపతిని ఎన్నుకోనుంది. ఈ నేపధ్యంలో ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము స్వస్థలమైన ఒడిశాలోని రాయంగ...
21/07/2022

భారతదేశం 15వ రాష్ట్రపతిని ఎన్నుకోనుంది. ఈ నేపధ్యంలో ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము స్వస్థలమైన ఒడిశాలోని రాయంగ్‌పూర్‌లో వేడుకలు ప్రారంభమయ్యాయి. యశ్వంత్ సిన్హాపై పోటీలో ముర్ము విజయం సాధించాలని ఆమె స్వస్థలానికి చెందిన వారంతా కోరుకుంటున్నారు. ఫలితాలు వెలువడిన తర్వాత స్వీట్లు పంపిణీ చేసేందుకు రాయంగ్‌పూర్‌ గ్రామ ప్రజలు ఏర్పాట్లు చేశారు.ఉదయం 11 గంటలకు పార్లమెంటులో కౌంటింగ్ ప్రారంభంకానుంది. కౌంటింగ్ ముగిసిన వెంటనే ఫలితాలు వెల్లడి కానున్నాయి. జూలై 18న రాష్ట్రపతి ఎన్నికలకు ఓటింగ్ జరిగింది.ముర్ము గతంలో జార్ఖండ్ గవర్నర్‌గా ఒడిశాలో మంత్రిగా పనిచేశారు. ముర్ము ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే ఆమె భారతదేశానికి మొదటి గిరిజన రాష్ట్రపతి కావడంతో పాటు దేశానికి రెండవ మహిళా రాష్ట్రపతి అయిన ఘనత సాధిస్తారు.

భారతదేశం 15వ రాష్ట్రపతిని ఎన్నుకోనుంది. ఈ నేపధ్యంలో ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము స్వస్థలమైన ఒడిశా...

21/07/2022

ఏం తినేటట్టు లేదు.. ఏం కొనేటట్టు లేదు.. అన్నట్టుగా ఉన్నది కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు పాలనలో సగటు మనిషి జీవితం. ఒకే దేశం.. ఒకే మార్కెట్‌.. ఒకే పన్ను పేరుతో కేంద్ర,రాష్ట్రాల పన్నులను ఏకం చేసి ప్రతిష్ఠాత్మకంగా తెచ్చిన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) సామాన్యుల ఉసురు తీస్తున్నది. పాణం బాగలేక దవాఖానకు చేరినా.. ఊపిరాగి చచ్చిపోయినా పన్నుల నుంచి మాత్రం తప్పించుకోలేని దుస్థితి. దవాఖాన బెడ్డు దగ్గర్నుంచి శ్మశానంలో కాటిదాకా జీఎస్టీ వర్తిస్తున్నది మరి. పాలు, పెరుగు, పెన్సిళ్లు ఇలా చెప్పుకొంటూపోతే కాదేదీ జీఎస్టీకి అనర్హం అనాల్సిందే....

గత కొంతకాలంగా టిఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంపై పలు రకాల విమర్శలు చేస్తూ వచ్చింది రైతులకు సంబంధించిన ఓట్లు కొనుగోలు చేయొద్దని...
21/07/2022

గత కొంతకాలంగా టిఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంపై పలు రకాల విమర్శలు చేస్తూ వచ్చింది రైతులకు సంబంధించిన ఓట్లు కొనుగోలు చేయొద్దని చెప్పినట్టుగా కేంద్రంపై తెలంగాణ ముఖ్యమంత్రి ఆయన కుమారుడు ఇతర మంత్రులు ప్రతి మీటింగ్ లోను నోరు పారేసుకున్నారు అంటూ ఓట్లు కొనుగోలు చేయడానికి బియ్యం సేకరణకు కేంద్రం తక్షణమే ముగ్గు చూపింది అయితే దీనికి సంబంధించి ఒక ఒప్పందం చేసుకున్నారు .

గత కొంతకాలంగా టిఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంపై పలు రకాల విమర్శలు చేస్తూ వచ్చింది రైతులకు సంబంధించిన ఓట్లు కొనుగో.....

పత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనల విషయమై, ‘మా ప్రభుత్వం అలా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయదు..’ అంటూ వైసీపీ ముఖ్య నేత, రాజ్యసభ...
21/07/2022

పత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనల విషయమై, ‘మా ప్రభుత్వం అలా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయదు..’ అంటూ వైసీపీ ముఖ్య నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సెలవిచ్చారుగానీ, అది గతం. చంద్రబాబు హయాంతో పోల్చితే, వైసీపీ సర్కారు పాలనలో ప్రకటనలు అనూహ్యంగా పోటెత్తుతున్నాయ్. బటన్ నొక్కిన ప్రతిసారీ, ఫుల్ పేజీ ప్రకటనలు పత్రికల్లో దర్శనమిస్తున్నాయి. ప్రధానంగా ఈ ప్రకటనలు వైసీపీ సొంత పత్రిక సాక్షికే వెళుతున్నట్లు గణాంకాలు చెబుతోన్న సంగతి తెలిసిందే. అంటే, ఎవరు అధికారంలో వుంటే వాళ్ళు తమ అనుకూల మీడియా సంస్థల్ని పెంచి పోషించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని అనుకోవాలా.?...

పత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనల విషయమై, ‘మా ప్రభుత్వం అలా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయదు..’ అంటూ వైసీపీ ముఖ్య నేత,...

ఇనాం భూములు, వర్క్ బోర్డ్ భూములు, మాజీ సైనిక ఉద్యోగుల భూములు, టార్గెట్  ఒక మాజీ మంత్రి తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి అభయహస...
21/07/2022

ఇనాం భూములు, వర్క్ బోర్డ్ భూములు, మాజీ సైనిక ఉద్యోగుల భూములు, టార్గెట్ ఒక మాజీ మంత్రి తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి అభయహస్తం తీసుకొని పేదల భూముల పైన తన హస్తాన్ని పెట్టి వారిని పీడించుకుంటూ ఎంత తక్కువ రేట్ లో వస్తే అంత తక్కువ రేట్ లో భూములు అగ్రిమెంట్ చేసుకుని ఇంకా తగ్గిస్తే కొంటానని ఇరకటం పెట్టి ప్రభుత్వ అధికారుల నుండి వచ్చిన ఆ భూములను తాసిల్దార్ కార్యాలయం నుండి పట్టా భూమిగా మార్చుకొని అలా కాకుంటే గవర్నమెంట్ లోనైనా ఎన్ఓసీలు తెచ్చుకొని వారి చేత భూములు రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు ఇదే ఆయన దందా..

ఇనాం భూములు, వర్క్ బోర్డ్ భూములు, మాజీ సైనిక ఉద్యోగుల భూములు, టార్గెట్ ఒక మాజీ మంత్రి తెలంగాణ రాష్ట్ర సమితి నుంచ.....

బలవంతపు పెళ్లి చేసిన తల్లి
21/07/2022

బలవంతపు పెళ్లి చేసిన తల్లి

ఓ మైనర్‌ బాలికకు ఆమె తల్లి బలవంతపు పెళ్లిచేసిన విషయంపై బాలిక తండ్రి ఖమ్మం వన్‌టౌన్‌ పోలీసులను, చైల్డ్‌వెల్ఫేర....

21/07/2022

క్షమించాలని జన సైనికులకు వేడుకోలు….నారాయణ

కోనసీమ జిల్లా బడుగువానిలంక బాధితుల పరామర్శకు బుధవారం బయల్దేరిన నారాయణ బృందాన్ని చెముడులంక వద్ద చిరంజీవి, పవన.....

20/07/2022

రైళ్లలో సీనియర్‌ సిటిజన్ల రాయితీకి మంగళం!

సామాన్యులకు కేంద్రం మరో షాకిచ్చింది. రైల్వే టికెట్‌ ధరపై వృద్ధులకిచ్చే రాయితీని పునరుద్ధరించబోమని స్పష్టంచే....

Address

Kukatpalli

Alerts

Be the first to know and let us send you an email when Eeroju News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share