N.95 news madanapalli news

N.95 news madanapalli news madanapalli news chenel

11/08/2025

స్వాతంత్ర దినోత్సవం ముందస్తు వేడుకల్లో భాగంగా 12 తేదీ ఉదయం (మంగళవారం)10 గంటలకు పుంగనూరు రోడ్డు బసినికొండ మున్సిపల్ బోర్డు వద్ద నుంచి ప్రారంభించే ద్విచక్ర వాహన ర్యాలీలు పార్టీలు కతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయండి... స్వాతంత్ర దినోత్సవ ఉత్సవ కమిటీ...

08/08/2025

తిరుపతి రైల్వే స్టేషన్లో భక్తుడిపై ఆటో డ్రైవర్ల దాడి..

నిత్యం భక్తులతో రద్దీగా ఉంటున్న తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో శ్రీనివాస మంగాపురం, శ్రీవారి మెట్టుకు ఫ్రీ బస్ స్టాప్ వద్ద ఆటోడ్రైవర్లు భక్తులపై ఘోరంగా దాడి చేశారు.
దాడికి సంబంధించిన వీడియోని కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆటో డ్రైవర్ చెప్పిన రేటుకు భక్తుడు నిరాకరించడంతో అతడిపై తీవ్రంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు తెలుస్తోంది.

  న్యూస్ ప్రేక్షకులకు  #వరలక్ష్మీ వ్రత  #శుభాకాంక్షలు.... ( #మా ఇంట్లో అమ్మవారు )
08/08/2025

న్యూస్ ప్రేక్షకులకు #వరలక్ష్మీ వ్రత #శుభాకాంక్షలు.... ( #మా ఇంట్లో అమ్మవారు )

07/08/2025

మదనపల్లికి చెందిన జ్ఞానాంబిక డిగ్రీ కళాశాల విద్యార్థి సతీష్... ఇండోనేషియాలో జరుగుతున్న ఫుట్బాల్ పోటీలలో ఇండియా తరఫున ఆడేందుకు వెళ్తున్న నేపథ్యంలో... ఎమ్మెల్యే షాజహాన్ భాష 50 వేల ఆర్థిక సాయం అందించారని సంతోషం వ్యక్తం చేసిన క్రీడాకారుడు....

07/08/2025

#రక్షాబంధన్ పండుగ నేపథ్యంలో రెండు రోజులు ముందుగా #బ్రహ్మకుమారీ అక్క తో #రాఖి కట్టించుకున్న మదనపల్లి #ఎమ్మెల్యే షాజహాన్ #భాష...

బ్రేకింగ్ న్యూస్అన్నమయ్య జిల్లా మదనపల్లె*అమ్మాయి కోసం స్నేహితుని పొడిచిన నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష*హత్యాయత్నం కేసులో...
28/07/2025

బ్రేకింగ్ న్యూస్

అన్నమయ్య జిల్లా మదనపల్లె

*అమ్మాయి కోసం స్నేహితుని పొడిచిన నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష*

హత్యాయత్నం కేసులో నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ మదనపల్లె 7త్ ఏడిజె కోర్టు జడ్జి శ్రీలత సోమవారం తీర్పు చెప్పారు. ఇందుకు సంభందించి పుంగనూరు సీఐ సుబ్బారాయుడు, మదనపల్లె ఏపీపి జయ నారాయణరెడ్డి లు తెలిపిన వివరాల మేరకు. చిత్తూరు జిల్లా, పుంగనూరు పట్టణం, నక్కబండకు చెందిన తోటి రాజేష్(26) అదే ఊరికి చెందిన ఫరూక్ గ్రామానికి చెందిన ఓకే అమ్మాయిని ప్రేమించారు. దీంతో ఇరువురు అమ్మాయి కోసం 2022లో కొట్టుకున్నారు. రాజేష్ తన వద్ద ఉన్న కత్తితో ఫరూక్ ను పొడిచి హత్యా యత్నానికి పాల్పడడంతో అప్పటి ఎస్ఐ నిందితుడు రాజేష్ ను అరెస్ట్ చేశాడు. ఈ కేసును మదనపల్లె 7త్ ఏడిజే కోర్టు పూర్వాపరాలని విచారించి, నిందితుడిపై నేరం రుజువు కావడంతో జడ్జి పదేళ్ల జైలు శిక్ష, రూ.30,000జరిమాన విధిస్తూ తీర్పు చెప్పారని తెలిపారు.

తట్టివారి పల్లి కి చెందిన మోహన్ రెడ్డి తమ వ్యవసాయ పొలంలో ట్రాక్టర్ తో దుక్కి చేస్తుండగా  కొంతమంది వ్యక్తులు తమపై దౌర్జన్...
23/07/2025

తట్టివారి పల్లి కి చెందిన మోహన్ రెడ్డి తమ వ్యవసాయ పొలంలో ట్రాక్టర్ తో దుక్కి చేస్తుండగా కొంతమంది వ్యక్తులు తమపై దౌర్జన్యానికి వచ్చారని 100 కు డయల్ చేయడంతో రెండో పట్టణ పోలీసులు బైపాస్ రోడ్ లోని 552-3 సర్వే నెంబర్ లో ఉన్న వ్యవసాయం పొలం వద్దకు రావడంతో దౌర్జన్యానికి వచ్చిన మేజారి మురళి ఇతరులు పరారైనట్లు భూ యజమాని తట్టి శ్యామలమ్మ కుమారుడు మోహన్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశాడు... కోర్టులో కేస్ నడుస్తున్నందున భూములకి ఇతరులు ఎవరో ప్రవేశించరాదని తమకు మదనపల్లి లోయర్ కోర్టు లో ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చినట్లు తెలిపారు...

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నటించిన హరి హర వీరమళ్ళు సినిమా విడుదల సందర్బంగా యావత్ ప్రపంచం వ్యాప్తంగా ఉన్న ...
23/07/2025

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నటించిన హరి హర వీరమళ్ళు సినిమా విడుదల సందర్బంగా యావత్ ప్రపంచం వ్యాప్తంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు సినిమా విడుదల సందర్బంగా మదనపల్లి నియోజకవర్గం . ఈ రోజు సాయంత్రం మదనపల్లి నియోజకవర్గం MLA.M.షాజహాన్ బాషా గారి ఆధ్వర్యంలో తనయులు జూనైద్ అక్బరి గారు మరియు యోగి, హర్షిత్ గారి సమక్షంలో సాయంత్రం 6 గంటలకు దాదాపు గా అర్ధగంట బాణాసంచా ఫైర్ షో, డీజే, చాందిని బండి, డ్రమ్స్ జరగబోయే పోగ్రామ్స్ కు పవన్ కళ్యాణ్ అభిమానులు అందరు రవి థియేటర్ దగ్గరకి చేరుకోండి

*శ్రద్ధాంజలి* _కీ"శే మార్పురి సుబ్బారెడ్డి  గారు  అనారోగ్యంతో  (21-7- 25 నేడు) సోమవారం మృతి చెందారు... వారి అంత్యక్రియలు...
21/07/2025

*శ్రద్ధాంజలి*

_కీ"శే మార్పురి సుబ్బారెడ్డి గారు
అనారోగ్యంతో (21-7- 25 నేడు) సోమవారం మృతి చెందారు...
వారి అంత్యక్రియలు 22/7/25 మంగళవారం అమ్మినేని వీధి లోని వారి స్వగృహం నుండి జరపబడును ..._

*శోక తప్ప హృదయాలతో కుటుంబ సభ్యులు...*

21/07/2025

#ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి #ఎన్ఎండి ఫరూక్ గారిని ఎమ్మెల్యే షాజహాన్ భాషా గారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకొని శాలవతో సత్కరించిన ఏపీ మైనారిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ ఎం రఫీ...

 #ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి గౌ: ఫరూక్ గారిని మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యే షాజహాన్ భాష గారి నివాసంలో కలిసి శా...
21/07/2025

#ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి గౌ: ఫరూక్ గారిని మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యే షాజహాన్ భాష గారి నివాసంలో కలిసి శాలువ తో సత్కరించిన #క్రిస్టియన్ మైనార్టీ సెల్ నాయకులు #జాన్ బాబు...

20/07/2025

లిక్కర్ స్కామ్ అవినీతి కేసులో మంది సొమ్ము మింగి వేల కుటుంబాల్లో చిచ్చు పెట్టిన ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ గురించి రాజంపేట పార్లమెంట్ కార్యాలయంలో మీడియా సమావేశంలో రాయలసీమ జనసేన కన్వీనర్ రాందాస్ చౌదరి గారితో కలిసి పాల్గొని కల్తీ మద్యం తాగి పాడైన వేల కుటుంబాల ఉసురు తగిలి ఈరోజు మిథున్ రెడ్డి అరెస్ట్ అవ్వడం రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు అంటూ తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు గారు మాట్లాడడం జరిగింది.

ఈ మీడియా సమావేశంలో పార్లమెంట్ జనరల్ సెక్రటరీ దొరస్వామి నాయుడు, మార్కెట్ యార్డ్ చైర్మెన్ జంగాల శివరామ్ గారు, మండల అధ్యక్షులు దేవరింటి శ్రీనివాసులు, పసుపులేటి శ్రీనివాసులు, కాశీ శ్రీరామ్, St సెల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు మూడే పిల్ల స్వామి నాయక్, బీజేపీ నాయకులు బండి ఆనంద్, మఠం కిరణ్, తెలుగు యువత నాయకులు అరుణ్ నాదెండ్ల, మహబూబ్ ఖాన్, బండి అమర, పసుపులేటి వర ప్రసాద్, కొత్తిళ్లు చంటి, వాసు, బీజేపీ యువ నాయకులు శ్రీకాంత్ పాల్గొనడం జరిగింది

Address

Madanapalle

Website

Alerts

Be the first to know and let us send you an email when N.95 news madanapalli news posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share