Political memes

Political memes Making my voice count in the political arena. rise above political biasis

17/06/2025

రేపు (18.06.2025) మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత శ్రీ వైయస్‌ జగన్‌ పల్నాడు జిల్లా రెంటపాళ్ళ పర్యటన

ఆత్మహత్య చేసుకున్న ఉపసర్పంచ్‌ నాగమల్లేశ్వరరావు కుటుంబానికి పరామర్శ

17/06/2025

రాయపాటి శైలజ గారు మీకు అమరావతి మహిళలే మహిళల ? కుప్పంలో అంత దారుణం జరిగితే కనీసం రెస్పాన్స్ లేదు...

ఏంటి మినిస్టర్ గారు లెక్కల్లో తేడాలు ఉన్నాయి కేటాయించాల్సింది 10 వేల కోట్లు కానీ కేటాయించింది 8745 కోట్లు మాత్రమే ఈ లెక్...
15/06/2025

ఏంటి మినిస్టర్ గారు లెక్కల్లో తేడాలు ఉన్నాయి
కేటాయించాల్సింది 10 వేల కోట్లు కానీ కేటాయించింది 8745 కోట్లు మాత్రమే
ఈ లెక్కల్లో చాలా బొక్కలు ఉన్నాయ్ గురు

15/06/2025

అప్పుడు అమ్మ ఒడి లో కోత కోస్తే.. J-TAXఅన్నావ్
-----
ఇప్పుడు తల్లికి వందనం లో కోత కోసావ్.. ఇది పప్పు మాలోకం TAX ఆ మరి ???

12/06/2025

11-06-2025

శాసనమండలిలో ప్రతిపక్షనేత బొత్స సత్యన్నారాయణ గారు పత్రికా ప్రకటన

తల్లికి వందనం కాదు.. వంచన
మొత్తం పిల్లలు 87,41,885, ఇస్తామంటున్నది 67,27,164 మందికి, కాని ప్రకటించిన నిధులు ప్రకారం చూస్తే 58 లక్షల మందికే
అదికూడా పూర్తిగా ఇస్తారో లేదో?
దాదాపుగా 29 లక్షల మంది పిల్లలకు మోసమే కదా?
పథకం అమలుకు కావాల్సింది ఏడాదికి రూ.13,050 కోట్లు
గత ఏడాది పూర్తిగా ఎగనామం , రెండేళ్లకు ఇవ్వాల్సింది రూ.26,100 కోట్లు
ఈ ఏడాది రూ.8,745 కోట్లు ఇస్తామని ప్రకటన
ఇది వంచన కాదా?

1. ఎన్నిలకు ముందు సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌ పేరుతో ప్రజలకు హామీలుఇచ్చి, వాటిని అమలు చేయకుండా ఏడాదికాలంపాటు Nara Chandrababu Naidu గారి కూటమి ప్రభుత్వం అప్రజాస్వామికంగా, అరాచకంగా పరిపాలన చేసింది. ఏడాది పాలన తర్వాతకూడా, చేసిన వాగ్దానాలను అమలు చేయాలనే చిత్తశుద్ధి కనిపించడంలేదు. ప్రజలను మోసం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. తల్లికి వందనం అమలు చేసేస్తున్నామంటూ కూటమి ప్రభుత్వం జారీచేసిన ప్రకటన చూస్తే ప్రజలను ఏరకంగా వంచిస్తున్నారో అర్థం అవుతోంది. మా ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మ ఒడి పథకం, ప్రతిఏటా క్రమం తప్పకుండా అమలవుతుంటే, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆపథకాన్ని రద్దుచేసి గత విద్యాసంవత్సరంలో తల్లులకు డబ్బులు ఇవ్వకుండా ఎగనామం పెట్టారు.

2. రాష్ట్రలో మొత్తంగా ఉన్న పిల్లలు 87,41,885, కాని ప్రభుత్వం 67,27,164 మంది మాత్రమే ఇస్తామంటోంది. తీరా ప్రకటించిన డబ్బులు చూస్తే కేవలం 58 లక్షల మందికే. ఇది మోసం కాదా? వంచన కాదా?

3. యూడీఐఎస్‌ఈ నివేదిక ప్రకారం రాష్ట్రంలో ఒకటో తరగతినుంచి ఇంటర్మీడియట్‌ వరకూ చదువుకుంటున్న విద్యార్థులు దాదాపుగా 87,41,885 మంది ఉన్నారు. చంద్రబాబునాయుడుగారు తన మేనిఫెస్టోలో ప్రతి విద్యార్థికి రూ.15వేల చొప్పున ఇస్తామన్నారు. దీని ప్రకారం మొత్తంగా ఏడాదికి ఇవ్వాల్సింది రూ.13,050 కోట్లు. గత ఏడాది ఒక్కపైసా ఇవ్వలేదు.

4. గత ఏడాది బకాయిలతో కలిపి ఈ ఏడాది చెల్లించాల్సింది రూ.26,100 కోట్లు. కాని, ఈ ఏడాది రూ.8,745 కోట్లు మాత్రమే ఇస్తున్నట్టుగా విద్యాశాఖ మంత్రి ట్వీట్‌ చేశారు. ఒక్కో విద్యార్థికి రూ.15వేలు ఇస్తే, ఈ డబ్బులు కూడా సంపూర్ణంగా ఇస్తే కేవలం 58లక్షల మందికే సరిపోతాయి. అంటే 29 లక్షల మంది పిల్లలకు ఎగనామం పెడుతున్నట్టేగా?

5. మరోవైపు వైయస్సార్‌సీపీ హయాంలో ప్రాంతం, మతం, కులం, పార్టీలు చూడకుండా అందరికీ పథకాన్ని వర్తింప చేస్తే, ఈ ప్రభుత్వం 67,27,164 మంది విద్యార్థులకు మాత్రమే పథకాన్ని వర్తింపుచేస్తామని విద్యాశాఖమంత్రి చెప్తున్నారు. ఇది చాలా దారుణం. అలా చూసినాసరే ఒక్కో విద్యార్థికి రూ.15వేల చొప్పున రూ.10,090.75 కోట్లు ఇవ్వాలి, కాని రూ.8,745 కోట్లు మాత్రమే ప్రకటించడం చూస్తే ఇది మోసమే అని తేలిపోయింది.

6. ఈ అంకెలు చూస్తే ఏదోరకంగా మభ్యపెట్టేలా ప్రభుత్వ ధోరణి కనిపిస్తోంది. ఇది మహిళలను మోసం చేస్తున్నట్టు కాదా? తల్లులను వంచిస్తున్నట్టు కాదా? తల్లికి వందనం కాదు, ఈ ప్రభుత్వం చేస్తున్న వంచన ఇది.




12/06/2025

బకాయిలు నిరంతర పక్రియ
మే 2019 నాటికి TDP ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన బకాయిలు..(జగన్ గారి ప్రభుత్వం తీర్చిన చెల్లింపులు)

మహిళా & శిశు సంక్షేమ శాఖ : 5,786.60 కోట్లు

వ్యవసాయ శాఖ 2,378.20కోట్లు.

రోడ్లు మరియు భవనాలు: 1,112.70 కోట్లు.

వినియోగదారుల వ్యవహారాలు ఆహారం & పౌర సరఫరాలు : 180.40 కోట్లు.

రవాణా శాఖ: 265.40 కోట్లు.

చేనేత & వస్త్రాలు: 19.90 కోట్లు.

ఎపి స్టేట్ సీడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్:249.20 కోట్లు

ఉద్యానవన శాఖ:1,084.10 కోట్లు.

పశుసంవర్ధక శాఖ: 59.90 కోట్లు

మత్స్య శాఖ :88.60 కోట్లు

పరిశ్రమలు మరియు వాణిజ్యం (చక్కెర) శాఖ :200.00 కోట్లు.

పాడి పరిశ్రమ అభివృద్ధి :72.00 కోట్లు

పాఠశాల విద్య (మధ్యాహ్న భోజనం). :148.60 కోట్లు.

అన్ని సంక్షేమ శాఖలు (RTF మరియు MTF)
: 2,849.80 కోట్లు.

APMSIDC :142.30 కోట్లు.

ఆరోగ్యం (ఆరోగ్యశ్రీ) :680.77 కోట్లు.

ఆరోగ్యం (EHS): 154.20 కోట్లు.

సాంఘిక సంక్షేమ శాఖ: 848.80 కోట్లు

కమిషనర్ పంచాయతీ రాజ్ (విద్యుత్ఛార్జీలు) : 2,036.50 కోట్లు.

కమిషనర్ పంచాయతీ రాజ్ (ఇంజనీరింగ్): 1,208.70 కోట్లు.

కమిషనర్ గ్రామీణాభివృద్ధి (MGNERGS) : 2,340.00 కోట్లు

RWS : 2,757.80 కోట్లు.

గిరిజన సంక్షేమం :76.00 కోట్లు.

పవర్ :7,823.70 కోట్లు.

జల వనరుల శాఖ :9,823.00 కోట్లు.

మొత్తం బకాయిలు.: 42,183.80 కోట్లు..

(కరోనా వంటి విపత్తులు లేకపోయినా TDP ప్రభుత్వం పెట్టిన బకాయిలు 42,000కోట్లు..)

09/06/2025

ఏ ముహూర్తాన బీఆర్ నాయుడు TTD చైర్మన్ అయ్యాడో ఆ రోజు నుండి తిరుమల తిరుపతి పవిత్రత ఎప్పుడు లేని విధంగా చెడిపోయింది.

-> క్యూ లైన్ లో ఉన్న భక్తులకు కనీసం అన్నప్రసాదాలు, చిన్న పిల్లలకు పాలు, మంచినీరు టీటీడీ అందించడం లేదు

-> తిరుమల కొండ పై తిరుమల కల్యాణ వేదికలో నమాజ్ చేసిన అన్యమతస్థుడు..

-> గోశాల లో 191 గోవులని చ*పారు..

-> ఇంట్లో మనుషులు చనిపోవడం లేదా? ఏ TTD గోశాల లో ఆవులు చనిపోవా? అని TTD చైర్మన్ బీఆర్ నాయుడు మాట్లాడాడు

-> తిరుమల కొండ పైనే ఏకంగా మద్యం బెల్ట్ షాప్ లు పెట్టి 6-7 నెలలు గా నడుపుతూ దొరికారు.. కొండ పై మాంసం దొరుకుతుంది

-> కేంద్ర విమానయాన మంత్రి ఉన్న కొండ పై నిత్యం విమానాలు ఎగురుతున్నాయి

-> వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల దగ్గర 6 జనాలని తొక్కించి చ*పారు

-> VIP దర్శనం చేసుకున్నోళ్ళు ఏకంగా గుడిలోకి చెప్పులతో వచ్చారు

-> Go’V’inda (గోవిందా అని వచ్చేలా) బెట్టింగ్ యాప్ ని డిజైన్ చేసి ఆ పేరులోని V అక్షరం గోవింద నామాలతో బెట్టింగ్ యాప్ వచ్చింది

-> ఎమ్మెల్యేలు, మంత్రులు, గూటం నాయకులు దర్శన సిఫార్సు లెటర్ లు అమ్ముకుంటున్నారు

-> అన్న ప్రసాదంలో కీటకాలు, మేకులు వచ్చాయి

గత 10 నెలలో గూటమి ప్రభుత్వం లో తిరుమల ని ఎంత నాశనం చేశారో అంతా చేసారు..

-> ఇంకా తిరుమల పవిత్రత గురించి అక్కడ జరుగుతున్న వాటి మాట్లాడుకోకపోవడమే మంచిది.

ఇన్ని జరుగుతున్న Unapologetic Sanatani Hindu ధర్మ రక్షక్ పిఠాపురం పీఠాధిపతి ఇంకా గుడి మెట్లు కడగడానికి రావడం లేదు.

25/05/2025

జగన్ అరెస్ట్!బీజేపీ నుంచి బ్రేక్ పడిందా!

వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అనే కోణంలో మద్యం కేసు కొనసాగుతుందని వైసీపీ నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్న టీడీపీ కూటమి ముందుకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తున్న తరుణంలో బీజేపీ అధిష్టానం టీడీపీ ముందర కాళ్లకు బ్రేకులు వేసింది అంటూ ప్రచారం సాగుతుంది.

మూడు పార్టీల కూటమిలో బీజేపీ నిర్ణయం కీలకమైనది.చంద్రబాబును అరెస్ట్ చేశారు కాబట్టి జగన్ మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అనే కోణంలో ప్రయత్నం చేసిన బీజేపీ నుంచి సానుకూల నిర్ణయం వెలువడలేదు.ప్రధాని నరేంద్ర మోదీకి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

వైసీపీ అదినేత జగన్ మోహన్ రెడ్డికి,ప్రధాని మోదీ అత్యంత సన్నిహితుడు అయిన గౌతం అదానీ మధ్య వ్యాపార సంబంధాలు ఉన్నాయి.అదానీకి,జగన్ మోహన్ రెడ్డికి 2014 కంటే ముందు వ్యాపార సంబంధాలు ఉన్నాయి.జగన్ అరెస్ట్ అవ్వాలి అంటే ప్రధానంగా గౌతం అదానీ ప్రధాని మోదీకి చెప్పాలి.ప్రధాని మోదీ మళ్లీ హోంమంత్రి అమిత్ షా కు చెబితే కానీ జగన్ అరెస్ట్ అవ్వరు.ఇది అంత సులభం అయినది కాదు.

జగన్ మోహన్ రెడ్డి అరెస్ట్ చేసుకోండి అంటూ లిక్కర్ ఫైల్ పైన నేను ఎక్కడ అయిన సంతకం చేశానా?అంటూ లీగల్ పాయింట్ లేవనెత్తారు.ప్రాథమిక ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసిన అది తాత్కాలికంగా ఉపయోగపడిన లాంగ్ రన్ లో టీడీపీకి ప్రధాన సమస్య అయ్యే అవకాశాలు ఉన్నాయి.జగన్ కూడా అరెస్ట్ కు సిద్ధంగా ఉన్నాను అంటూ ప్రజల్లోకి సందేశం పంపారు.

లిక్కర్ కుంభకోణంలో విచారించే సిట్ పాత్ర చాలా చిన్నది.అక్రమాలు జరిగాయా లేదా అని నిర్ధారణ చేయడం అంత సులభం కాదు.మనీ లాండరింగ్ వ్యవహారాలు,సిండికేట్ వ్యవహారాలు కేవలం ఆరోపణలు మాత్రమే.వాటిని సాక్ష్యాలుగా నిరూపించడానికి సీబీఐ,ఈడి లాంటి సంస్థలకు కొన్ని ఏళ్లు పడుతుంది.

ప్రస్తుతానికి టీడీపీ కూటమి జగన్ ను అరెస్ట్ చేసినా.. బెయిల్ పైన బయటకు వచ్చిన తరువాత రాజకీయంగా తీసుకునే నిర్ణయాలు,జగన్ చేసే పోరాటాలు,ప్రజల్లోకి వెళ్ళే తీరు ప్రజా స్పందన పైనా అంచనా వేస్తున్నారు.

లిక్కర్ కేసులో పూర్తి స్థాయి ఆధారాలు బట్టి ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.. భవిష్యత్ పరిణామాల పైన ఒక స్పష్టతకు వచ్చిన తరువాతనే జగన్ అరెస్ట్ విషయంలో నిర్ణయం జరిగే అవకాశం ఉందని కూటమి నేతలు భావిస్తున్నారు.

జగన్ అరెస్ట్!జగన్ అరెస్ట్!టీడీపీ కూటమికి లాభమా!వైసీపీ అదినేత జగన్ మోహన్ రెడ్డి నేడు, రేవు,ఈరోజు అరెస్ట్ అంటూ ఒకవైపు..మరో...
22/05/2025

జగన్ అరెస్ట్!జగన్ అరెస్ట్!టీడీపీ కూటమికి లాభమా!

వైసీపీ అదినేత జగన్ మోహన్ రెడ్డి నేడు, రేవు,ఈరోజు అరెస్ట్ అంటూ ఒకవైపు..మరో పక్క ఢిల్లీ టూర్ లో చంద్రహాబు,మరో పక్క నారా లోకేష్ డిల్లీ టూర్ ముంగించుకొని వచ్చారు.చంద్రబాబు పర్యటన మూడు రోజులు మొదలు అవుతుంది.

ఇక్కడ జగన్ మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అంటే ప్రభుత్వం ధైర్యంగా సింపుల్ గా చేయవచ్చు.అది పెద్ద పని కాదు.చంద్రబాబును సింపుల్ గా అరెస్ట్ చేసి జగన్ మోహన్ రెడ్డి జైలుకు పంపారు.కేసులు పెట్టడానికి జైలుకు పంపడానికి ఏ ప్రభుత్వంలో అయిన 100లోసుగులు ఉంటాయి.అరెస్ట్ అనేది చాలా సర్వ సాధారణం(నా వ్యక్తిగత అభిప్రాయం)

ఆరోజు జగన్ ప్రభుత్వంలో చంద్రబాబు అరెస్ట్ చేయడానికి ఈరోజు టీడీపీ కూటమి ప్రభుత్వంలో జగన్ మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ప్రధానంగా మోదీ అనుమతి కావాలి.ఆరోజు టీడీపీ నేతలు మోదీ అండతో జగన్ అరెస్ట్ చేశారు అంటూ మీడియా పరంగా,సోషల్ మీడియా పరంగా ప్రచారం జరిగింది.తర్వాత ఎన్నికల్లో టీడీపీతో బీజేపీతో పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చింది.

ప్రధాని నరేంద్ర మోదీతో సన్నిహితంగా ఉండే వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి మోదీ అనుమతి లభిస్తుందా!

ఒకవేళ ప్రధాని నరేంద్ర మోదీ జగన్ మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి అనుమతి ఇస్తే జగన్ మోహన్ రెడ్డికి,బీజేపీకి ఉన్న బంధం తెగిపోతుంది.

జగన్ అరెస్ట్ జరిగితే ఒక మూడు నుంచి నాలుగు నెలలు జైలు నుంచి పార్టీని నడుపుతారు .ఆలోచించుకునే టైమ్ ఉంటుంది.జైలు నుంచి వ్యూహాలకు పదను పెట్టే అవకాశాలు ఉంటాయి.జైలు నుంచి తిరిగి వచ్చాక మళ్లీ జనాలల్లోకి వెళ్లడానికి సిద్ధం అవుతారు.జగన్ మోహన్ రెడ్డి పార్టీని బలోపితం చేసుకుంటూ

ప్రదాని నరేంద్ర మోదీకి జగన్ మోహన్ రెడ్డికి ఉన్న సంబంధం తెగిపోతుంది..జగన్ మోహన్ రెడ్డి అరెస్ట్ ఎటూ చూసిన వైసీపీ పాఠాలు నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది.

జగన్ అరెస్ట్ అయినంత మాత్రానా 2012లో వైసీపీ పార్టీ ఉండదు అనుకోని ప్రచారాలు చేశారు.వైసీపీ నాయకుల,క్యాడర్ బలం మీద ఆధారపడి లేదు.వైసీపీ క్యాడర్ యాక్టివేట్ అవుతుంది.

గతంలో జగన్ మోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అరెస్ట్ చేయించింది అంటూ కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా వ్యతిరేకించారు నేటికీ వైసీపీ శ్రేణులు వ్యతిరేకిస్తున్నారు.బీజేపీ అదే కోవలోకి వస్తుంది..జగన్ మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే వైసీపీ ప్లస్ తప్ప మైనస్ కాదు.జగన్ మోహన్ రెడ్డి జనాల్లోకి వెళ్లడానికి మరో ప్లాట్ ఫార్మ్ సిద్ధం అవ్వడానికి బాటలు వేస్తుంది.

21/05/2025

వాడు ఏమైనా దేశం కోసం సచ్చాడేంట్రా..

పార్టీ కార్యకర్త సస్తే పార్టీ అండగా ఉండాలి కానీ ప్రభుత్వం కాదు, పార్టీ కోసం సస్తే పార్టీ పదవులు ఇస్తారు ఫస్ట్ టైం ప్రభుత్వం తరపు నుండి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తున్నారు..

అయినా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడానికి వాడు ఎవడు? తేరగా తీసుకోవడానికి వీడు ఎవడు? అంత గుల గా ఉంటే మీ హెరిటేజ్ లో లేదా మీ పార్టీ ఆఫీస్ లో ప్యూన్/గుమస్తా/వాచ్ మెన్ ఉద్యోగం ఇచ్చుకోండి..

ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి చూడండి రేపు మేము వచ్చాక ప్రభుత్వం నుండి తిన్న జీతం అంతా కక్కిస్తాం..

కష్టపడి చదువుకున్నోడికి ప్రభుత్వ ఉద్యోగాలు లేవు కానీ పార్టీ కార్యకర్తలకు మాత్రం ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి.

14/05/2025

జగన్ సీఎం గా ఉన్నప్పుడు ప్రోటోకాల్ ప్రకారం తాను ఒక్కడే స్పెషల్ హెలికాప్టర్ & స్పెషల్ ఫ్లైట్ వాడే వాడు గాని తన మంత్రివర్గం లోని ఏ ఇతర మంత్రులు వాడే వాళ్ళు కాదు.. జగన్ ఉన్నప్పుడు మాత్రమే తనతో పాటు మంత్రులు ప్రయాణించేవాళ్ళు..

ఈ కార్పొరేటర్ కి ఎక్కువ ఎమ్మెల్యే కి తక్కువ అయినోడు దాని గురించి ఆరోజు 🐕 లాగ మొరిగాడు ఇప్పుడు చంద్రం (సీఎం గనక వాడడం లో తప్పు లేదు), లోకేషం, ఈ పిఠాపురం వాడుతున్నారు.

25 క్యాబినెట్ మినిస్టర్లు ఉన్న మంత్రివర్గం లో ఆఫ్ట్రాల్ నువ్వు ఒక మంత్రి గానివి, నీ అయ్యా కానిస్టేబుల్ వెంకట్రావు గాని సొమ్ము అని స్పెషల్ హెలికాప్టర్ & స్పెషల్ ఫ్లైట్ వాడుతున్నావా?

పోనీ డిప్యూటీ సీఎం అని వీడికి రెండు ఎక్స్ట్రా కొమ్ములు ఉంటే.. జగన్ దగ్గర ఈడి లాంటోళ్ళు 5+4 మంది డిప్యూటీ సీఎం లు ఉండేవాళ్ళు.. వాళ్ళెవరికీ ఈ ప్రోటోకాల్ లేదే..

నేను పతివ్రతను అని చెపుతూ ఈడు ల*జతనం చేస్తాడు…

10/05/2025

యుద్ధం ఆగిపోయిందని లక్షలమంది జవాన్ల తల్లులు, భార్యలు, బిడ్డలు ఆనందపడుతున్నారు. సరిహద్దు రాష్ట్రాల ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు.

బార్డర్ కు దూరంగా తాపీగా ఇంట్లో కూర్చుకుని.. రోజూ సెల్ ఫోన్లు పట్టుకుని యుద్ధం చేసిన కీబోర్డు వారియర్లు, సో కాల్డ్ భక్తులు, వాట్సాప్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్లు మాత్రం బాధపడుతున్నారు.

Address

Mangalagiri

Website

Alerts

Be the first to know and let us send you an email when Political memes posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category