Rayalaseema Joint Action Committee

Rayalaseema Joint Action Committee A page to bring together people who wish to be a part of the struggle for the rights of Rayalaseema. A fight for justice. A call for action. c. BAR

We are the believers who refuse to be back down in the face of the over whelming odds....
a. A government which subscribes to the philosophy of might being right...
b. a biased media which believes in censorship. a disinterested class of politicians who we would't wish for our worst enemies. They can't and will not stop us. We shall and will prevail my brothers and sisters. This group aims to bri

ng us together, to coordinate and work towards the common goal of creating a equitable Rayalaseema surpassing even its past glory. Despite a variety of people, social groups, political groups putting forward various demands before the new government in light of the bifurcation of Andhra Pradesh the issue is intentionally or otherwise not being sufficiently covered by the various papers. Leading us to believe that the newspapers have imposed a ban on the reporting of this very important issue of development of Rayalaseema. Even the reports which are carried by the newspapers are published in the local edition. In view of the implicit ban. I request any member who come across any news reports in the local edition of news paper to post a scanned copy of the news report in this group. The most important task on hand is to ensure that we do not lose hope and ensure that people are made aware of the various activities being organised and highlight the demands being made in the different parts of Rayalaseema. Do not be disheartened there are many more like you who's hearts burn and bleed for the plight of our Rayalaseema. We shall not rest till we get the justice due to us.

పందికోన రిజర్వాయర్ ఆయకట్టు సాధన సమితి ఆధ్వర్యంలో నేడు (24.3.3025);పత్తికొండ లో  నిర్వహిస్తున్న ర్యాలీ, ధర్నా కార్యక్రమాన...
24/03/2025

పందికోన రిజర్వాయర్ ఆయకట్టు సాధన సమితి ఆధ్వర్యంలో నేడు (24.3.3025);పత్తికొండ లో నిర్వహిస్తున్న ర్యాలీ, ధర్నా కార్యక్రమానికి సంఘీభావంగా బయలు దేరిన రాయలసీమ సాగునీటి సాధన సమితి కార్యవర్గ సభ్యులు.

♦️ నంద్యాల ర్యాలీ విజయవంతం చేద్దాం ...👉 కృష్ణా నది యాజమాన్య బోర్డు కార్యాలయం కర్నూలులో ఏర్పాటు అయితే ...🟢 మన ప్రాజెక్టుల...
22/02/2025

♦️ నంద్యాల ర్యాలీ విజయవంతం చేద్దాం ...

👉 కృష్ణా నది యాజమాన్య బోర్డు కార్యాలయం కర్నూలులో ఏర్పాటు అయితే ...

🟢 మన ప్రాజెక్టులు నిండు కుండలా వుంటాయి...

🟣 మన కాలువలకు సమయానికి నీళ్ళు వస్తాయి..

🟡 మన ప్రాంతానికి త్రాగునీటి సమస్యలు తీరుతాయి..

🔺 మన ప్రాంతంలో పరిశ్రమలు వస్తాయి ..

🔵 భవిష్యత్తు తరాలకు ఒక భరోసా కల్పించిన వారవుతాము..

👉 అందుకే కృష్ణా నది యాజమాన్య బోర్డును కర్నూలులో ఏర్పాటు చేయాలని కోరుతూ ఈ నెల 25 మంగళవారం జరిగే ర్యాలీ లో పాల్గొని మనమందరం విజయవంతం చేద్దాము..

👉 ఫిబ్రవరి 25 మంగళవారం
ఉదయం 9:00 గంటలకు నంద్యాల బస్టాండ్ దగ్గర వున్న శ్రీ ఆంజనేయస్వామి గుడి నుండి ర్యాలీ ప్రారంభం అవుతుంది..

🤝 అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేద్దాం...

🙏🙏🙏
రాయలసీమ సాగునీటి సాధన సమితి

https://youtu.be/3wOqBsv-BbI
11/02/2025

https://youtu.be/3wOqBsv-BbI

వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో ఫిబ్రవరి 9, 2025 న విజయవాడలో జరిగిన సమావేశంలో మాజి మంత్రి వర్యులు వడ...

https://youtu.be/mzBsvSe56KA
10/02/2025

https://youtu.be/mzBsvSe56KA

వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో ఫిబ్రవరి 9, 2025 న విజయవాడ లో జరిగిన‌‌‌ అఖిలపక్ష సమావేశంలో రాయలసీమ స...

యీసురోమని మనుషులుంటేదేశమేగతి బాగుఅగునోయ్... గురజాడ వెంకట అప్పారావు     కవి, నాటక రచయిత దేశమును ప్రేమించుమన్నామంచి యన్నది...
02/02/2025

యీసురోమని మనుషులుంటే
దేశమేగతి బాగుఅగునోయ్... గురజాడ వెంకట అప్పారావు
కవి, నాటక రచయిత

దేశమును ప్రేమించుమన్నా
మంచి యన్నది పెంచుమన్నా
వొట్టి మాటలు కట్టిపెట్టోయ్‌
గట్టిమేల్‌ తలపెట్టవోయి

పాడి పంటలు పొంగిపొర్లె
దారిలో నువు పాటు పడవోయి
తిండి కలిగితే కండ కలుగును
కండ కలవాడేను మనిషోయి

యీసురోమని మనుషులుంటే
దేశమేగతి బాగుఅగునోయ్‌
జల్దుకుని కళలన్ని నేర్చుకు
దేశి సరకులు నింపవోయ్‌

దేశాభిమానం నాకు కద్దని
వొట్టి గొప్పలు చెప్పుకోకోయ్‌
పూని ఏదైనాను ఒక మేల్‌
కూర్చి జనులకు చూపవోయ్‌

చెట్టపట్టాల్‌ పట్టుకొని
దేశస్థులంతా నడువవలెనోయ్‌
అన్నదమ్ముల వలెను జాతులు
మతములన్నియు మెలగవలెనోయ్‌

సొంత లాభం కొంత మానుకు
పొరుగు వానికి తోడుపడవోయ్‌
దేశమంటే మట్టి కాదోయ్‌
దేశమంటే మనుషులోయ్‌ !!!

గురజాడ గారి కవిత సారాంశాన్ని అర్థం చేసుకోలేని రాజకీయ వ్యవస్థ ...

దేశమంటే మట్టి కాదోయ్‌
దేశమంటే మనుషులోయ్‌!!!!! అంటూనే ....

రాష్ట్ర విభజన చట్టంలో రాయలసీమకు ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ, కడప ఉక్కు, జాతీయ స్థాయి వ్యవసాయ విశ్వవిద్యాలయం, గుంతకల్లు రైల్వే జోన్, AIMS, తదితర అంశాల పట్ల రాష్ట్ర విభజన జరిగి పది సంవత్సరాలైన స్పందించక, బడ్జెట్ లో నిధులు కేటాయించక రాయలసీమతో సహా వెనుకబడిన ప్రాంతాలకు బడ్జెట్ లో రిక్త హస్తానికి కారణం ...
---- వెనుకబడిన ప్రాంతాలలో "యీసురోమని ఉన్న మనుషులును" గుర్తించకపోవడమేనా ?

రాయలసీమ సాగునీటి సాధన సమితి

అవును శ్రీశైలం రిజర్వాయర్ ను పిండి పీల్చేసారు..ఇది ఈ సంవత్సరమే కాదూ...గత మూడు దశాబ్దాలుగా  రిజర్వాయర్  అడుగంటే వరకు పీల్...
02/02/2025

అవును శ్రీశైలం రిజర్వాయర్ ను పిండి పీల్చేసారు..

ఇది ఈ సంవత్సరమే కాదూ...

గత మూడు దశాబ్దాలుగా రిజర్వాయర్ అడుగంటే వరకు పీల్చి ఎండగడుతూనే వున్నారు..

వందలాది tmc ల నీరు దిగువకు పోయి సముద్రంలో కలిసినా పరవాలేదు గానీ రాయలసీమకు ఉపయోగపడే శ్రీశైలంలో మాత్రం నీళ్ళు ఉండకూడదు..

గతంలో అధికారంలో ఉన్న వాళ్ళు కళ్ళు మూసుకుంటే ప్రతిపక్షం మూడంకెలేసుకుని ముసుగేసుకుంది..

ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్ ...

ప్రశ్నించి రోడ్డెక్కాల్సిన ప్రతిపక్షాలు తమకు ఏమీ పట్టనట్టు వుంటే గత దశాబ్ద కాలంగా రాయలసీమ సాగునీటి సాధన సమితి, ప్రజా సంఘాలు ప్రతిపక్ష పాత్ర పోషించి ప్రశ్నించాయి ..

రాజకీయ పార్టీలు చేయాల్సింది ప్రజాసంఘాలు తమ శక్తికి మించి ఉద్యమిస్తూనే ఉన్నాయి... హక్కులను కాపాడుకోవడానికి.

దీని ఫలితంగా శ్రీశైలం రిజర్వాయర్ లో 854 అడుగుల నీరు నిల్వ వుండేలా రూల్ కర్వ్ ను KRMB ప్రకటించింది.

ప్రభుత్వం, రాజకీయ పార్టీలు సాధించలేనిది రాయలసీమ సాగునీటి సాధన సమితి సాధించింది...

అయినా‌ KRMB రూపొందించిన రూల్ కర్వ్ ను అమలు చేయించడంలో పాలకులు విఫలమయ్యారు అనేకంటే తమ తమ రాజకీయ లబ్ధి కోసం రాయలసీమ హక్కులను పణంగా పెడతున్నారన్నది వాస్తవం. అయినా ఈ అన్యాయం ఏమిటి అని ప్రశ్నించడానికి ఏ ఒక్క రాజకీయ పార్టీ ఎందుకు ముందుకు రాలేదో .. ఆ పార్టీలే సమాధానం చెప్పాలి.

ఇప్పటికైనా రాజకీయ పార్టీలు రాయలసీమకు అండగా గళం విప్పాలి..

రాయలసీమ ప్రాజెక్టులకు సక్రమ నీటి పంపిణీ జరగాలంటే కృష్ణానది యాజమాన్య బోర్డు కర్నూలులో ఏర్పాటు కావాలి.

దీనికోసం రాయలసీమ సాగునీటి సాధన సమితి 2014 నుండి అలుపెరుగని పోరాటం చేస్తోంది.. రాజకీయ పార్టీలు కూడా రాయలసీమ సమాజానికి బాసటగా నిలబడాలి.

రాయలసీమ సాగునీటి సాధన సమితి

👉 జనవరి 6, 2021,  జూన్ 6, 2021  విజయవాడ కేంద్రంగా జరిగిన అఖిలపక్ష సమావేశాలలో *"కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయం"* *"క...
23/01/2025

👉 జనవరి 6, 2021, జూన్ 6, 2021 విజయవాడ కేంద్రంగా జరిగిన అఖిలపక్ష సమావేశాలలో *"కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయం"* *"కర్నూలు"* లో ఏర్పాటు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది.

♦️ఈ సందర్బంగా కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయం కర్నూలులో ఏర్పాటు చేయడం సమంజసం.. సహేతకం.. అని మాజీ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు వడ్డే శోభనాద్రిశ్వరావు గారు తమ మద్దతును ప్రకటించారు.

అఖిలపక్ష సమావేశంలో వడ్డే శోభనాద్రిశ్వరావు గారు ప్రసంగం చేసిన వీడియో ...

శ్రీ కొల్లి నాగేశ్వరరావు అధ్యయన కేంద్రం ఆధ్వర్యంలో శ్రీ తుంగా లక్ష్మి నారాయణ అధ్యక్షతన జనవరి 6, 2021 న ప్రెస్ క్లబ.....

రాయలసీమ సాంస్కృతిక వేదిక, వేమన అధ్యయన మరియు అభివృద్ధి కేంద్రం ఆధ్వర్యంలో డిసెంబర్ 15, 2024 న అనంతపురంలో నిర్వహించిన 8 వ ...
15/12/2024

రాయలసీమ సాంస్కృతిక వేదిక, వేమన అధ్యయన మరియు అభివృద్ధి కేంద్రం ఆధ్వర్యంలో డిసెంబర్ 15, 2024 న అనంతపురంలో నిర్వహించిన 8 వ రాయలసీమ మహాకవి సమ్మేళనం లో "వర్తమాన అంశాలపై కూడా రచయితలు, కవులు, కళాకారులు దృష్టి పెట్టాల్సిన అవరాన్ని వివరిస్తూ" రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి ప్రసంగం నుండి ...

రాయలసీమ సాంస్కృతిక వేదిక, వేమన అధ్యయన రియు అభివృద్ధి కేంద్రం ఆధ్వర్యంలో డిసెంబర్ 15, 2024 న అనంతపురంలో నిర్వహించిన 8...

Address

Srinivasa Nagar
Nandyal

Alerts

Be the first to know and let us send you an email when Rayalaseema Joint Action Committee posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Rayalaseema Joint Action Committee:

Share