22/12/2025
కాలువలో కారుబోల్తా ఒకరు మృతి
https://www.youtube.com/shorts/k0BbF4RfAm4
నిత్యం వందలాది వాహనాలు , స్కూల్ పిల్లల వ్యాన్లు యాగర్ల సెంటర్ బ్రడ్జి కూడలి మార్గంలో ప్రయాణిస్తుంటాయి. సంవత్సరాల తరబడి సంబంధిత అధికారులు నిద్రమత్తులో తులియాడుతున్నందున నిత్యం వాహన ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ కూడలిలో అనేకమంది మరణించడం జరిగింది. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం డేవిస్ పేట యాగర్ల సెంటర్ కూడలిలో ప్రమాద హెచ్చరిక బోర్డులు కనుచూపు మేర కనిపించకపోవడంతో ఆదివారం అర్ధరాత్రి కారు కాలువలో బోల్తా కొట్టడంతో ఒకరు మృతి చెందినట్లు సమాచారం .