25/06/2026
గగనం తాకుతు ఎగిరింది
***********************************
" గగనం తాకుతు ఎగిరింది " అంటూ పరమ పవిత్ర భగవాధ్వజం మరియు గురు పౌర్ణమి, గురు పరంపరను, సమర్పణా భావాన్ని, సమాజ రుణాన్ని గూర్చి తెలిపే అద్బుతమైన పుస్తకం... శ్రీ తాడేపల్లి హనుమత్ ప్రసాద్ గారు రచించారు.
ఈ పుస్తకం రెండవ సారి ముద్రణ జరిగి ఎందరికో మార్గదర్శనం చేస్తుంది...
ఈ పుస్తకం వెల: 50/-
కేవలం ఒకటే పుస్తకం అయితే 80/- రూపాయలు
5 పుస్తకాలు 250/-
10 పుస్తకాలు 480/-
15 పుస్తకాలు 700/-
20 పుస్తకాలు 900/-
రూపాయలకు పోస్టల్ చార్జీలతో కలిపి ఇవ్వబడుతుంది.
కావలసిన వారు మన మెగామైండ్స్ నెంబర్ 8500581928 కి పైన చెప్పిన అమౌంట్ పంపి... ఇదే నెంబర్ కి వాట్సప్ లో అడ్రస్ పంపగలరు.
పేమెంట్ చేసిన ఐదు రోజుల్లో పుస్తకం అందుతుంది...
అలాగే సాహిత్యనికేతన్ బర్కత్ పురా లో కూడా లభిస్తుంది...
మీ మెగామైండ్స్.
Mega Minds
085005 81928