07/08/2026
రైతులకు వెంటనే సాగునీరు ఇవ్వాలి...
ఎండిపోతున్న పంటలకు సాగు నీరు ఇచ్చి కాపాడాలి...
సాగు బాగుంటే రైతు బాగుంటాడు రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది...
రెండో రోజుకి చేరుకున్న రిలే నిరాహార దీక్ష...
మద్దతు తెలుపుతున్న రైతాంగం...
పెడన పట్టణంలో ఏర్పాటు చేసిన రిలే నిరాహార దీక్ష కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ ఉప్పాల రాము గారు శ్రీమతి హారిక గారు...
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పెడన నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ ఉప్పాల రాము గారి ఆధ్వర్యంలో రెండవ రోజుగా పెడన పట్టణం బస్టాండ్ ఎదురుగా రిలే నిరాహార దీక్ష కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది...
ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా జడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి ఉప్పాల హారిక గారు మరియు రైతులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు...